దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ‘శాంసంగ్’ సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఫ్లాగ్షిప్ మోడల్ ఎస్ సిరీస్లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్25, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ప్లస్ సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. ‘గెలాక్సీ అన్ప్యాక్డ్’ పేరుతో కాలిఫోర్నియాలో బుధవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఈవెంట్లో శాంసంగ్ ఈ మూడు ప్రీమియం ఫోన్లను లాంచ్ చేసింది. ఎస్25 అల్ట్రా ధర భారత్లో రూ.1,29,999…
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ అందిస్తోంది. ఏకంగా 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ లో స్మార్ట్ ఫోన్ లవర్స్ కు అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. సామ్ సంగ్ కు చెందిన Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు ప్రకటించింది. ఏకంగా 39 శాతం డిస్కౌంట్…
రూ.10-12 వేలల్లోపు మంచి బ్రాండ్లో 5జీ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా?.. అయితే మీకు ఓ బంపర్ ఆఫర్. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘శాంసంగ్’ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్ను చాలా తక్కువ ధరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ‘శాంసంగ్ గెలాక్సీ ఏ14’ ఫోన్ను 12 వేల కంటే తక్కువకే ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. మీకు దాదాపుగా రూ.9 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ ఏ14 స్మార్ట్ఫోన్ 6జీబీ+128 జీబీ…
శాంసంగ్ కస్టమర్లకు కంపెనీ గుడ్న్యూస్ చెప్పింది. గ్రీన్ లైన్ సమస్య ఎదుర్కొంటున్న యూజర్లకు ఉచితంగా అందించే స్క్రీన్ రీప్లేస్మెంట్ గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. మొబైల్ స్క్రీన్లో సమస్య ఉన్న వారికి ఉచితంగా అందిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తోంది. బడ్జెట్, ప్రీమియం స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఏ సిరీస్ నుంచి కొత్త ఫోన్ వచ్చినా జనాలు ఎగబడి కొంటున్నారు. ఈ క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని.. స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి మరో సూపర్ ఫోన్ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘శాంసంగ్ ఏ56’ పేరుతో ప్రీమియం ఫోన్ను తీసుకొస్తోంది. శాంసంగ్ ఏ56 స్మార్ట్ఫోన్ను త్వరలోనే గ్లోబల్ మార్కెట్తో పాటు భారత…
2024 దీపావళి పండగ సీజన్లో ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో భారీ ఆఫర్స్ ఉన్నాయి. స్మార్ట్ఫోన్, ఎలక్ట్రానిక్స్పై భారీ తగ్గింపులను పొందవచ్చు. ముఖ్యంగా శాంసంగ్ మొబైల్స్పై 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ‘శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా’ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఎంతలా అంటే.. లక్షా 50 వేల ఫోన్ 49 వేలకే మీ సొంతమవుతుంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా (12జీబీ+256జీబీ) స్మార్ట్ఫోన్ అసలు ధర రూ.1,49,999గా…
శాంసంగ్ W-సిరీస్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను ప్రతి సంవత్సరం చైనాలో విడుదల చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో గొప్ప డిజైన్, ప్రత్యేక ఫీచర్లు, మెరుగైన ర్యామ్ స్టోరేజ్తో వస్తుంది. ఈ ఫోన్లు గ్లోబల్ Z-సిరీస్ మోడల్లపై ఆధారపడి ఉంటాయి. తాజాగా శాంసంగ్ (Samsung) చైనాలోని తన వెబ్సైట్లో W25 ఫ్లిప్ (Galaxy Z Flip 6 ఆధారంగా) W25 (Galaxy Z ఫోల్డ్ స్పెషల్ ఎడిషన్ ఆధారంగా)ని అధికారికంగా ప్రకటించింది.
శాంసంగ్ వెబ్సైట్లో జరుగుతున్న ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్లో భారీ ఆఫర్ నడుస్తుంది. ఈ ఆఫర్లో భారీ తగ్గింపు ధరతో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra)ని కొనుగోలు చేయవచ్చు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర కంపెనీ వెబ్సైట్లో రూ.1,21,999 ఉంది.
Samsung Galaxy S23 FE Flipkart Offers: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ‘ఫ్లిప్కార్ట్’ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ సెప్టెంబర్ 27 నుంచి ఆరంభం అయింది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్స్, ల్యాప్ట్యాప్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై బరిగా డిస్కౌంట్లు అందిస్తోంది. కొన్ని మొబైల్స్పై అందిస్తున్న డీల్స్ మీరు అస్సలు ఊహించలేరు. ‘శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ’ స్మార్ట్ఫోన్లపై భారీ ఎత్తున రాయితీ ఇస్తోంది. అదనంగా బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో గెలాక్సీ ఎస్23…
Samsung Galaxy S24 FE Price in India: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ గెలాక్సీ సిరీస్లో మరో కొత్త స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. ‘గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ’ మోడల్ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ప్రీమియం సెగ్మెంట్లో ఏటా తీసుకొచ్చే ఎస్ సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా శాంసంగ్.. కాస్త తక్కువ ధరలో ఫ్యాన్ ఎడిషన్ను (ఎఫ్ఈ) లాంచ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ ఫోన్ను ఆవిష్కరించింది. ఏఐ ఫీచర్లనూ ఇందులో అందించింది. ఇందులో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ,…