రెగ్యులేటరీ ఉల్లంఘనలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పెనాల్టీని విధించిందని సెంట్రల్ బ్యాంక్ సోమవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
Credit Platform: రైతులు, చిరు వ్యాపారులు రుణాలు పొందడంలో పడుతున్న ఇబ్బందులు త్వరలో తొలగనున్నాయి. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ కొత్త పథకాన్ని సిద్ధం చేసింది.
RBI : గత వారం రోజులుగా విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. గత 10 నుంచి 11 నెలల్లో దేశ ఖజానాలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. ఈ కాలంలో రూ.4 లక్షల కోట్లకు పైగా పెరుగుదల కనిపించింది.
Paytm: డిజిటల్ లావాదేవీల్లో ఓ వెలుగు వెలిగిన పేటీఎం ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఇటీవల ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసింది. ముందుగా ఫిబ్రవరి 29 తర్వాత యూజర్ల నుంచి ఎలాంటి నిధులను తీసుకోవద్దని, డిపాజిట్లను స్వీకరించడం, క్రెడిట్ లావాదేవీలను నిర్వహించ వద్దని ఆదేశించగా.. ఈ వ్యవధిని మార్చి 15 వరకు పెంచుతూ ఊరటనిచ్చింది. తాజాగా పేటీఎంకి మరో ఊరట లభించింది.
Paytm : పేటీఎం సంక్షోభంపై రిజర్వ్ బ్యాంక్తో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. నిబంధనలు పాటించనందుకు పేటీఎం తరపున చర్య తీసుకోబడింది. ఈ విషయంలో ఆర్బీఐ పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తోంది.
Paytm : రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యల తర్వాత పేటీఎం షేర్లు భారీగా పతనమయ్యాయి. గత మూడు వారాలలో కొన్ని సందర్భాలు మినహా దాదాపు ప్రతి సెషన్లో Paytm షేర్లు లోయర్ సర్క్యూట్ను తాకాయి.
Paytm Crisis: డిజిటల్ చెల్లింపుల విభాగంలో ఓ వెలుగు వెలిగిన పేటీఎం పరిస్థితి తారుమారైంది. ఫారన్ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎలాంటి డిపాజిట్లు తీసుకోవద్దని ఆర్బీఐ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఆర్బీఐ పేటీఎంకు ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది. మార్చి 15 వరకు గడువు పొడగిస్తున్నట్లు తెలిపింది.
Business Payments via Cards : వీసా, మాస్టర్ కార్డ్ వంటి అంతర్జాతీయ చెల్లింపు వ్యాపారులకు భారతదేశంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వీసా, మాస్టర్ కార్డ్లపై చర్యలు తీసుకుంటూ కార్డుల ద్వారా వ్యాపార చెల్లింపులను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ కోరింది.
Paytm Crisis: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన ఆర్డర్ తర్వాత పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. Paytm పేమెంట్స్ బ్యాంక్ పై జనాల్లో తీవ్ర అసహం ఏర్పడింది.