Rs.500Note : రూ.500నోటుపై రాముడి ఫోటో.. జనవరి 22న రిలీజ్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.500Note : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరగబోతుంది.. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగరాజ్ చెక్కిన బాల రాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు. ప్రజలంతా ఇప్పటికే రామనామ స్మరణలో మునిగిపోయారు. రామమందిర ప్రారంభోత్సవంలో.. దేశం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొననుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలోనే ఓ సంచలన వార్త ఒకటి చర్చనీయాంశంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 22, 2024న శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోట్ల కొత్త సిరీస్ను విడుదల చేయబోతుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం, శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోటును ఆర్బీఐ విడుదల చేయబోతుందని దాంట్లో పేర్కొన్నారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం, శ్రీరాముడి చిత్రాలతో పాటు రూ.500 నోటు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also:Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
Also Read
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
NEW 500 NOTES WILL BE ISSUED ON 22/01/2024
நிஜமா? 🤔🤔🤔🤔 pic.twitter.com/peiCwlr9oZ
— 😇 ✍lαthα αѕhσkrαj 🇮🇳 (@TenthPlanet1) January 16, 2024
మహాత్మా గాంధీకి బదులుగా శ్రీరాముడి చిత్రం
సాధారణంగా రూ.500 నోటులో జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది. అయోధ్యలోని శ్రీరాముడు, శ్రీరామ మందిరం చిత్రాలతో కూడిన రూ.500 నోటుపై వైరల్ అవుతుంది. ఎర్రకోట ఫోటో ఉన్న చోట అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్న ఫోటో ఉంది. మహాత్మా గాంధీ ఫోటో ఉన్న చోట శ్రీరాముడి ఫోటో ఉంది.
Read Also:Pakistan : పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరంపై ఇరాన్ వైమానిక దాడులు
RBI కొత్త సిరీస్ నోట్లను జారీ చేస్తుందా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా శ్రీరాముడి చిత్రం ఉన్న కొత్త సిరీస్ రూ.500 నోట్లను విడుదల చేయడం గురించి ఎటువంటి సమాచారం తెరపైకి రాలేదు. శ్రీరాముడి చిత్రాలతో వైరల్ అవుతున్న రూ.500 నోటు నకిలీది. బ్యాంకింగ్ రంగ నిపుణుడు, వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్వనీ రాణా మాట్లాడుతూ కొత్త నోటు విడుదల చేస్తున్నట్లు ఆర్బిఐ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఇదంతా ఫేక్ న్యూస్ అని అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!