దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ తన కొత్త టాబ్లెట్ను భారతదేశంలో విడుదల చేసింది. ఏ సిరీస్లో భాగంగా ‘శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్’ (Samsung Galaxy Tab A11+)ను లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ 11-అంగుళాల స్క్రీన్ను కలిగి ఉంది. ఇది Wi-Fi, 5G మద్దతుతో వచ్చింది. ఈ టాబ్లెట్ ప్రారంభ ధర రూ.22,999గా ఉంది. 7040mAh బ్యాటరీ, బెస్ట్ ఫీచర్స్ ఉన్న గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం.…
టాబ్లెట్స్ యూజ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ కంపెనీలు హైటెక్ ఫీచర్లతో తక్కువ ధరలోనే టాబ్లెట్స్ ను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. కొన్ని టాబ్లెట్లు స్మార్ట్ ఫోన్ దరకే వచ్చేస్తున్నాయి. తాజాగా సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+ భారత్ లో రిలీజ్ చేసింది. ఈ టాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ A11 కంటే ఎక్కువ ప్రీమియం మోడల్, ఇది బిగ్ డిస్ప్లే, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ని కలిగి ఉంది.…
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘శాంసంగ్’ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025ని ప్రకటించింది. ఈసారి ‘బ్యాగ్ ది బిగ్గెస్ట్ డీల్స’ అనే ట్యాగ్లైన్తో డిస్కౌంట్లను తీసుకొచ్చింది. నవంబర్ 25న ప్రారంభమైన ఈ ఈ సేల్.. నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, గృహోపకరణాలపై ధరలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించింది. అంతేకాదు ఎంపిక చేసిన స్మార్ట్ టీవీలపై ఉచిత సౌండ్బార్ ఇస్తున్నట్లు ప్రకటించింది. బ్లాక్…
ఎలక్ట్రానిక్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో స్మార్ట్ ఫోన్ లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. బెస్ట్ ఫీచర్లతో కూడిన స్మా్ర్ట్ ఫోన్స్ కూడా రూ. 10 వేల లోపు ధరలో అందుబాటులో ఉంటున్నాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్లు 10 వేల ధరలోపే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వంటి కీలక రంగాలలో మంచి…
అక్టోబర్ 2025 గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ సందర్భంగా బుధవారం శామ్సంగ్ కంపెనీ ‘గెలాక్సీ ఎక్స్ఆర్’ హెడ్సెట్ను విడుదల చేసింది. ఇది దక్షిణ కొరియా టెక్ దిగ్గజం మొట్టమొదటి ఎక్స్టెండెడ్ రియాలిటీ (XR) హెడ్సెట్గా లాంచ్ చేసింది. గూగుల్, క్వాల్కామ్ భాగస్వామ్యంతో యాపిల్ విజన్ ప్రోకి పోటీగా దీన్ని శామ్సంగ్ తీసుకొచ్చింది. ప్రస్తుతానికి శాంసంగ్ ఎక్స్ఆర్ దక్షిణ కొరియా సహా అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఇతర దేశాల్లోనూ విడుదల కానుందని తెలుస్తోంది. గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ ప్రైస్,…
ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ నుంచి కొత్త టాబ్లెట్ విడుదలైంది. సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+, స్టాండర్డ్ గెలాక్సీ ట్యాబ్ A11 తో పాటు ప్రారంభించారు. గెలాక్సీ ట్యాబ్ A11+ 90Hz రిఫ్రెష్ రేట్తో 11-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. వన్ UI 8.0 ఇంటర్ఫేస్పై పనిచేస్తుంది. స్టాండర్డ్ గెలాక్సీ ట్యాబ్ A11 లాగా, గెలాక్సీ ట్యాబ్ A11+ కూడా రెండు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 7,040mAh…
దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ఇ-కామర్స్ దిగ్గజాలు ‘అమెజాన్’ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ‘ఫ్లిప్కార్ట్’ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025ను ఇప్పటికే ఆరంభించాయి. మరోవైపు ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థలు కూడా ఫెస్టివ్ ఆఫర్స్ ప్రకటించాయి. ‘శాంసంగ్’ కూడా ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ను ప్రారంభించింది. సెప్టెంబర్ 22 నుంచే ఫెస్ట్ ఆరంభం కాగా.. శాంసంగ్.కామ్, శాంసంగ్ షాప్ యాప్ సహా శాంసంగ్ ఎక్స్క్లూజివ్ స్టోర్లలో ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు,…
సామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల రంగంలో సామ్సంగ్ తాజా ఆవిష్కరణ. జూలై 9, 2025న న్యూయార్క్లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ స్లిమ్ డిజైన్, అధునాతన హార్డ్వేర్, AI-ఆధారిత ఫీచర్లతో స్మార్ట్ఫోన్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో Snapdragon 8 Elite ప్రాసెసర్ అమర్చారు. Samsung Galaxy Z Fold 7, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు,…
శామ్సంగ్ తన కొత్త ఫ్లిప్ స్మార్ట్ఫోన్ Samsung Galaxy Z Flip 7 ను ఈరోజు అంటే బుధవారం Samsung Galaxy Unpacked 2025 ఈవెంట్లో పరిచయం చేసింది. క్లామ్షెల్ స్టైల్ ఫ్లిప్ స్మార్ట్ఫోన్లో, కంపెనీ Exynos 2500 ప్రాసెసర్తో పాటు తాజా Galaxy AI ఫీచర్లను చేర్చింది. ఈ స్మార్ట్ఫోన్ Android 16లో పనిచేస్తుంది. Samsung Galaxy Z Flip 7 యొక్క ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు, ధర మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.…
కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్న ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు బిగ్ షాకిచ్చింది. ఆ స్మార్ట్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదని తెలిపింది. జూన్ 1 నుంచి కొన్ని ఐఫోన్లు, ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. భద్రతాపరమైన చర్యల్లో భాగంగా మెటా ఈ చర్య తీసుకుంది. iOS 15 లేదా అంతకంటే పాత వెర్షన్లతో పనిచేస్తున్న iPhone లకు WhatsApp ఇకపై సపోర్ట్ చేయదు. ఈ మెసేజింగ్ యాప్ ఆండ్రాయిడ్ 5.0…