దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం ‘శాంసంగ్’ ఇటీవల ‘గెలాక్సీ ఎస్ 25’ సిరీస్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గెలాక్సీ ఎస్ 25, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 25 ప్లస్ సిరీస్ ఫోన్లను కంపెనీ విడుదల చేసింది. ఎస్25 సిరీస్ లాంచ్ నేపథ్యంలో ఎస్ 24 ఫోన్ ధరలను కంపెనీ తగ్గించింది. బేస్ వేరియంట్పై రూ.10 వేల డిస్కౌంట్ ఇస్తోంది. శాంసంగ్ అధికారిక వెబ్సైట్లో ఇప్పటికే తగ్గింపు ధరలు…
టెక్నాలజీతో సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిసాయంతో పనులన్నీ ఈజీ అయిపోయాయి. చెమట పట్టకుండానే పనులన్నీ చక్కబెట్టేస్తున్నారు. వంట వండాలన్నా, బట్టలు ఉతకాలన్నా, ఇళ్లు తుడవాలన్నా అన్నింటికీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ వచ్చేశాయి. ముఖ్యంగా బట్టలు ఉతకడమనేది శ్రమతో కూడిన పని. కానీ, నేడు వాషింగ్ మెషిన్ల రాకతో ఈజీగా బట్టలు ఉతికేస్తున్నారు. మరి మీరు కూడా కొత్త వాషింగ్ మెషిన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్…
సాధారణ టీవీలు దాదాపు కనుమరుగై పోయాయి. ఇప్పుడంతా స్మార్ట్ టీవీలదే హవా. ఆండ్రాయిడ్ యాప్స్, లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలు వస్తుండడంతో డిమాండ్ పెరిగింది. చిన్నదో, పెద్దదో మొత్తానికి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండాలని ఫిక్స్ అవుతున్నారు జనాలు. టీవీ తయారీ కంపెనీలు ఒకదాన్ని మించి మరొకటి కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. అంతే కాదు పండగలు, ప్రత్యేక సేల్స్ సందర్భంగా కళ్లు చెదిరే ఆఫర్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రముఖ…
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ‘శాంసంగ్’ సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఫ్లాగ్షిప్ మోడల్ ఎస్ సిరీస్లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్25, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ప్లస్ సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. ‘గెలాక్సీ అన్ప్యాక్డ్’ పేరుతో కాలిఫోర్నియాలో బుధవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఈవెంట్లో శాంసంగ్ ఈ మూడు ప్రీమియం ఫోన్లను లాంచ్ చేసింది. ఎస్25 అల్ట్రా ధర భారత్లో రూ.1,29,999…
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ అందిస్తోంది. ఏకంగా 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ లో స్మార్ట్ ఫోన్ లవర్స్ కు అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. సామ్ సంగ్ కు చెందిన Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు ప్రకటించింది. ఏకంగా 39 శాతం డిస్కౌంట్…
రూ.10-12 వేలల్లోపు మంచి బ్రాండ్లో 5జీ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా?.. అయితే మీకు ఓ బంపర్ ఆఫర్. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘శాంసంగ్’ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్ను చాలా తక్కువ ధరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ‘శాంసంగ్ గెలాక్సీ ఏ14’ ఫోన్ను 12 వేల కంటే తక్కువకే ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. మీకు దాదాపుగా రూ.9 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ ఏ14 స్మార్ట్ఫోన్ 6జీబీ+128 జీబీ…
శాంసంగ్ కస్టమర్లకు కంపెనీ గుడ్న్యూస్ చెప్పింది. గ్రీన్ లైన్ సమస్య ఎదుర్కొంటున్న యూజర్లకు ఉచితంగా అందించే స్క్రీన్ రీప్లేస్మెంట్ గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. మొబైల్ స్క్రీన్లో సమస్య ఉన్న వారికి ఉచితంగా అందిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తోంది. బడ్జెట్, ప్రీమియం స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఏ సిరీస్ నుంచి కొత్త ఫోన్ వచ్చినా జనాలు ఎగబడి కొంటున్నారు. ఈ క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని.. స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి మరో సూపర్ ఫోన్ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘శాంసంగ్ ఏ56’ పేరుతో ప్రీమియం ఫోన్ను తీసుకొస్తోంది. శాంసంగ్ ఏ56 స్మార్ట్ఫోన్ను త్వరలోనే గ్లోబల్ మార్కెట్తో పాటు భారత…
2024 దీపావళి పండగ సీజన్లో ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో భారీ ఆఫర్స్ ఉన్నాయి. స్మార్ట్ఫోన్, ఎలక్ట్రానిక్స్పై భారీ తగ్గింపులను పొందవచ్చు. ముఖ్యంగా శాంసంగ్ మొబైల్స్పై 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ‘శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా’ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఎంతలా అంటే.. లక్షా 50 వేల ఫోన్ 49 వేలకే మీ సొంతమవుతుంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా (12జీబీ+256జీబీ) స్మార్ట్ఫోన్ అసలు ధర రూ.1,49,999గా…
శాంసంగ్ W-సిరీస్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను ప్రతి సంవత్సరం చైనాలో విడుదల చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో గొప్ప డిజైన్, ప్రత్యేక ఫీచర్లు, మెరుగైన ర్యామ్ స్టోరేజ్తో వస్తుంది. ఈ ఫోన్లు గ్లోబల్ Z-సిరీస్ మోడల్లపై ఆధారపడి ఉంటాయి. తాజాగా శాంసంగ్ (Samsung) చైనాలోని తన వెబ్సైట్లో W25 ఫ్లిప్ (Galaxy Z Flip 6 ఆధారంగా) W25 (Galaxy Z ఫోల్డ్ స్పెషల్ ఎడిషన్ ఆధారంగా)ని అధికారికంగా ప్రకటించింది.