ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన పాపులర్ ‘A’ సిరీస్లో భాగంగా సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్ఫోన్, Samsung Galaxy A07 5Gని థాయ్లాండ్ మార్కెట్లో నిశ్శబ్దంగా లాంచ్ చేసింది. 6,000mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ , 6 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన ఫీచర్లు , స్పెసిఫికేషన్లు: 1. డిస్ప్లే: ఈ స్మార్ట్ఫోన్ 6.7 అంగుళాల HD+…
Bumper Discounts: పండుగ సీజన్లో తమకు నచ్చిన మొబైల్ను తక్కువ ధరకే కొనుగోలు చేసే మంచి అవకాశం వచ్చేస్తోంది.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సేల్ను సద్వినియోగం చేసుకుని డిస్కౌంట్ ధరలకు వివిధ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.. జనవరి 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ సేల్.. ఈ ఏడాది ఇది మొదటి అమెజాన్ సేల్.. ఈ సేల్లో భారీ డిస్కౌంట్లతో పాటు.. బ్యాంక్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లు మరియు…
స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ‘శాంసంగ్’ శుభవార్త చెప్పింది. ‘రిపబ్లిక్ డే’ సందర్భంగా ‘సూపర్ బిగ్ రిపబ్లిక్, సూపర్ బిగ్ టీవీ’ పేరుతో ప్రత్యేక సేల్ను ప్రకటించింది. జనవరి 8న ప్రారంభమైన ఈ సేల్.. 31 వరకు కొనసాగనుంది. ముఖ్యంగా బిగ్ స్క్రీన్, ప్రీమియం స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. ఈ సేల్లో శాంసంగ్ తాజా Vision AI టెక్నాలజీతో వచ్చిన టీవీలపై…
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16న ప్రారంభం కానున్నది. స్మార్ట్ ఫోన్లపై బ్లాక్ బస్టర్ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. 12GB RAM కలిగిన పవర్ ఫుల్ సామ్ సంగ్ స్మార్ట్ఫోన్పై క్రేజీ ఆఫర్ ఉంది. గత సంవత్సరం ప్రారంభించిన ఈ మీడియం రేంజ్ హ్యాండ్ సెట్ దాని అసలు లాంచ్ ధరలో దాదాపు సగం ధరకే లభిస్తుంది. రూ.42,999 ధర ఉన్న ఈ ఫోన్ 42 శాతం డిస్కౌంట్ తో రూ.24,999 కే వచ్చేస్తోంది.…
Samsung Galaxy S26 Ultra Launch and Price in India: జనవరి వచ్చిందంటే శాంసంగ్ అభిమానులు, టెక్ ప్రియులు కొత్త గెలాక్సీ ఫ్లాగ్షిప్ ఫోన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఏడాది ఆరంభంలో శాంసంగ్ తన కొత్త ఎస్ సిరీస్ను పరిచయం చేస్తుంది. కానీ ఈ ఏడాది మాత్రం శాంసంగ్ గెలాక్సీ ఎస్26 (Samsung Galaxy S26), శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా కాస్త ఆలస్యంగా రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. పలు రిపోర్టుల…
Samsung The Freestyle+: శాంసంగ్ (Samsung) ఎలక్ట్రానిక్స్ తన తాజా AI ఆధారిత పోర్టబుల్ ప్రొజెక్టర్ ‘The Freestyle+’ను గ్లోబల్గా విడుదల చేసినట్లు ప్రకటించింది. లాస్ వెగాస్లో జరగనున్న CES 2026కు ముందుగానే ఈ కొత్త మోడల్ను ఆవిష్కరించింది. ఇది గతంలో వచ్చిన ఫ్రీస్టైల్ (Freestyle) డిజైన్ను ఆధారంగా చేసుకుని, అధునాతన AI స్క్రీన్ ఆప్టిమైజేషన్, మరింత బ్రైట్నెస్ అండ్ భారీ విస్తృతమైన ఇన్బిల్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీచర్లతో అప్డేట్ అయ్యింది. తక్కువ సెటప్తో విభిన్న ప్రదేశాల్లో ఉపయోగించేలా…
సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇటీవలే 2026 లో మైక్రో RBG విస్తరించిన వెర్షన్ను విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించింది. సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ అల్ట్రా-ప్రీమియం టీవీ మార్కెట్లో తన పట్టును బలోపేతం చేసుకోబోతోంది. మార్కెట్లో 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాలు, 85-అంగుళాలు, 100-అంగుళాలు, 115-అంగుళాల మైక్రో RGBలు అందుబాటులో ఉండనున్నాయి. మైక్రో RGB అనేది సామ్ సంగ్ అభివృద్ధి చేసిన కొత్త డిస్ప్లే సొల్యూషన్, ఇది అల్ట్రా-స్మాల్ ఎరుపు, నీలం, ఆకుపచ్చ LED లను కలిగి ఉంటుంది, ఇక్కడ ప్రతి…
ఇటీవల దక్షిణ కొరియాలో ప్రారంభించిన సామ్ సంగ్ మొట్టమొదటి గెలాక్సీ Z ట్రై-ఫోల్డ్ ఇప్పుడు చైనాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. దీనిని ప్రపంచ మార్కెట్ కు తీసుకురావడానికి సామ్ సంగ్ రెడీ అవుతోంది. కొత్త ట్రై-ప్యానెల్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ టాబ్లెట్ లాంటి 10.0-అంగుళాల QXGA+ డైనమిక్ AMOLED 2X ఇన్నర్ డిస్ప్లే, 6.5-అంగుళాల పూర్తి-HD+ కవర్ స్క్రీన్తో వస్తుంది. గెలాక్సీ చిప్సెట్ కోసం స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అమర్చారు. 16GB వరకు RAM, 1TB నిల్వ,…
జూన్లో ప్రభుత్వం సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) నుంచి ఒక ప్రతిపాదనను అందుకుంది. ఇందులో ఎల్లప్పుడూ ఆన్లో ఉండే స్మార్ట్ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి చేస్తేనే యూజర్ లొకేషన్లను అందించాలి అని పేర్కొంది. అయితే, నివేదికల ప్రకారం, ఆపిల్, గూగుల్, సామ్ సంగ్ గోప్యతా సమస్యలను పేర్కొంటూ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ప్రస్తుతం, MeitY లేదా హోం మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, రాబోయే రోజుల్లో వాటాదారుల సమావేశం జరిగే అవకాశం ఉందని…
దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ తన కొత్త టాబ్లెట్ను భారతదేశంలో విడుదల చేసింది. ఏ సిరీస్లో భాగంగా ‘శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్’ (Samsung Galaxy Tab A11+)ను లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ 11-అంగుళాల స్క్రీన్ను కలిగి ఉంది. ఇది Wi-Fi, 5G మద్దతుతో వచ్చింది. ఈ టాబ్లెట్ ప్రారంభ ధర రూ.22,999గా ఉంది. 7040mAh బ్యాటరీ, బెస్ట్ ఫీచర్స్ ఉన్న గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం.…