నాగచైతన్య నుండి విడాకులు తీసుకున్న తరువాత నటి సమంతపై సోషల్ మీడియాలో పలు కథలు, కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. వీటిపై సమంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. Read Also : “నో మోరల్స్” అంటూ సామ్ పోస్ట్… వాళ్ళ కోసమే! అందులోని సారాంశం – “వ్యక్తిగతంగా నేను ఆందోళనలో ఉన్న సమయంలో మీరు చూపిన భావోద్వేగాలు, సానుభూతి కరిగించి వేశాయి. నాపై ప్రచారమైన…
సమంత, నాగ చైతన్య అక్టోబర్ 2న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సరిదిద్దలేని విభేదాల కారణంగా ఈ జంట తమ వివాహ వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు, నాలుగు సంవత్సరాల బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. గత వారం రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతూనే ఉంది. సమంత నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుండి ఆమె అభిమానుల నుండి విపరీతమైన సామ్ కు మంచి సపోర్ట్ లభిస్తోంది. కానీ కొందరు మాత్రం విడాకుల…
“మా శ్రేయోభిలాషులందరికీ. చాలా చర్చల తర్వాత మా స్వంత మార్గాలు కొనసాగించడానికి చై, నేను భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేము ఒక దశాబ్దం పాటు స్నేహంగా ఉండటం అదృష్టం. మా మధ్య ఎప్పటికీ ఒక ప్రత్యేక బంధం ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఈ క్లిష్ట సమయంలో మాకు సపోర్ట్ చేయాలని, మేము లైఫ్ లో ముందుకు సాగడానికి అవసరమైన గోప్యతను ఇవ్వమని మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియాను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ సపోర్ట్ కు ధన్యవాదాలు”……
గత శనివారం నుంచి సమంతకు సంబంధించి ఏ న్యూస్ వచ్చినా ఆసక్తిగా గమనిస్తున్నారు ప్రేక్షకులు. నాగ చైతన్య, సమంత తమ విడాకుల విషయమై సోషల్ మీడియాలో స్టేట్మెంట్లను పోస్ట్ చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం అక్కినేని అభిమానులు, సామ్ ఫ్యామిలీతో పాటు సినీ ప్రియులందరికీ భారీ షాక్ ఇచ్చింది. వాళ్ళు అలా ప్రకటించారో లేదో విడాకులకు అసలు కారణం ఏంటి ? అనే విషయంపై ఆరాలు తీయడం మొదలు పెట్టారు. మరికొంత మంది ఒకడుగు ముందుకేసి…
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ గా పిలుచుకునే సమంత, నాగ చైతన్య నిన్న విడాకులు తీసుకున్నామని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. గాంధీ జయంతి రోజున తమ అభిమానులకు ఈ చేదు వార్తను చెప్పి నిరాశ పరిచారు. నాగార్జున సైతం తనకు ఇద్దరూ ఒక్కటేనని, విడాకుల విషయం వాళ్ళ పర్సనల్ అని, వాళ్లు ఇద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఒకవైపు అక్కినేని అభిమానులు చైతన్యను వదులుకున్నందుకు సమంత ఫ్యూచర్ లో బాధ పడాల్సి వస్తుందని అంటున్నారు. అయితే సమంత…
గత కొన్ని మాసాలుగా నాగా చైతన్య, సమంత విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పాటు ప్రధాన వార్తా పత్రికల్లోనూ విశేషంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే… ఈ మొత్తం వ్యవహారంలో నాగచైతన్య వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చాడు. సమంత మాత్రం సందర్భాను సారంగా అవుననో, కాదనో ఏదో ఒక రీతిలో హింట్ ఇస్తూ వస్తోంది. ఆమె నెట్ ఫ్లిక్స్ లో నటించబోతున్న ‘డైవోర్స్’ అనే వెబ్ సీరిస్ ప్రమోషన్ కోసమే సమంత ఇలాంటి ప్రచారాలు చేస్తోందనే వార్తలూ…
నాగ చైతన్య, సమంతలపై విడాకులపై గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ పుకార్లపై ఇద్దరూ ఇంకా స్పందించలేదు. మరోవైపు సామ్, చై అభిమానులు ఈ విషయం గురించి గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఈ జంట విడిపోవడంపై పలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్ పుకార్లకు చెక్ పెట్టేసింది. తన దుస్తుల బ్రాండ్ ‘సాకి’ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత ఇన్స్టాగ్రామ్లో ప్రశ్నోత్తరాల సెషన్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మూడ్ లో వుంది. ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు మరికొందరు అక్కినేని కుటుంబసభ్యులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయిన నాగార్జున, అమీర్ఖాన్తో…
ఇప్పుడు టాలీవుడ్ దృష్టి మొత్తం అక్కినేని ఫ్యామిలీ విషయంపైనే ఉంది. నాగ చైతన్యతో సమంత విడాకుల విషయం గత కొన్ని రోజులుగా ఎటూ తేలడం లేదు. ఇక పుకార్లకైతే కొదవే లేదు. అయితే ఆ పుకార్లకు తగ్గట్టుగానే చై, సామ్ ప్రవర్తన ఉండడం అక్కినేని అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మీడియా దృష్టిని తప్పించుకోవడానికి సామ్ గత కొన్ని వారాలుగా హైదరాబాద్కు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. కానీ రూమర్స్…
ఇటీవల కాలంలో మరోసారి సమంత, నాగ చైతన్య విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశగా మారింది. అది ఇప్పటికి ఎటూ తేలకుండానే ఉంది. ఈ జంట టాలీవుడ్ జనాలతో దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా అన్పిస్తోంది. గత కొన్ని రోజులుగా చై, సామ్ విడాకుల వార్తలు రావడం, వాటిపై సామ్ స్పందిస్తున్న తీరు అలాగే అన్పిస్తోంది. ముందుగా ఈ విషయంపై తాను స్పందించాలని అనుకోవట్లేదని చెప్పేసిన సామ్ తరువాత రూమర్స్ ఎక్కువవడంతో ఓ కుక్క ఫోటోను తన సోషల్ మీడియా…