Samsung Galaxy A34 5G Offers and Discounts: సౌత్ కొరియాకు చెందిన ‘శాంసంగ్’ కంపెనీకి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. గెలాక్సీ సిరీస్తో మంచి ఆదరణ పొందిన శాంసంగ్.. తమ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపును కూడా అందిస్తుంటుంది. తాజాగా శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 8GB+256GB వేరియంట్ ఇప్పుడు రూ.26,499కి అందుబాటులో ఉంది. ఈ మీడియం రేంజ్ స్మార్ట్ఫోన్…
Samsung users to update their smartphones: మీరు ‘శాంసంగ్’ స్మార్ట్ఫోన్ వాడుతున్నారా?.. అయితే మీకు కేంద్ర ప్రభుత్వం ఓ అలర్ట్ జారీ చేసింది. శాంసంగ్ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ఫోన్లో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించామని, వెంటనే తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్తో పనిచేసే శాంసంగ్ స్మార్ట్ఫోన్లో భద్రతాపరమైన లోపం ఉందని, వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది.…
Samsung Galaxy S23 FE 5G Launch and Price in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ‘శాంసంగ్’.. గెలాక్సీ ఎస్ సిరీస్లో మరో కొత్త స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా బుధవారం విడుదలైంది. అక్టోబర్ 26 నుంచి ఈ స్మార్ట్ఫోన్ విక్రయానికి అందుబాటులోకి రానుంది. గెలాక్సీ ఎస్23 తరహాలోనే వెనక వైపు ట్రిపుల్ కెమెరా సెట్, డిజైన్తో ఈ ఫోన్ వస్తోంది. ప్రస్తుతం ఎస్23 ఎఫ్ఈ ఫోన్…
పండుగ సీజన్ విక్రయానికి ముందు శాంసంగ్ తన కొన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. గెలాక్సీ ఎం, గెలాక్సీ ఎఫ్ సిరీస్లలో ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు ఇవ్వబడుతున్నాయి.
China : ఒకప్పుడు చైనీస్ స్మార్ట్ఫోన్లు అందరినీ ఆకట్టుకునేవి. భారత్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చైనా స్మార్ట్ఫోన్లు బడా కంపెనీలను కూడా భయపెట్టాయి. అనేక సంబర్భాల్లో చైనీస్ కంపెనీ Xiaomi కంటే ఆపిల్, శామ్సంగ్ కంపెనీలు వెనుకబడి పోయాయి.
Samsung Galaxy A54 5G and Samsung Galaxy A34 5G Price In India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ తన ‘ఏ’ సిరీస్ స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. 2023 మార్చిలో విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ఫోన్ ధరలను భారీగా తగ్గించింది. శాంసంగ్తో పాటు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఐసీఐసీఐ, ఎస్బీఐ…
Samsung Working on 440 Megapixel Camera Sensors: ప్రస్తుతం ప్రముఖ మొబైల్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది. అందుకే ట్రెండ్కు తగ్గట్టు అప్డేటెడ్ ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అప్గ్రేడ్ చేస్తున్న ఫీచర్లలలో కెమెరా సెన్సార్ కూడా ఒకటి. ఫోన్ ధరను బట్టి కెమెరా క్వాలిటీని కంపెనీలు అందిస్తున్నాయి. అయితే భవిష్యత్తు అవసరాల కోసం టాప్ మొబైల్ కంపెనీలు హై ఎండ్ కెమెరా సెన్సార్లను డెవలప్ చేస్తున్నాయి. ఈ జాబితాలో దక్షిణ…
Samsung Galaxy F34 5G Smartphone launched in India with 6000mAh Battery: దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ దిగ్గజ సంస్థ ‘శాంసంగ్’ భారతదేశంలో మరో మిడ్-రేంజ్ 5జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. గత నెలలో శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G) స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేసిన శాంసంగ్.. ఇప్పుడు గెలాక్సీ ఎఫ్ సిరీస్లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ (Samsung Galaxy F34 5G)ని తీసుకొచ్చింది. ఈ 5జీ స్మార్ట్ఫోన్లో…
Samsung 110 Inch MicroLED Smart 4K TV Launch in India with Rs 1.14 Crore: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’కు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. శాంసంగ్ నిత్యం సరికొత్త స్మార్ట్ఫోన్లను, టీవీలను రిలీజ్ చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవల భారత మార్కెట్లో Z సిరీస్, M సిరీస్లలో స్మార్ట్ఫోన్లను విడుదల చేసిన శాంసంగ్.. తాజాగా లగ్జరీ టీవీని లాంచ్ చేసింది. 55, 65, 70, 80 కాకుండా.. ఏకంగా…