Sobhita Dhulipala about Samantha and Naga Chaitanya: నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల గత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నారని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే నిన్న పొద్దుపోయాక వీరు ఆగస్టు 8వ తేదీన ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు అనే వార్తలు తెరమీదకు వచ్చాయి. ఉదయం 9 గంటల 42 నిమిషాలకు వీరి నిశ్చితార్థం జరిగిందంటూ నాగార్జున కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు పాత వీడియోలన్నీ తెరమీదకి వస్తున్నాయి. నాగార్జున శోభిత గురించి మాట్లాడిన వీడియోలు శోభిత…
అక్కినేని నాగ చైతన్య- సమంత గతేడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే విడాకులు తరువాత కూడా స్నేహితులుగానే ఉంటామని చెప్పిన ఈ జంట ఇప్పటివరకు ఒక్కసారిగా కలిసినట్లు గానీ, మాట్లాడుకున్నట్లు కానీ సమాచారమే లేదు. అయితే వీరి విడాకుల వలన ఎవరు ఎంత నష్టపోయారు అనేది తెలియదు కానీ టాలీవుడ్ లో ఒక లేడీ డైరెక్టర్ మాత్రం తీవ్ర నష్టపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ లేడీ డైరెక్టర్ ఎవరో కాదు నందినీ రెడ్డి. సామ్…
గత ఏడాది మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ విషయాలలో అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల వార్త ఒకటి. ఎంతగానో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ జంట గత ఏడాది విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక విడాకుల అనంతరం సామ్ ట్రోలింగ్ బారిన పడడం.. ఆమె దానిపై సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే విడాకుల తరువాత నాగ చైతన్య కానీ, నాగార్జున కానీ సమంత గురించి, విడాకుల గురించి నోరు విప్పింది లేదు. కాగా, ఇటీవల చై మొదటిసారి…
ప్రస్తుతం నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బంగార్రాజు’ సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు టీం. ఇందులో భాగంగానే నాగ చైతన్యకు విడాకుల విషయం గురించి ప్రశ్న ఎదురవ్వగా… “అది ఇద్దరి మంచి కోసం తీసుకున్న డెసిషన్… ఆమె సంతోషంగా ఉంది… నేనూ సంతోషంగా ఉన్నాను… ఈ సిట్యుయేషన్ లో ఇది ఇద్దరికీ బెస్ట్ డెసిషన్”…
బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన – షణ్ముఖ్ బ్రేకప్ తో అందరి దృష్టి గత యేడాది విడిపోయిన జంటలపై పడింది. దీప్తి సునయన తన బ్రేకప్ వార్తను అధికారికంగా జనవరి 1న ప్రకటించిన తర్వాత వారిద్దరి తప్పొప్పులపై బాగానే చర్చ జరిగింది. బిగ్ బాస్ షోకు ఇప్పటికే వెళ్ళి వచ్చిన దీప్తి సునయనకు అక్కడ ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదా? అని కొందరు ప్రశ్నిస్తుంటే, దీప్తిని ప్రేమించిన షణ్ముఖ్ కేవలం విజేతగా మారేందుకే సిరితో లవ్వాట…
టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగ చైతన్య ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నాము అని ప్రకటించి షాక్ ఇచ్చినప్పటి నుంచి, ఇప్పటికీ వీళ్లిద్దరి విడాకుల విషయమే హైలెట్ అవుతోంది. అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు ? అనే విషయంపై ఇద్దరూ స్పందించకపోవడంతో పలు పుకార్లు షికార్లు చేశాయి. ఇక అప్పటి నుంచి సమంత నిత్యం ఏదో ఒక విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంది.…
భర్తతో విడాకుల అనంతరం సమంత ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లిన విషయం తెలిసిందే. చార్ ధామ్ యాత్రలో భాగంగా ఆమె యమునోత్రి, బద్రీనాథ్ వంటి ప్రాంతాలలో చిన్న ట్రిప్ వేసింది. అయితే విడాకుల తరువాత కూడా సామ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. తనపై వస్తున్న రూమర్స్ కు కౌంటర్ ఇస్తూనే తనకు సంబంధించిన ఫోటోలను, తన విషయాలు అన్నింటినీ సోషల్ మీడియా ద్వారానే వెల్లడిస్తోంది. అయితే తాజాగా సామ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా నాగ చైతన్యతో విడాకుల విషయమై వార్తల్లో నిలుస్తోంది. సామ్, నాగ చైతన్య విడాకుల విషయం ప్రకటించినప్పుడే తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దు అంటూ మీడియాను, సోషల్ మీడియాను, అభిమానులను కోరారు. కానీ సోషల్ మీడియాలో అవేమీ పట్టించుకోకుండా సామ్ పై నెగెటివ్ ప్రచారం బాగా జరిగింది. తన స్టైలిస్ట్ తో ఎఫైరే చైతో విడాకులకు కారణమని, పిల్లల వద్దనుకుందని వివిధ రకాలుగా వార్తలు వచ్చాయి. వాటన్నింటిపైనా స్పందించిన సామ్…
సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై ఇంకా చర్చ నడుస్తుంటే ఉంది. వారి విడాకుల విషయంపై చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆమె తన స్టైలిస్ట్ తో రిలేషన్ లో ఉంది అని. అయితే ఈ వార్తలపై తాజాగా సామ్ స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ స్పందించారు. ‘మహిళలపై హింస’ అంటూ కొన్ని రోజుల క్రితం ప్రీతం చేసిన ఇన్స్టా పోస్ట్ వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో నాగ చైతన్యకు సామ్తో ప్రీతం స్నేహం నచ్చలేదని…
సమంత, నాగ చైతన్య విడాకుల విషయం బహిరంగంగా వెల్లడించినప్పటి నుంచి పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఎక్కువగా విన్పిస్తుంది మాత్రం సామ్ పిల్లలు పుట్టడానికి నిరాకరించడమే కారణం అని. తన కెరీర్పై దృష్టి పెట్టడానికి సామ్ పిల్లలను ఇప్పుడే వద్దనుకుందని, ఆమె గర్భవతి అయినప్పుడు రెండుసార్లు అబార్షన్ చేయించుకుందని, తన ఫిగర్ పాడవకుండా సరోగెట్ ద్వారా బిడ్డను పొందాలని ఆమె అనుకున్నట్లు కొంతమంది అన్నారు. అయితే అవన్నీకేవలం పుకార్లని సమంత ప్రధాన పాత్రలో నటించిన “శాకుంతలం”…