RBI Repo Rate 2024: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. వరుసగా ఏడోసారి కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఏప్రిల్ 3న ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు వెల్లడించారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆర్బీఐ ఎంపీసీ ప్రకటన. Also Read: Apple…
ఆంధ్రప్రదేశ్లోని పింఛనుదారులకు ఏప్రిల్ లో రెండు రోజులు ఆలస్యంగా చెల్లింపులు జరుగుతాయని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మంగళవారం తెలిపారు. ఈ సందర్బంగా “మేము నెల మొదటి తేదీన పెన్షన్ లను పంపిణీ చేస్తున్నామని, ఇక వచ్చే నెల మొదటి రోజు ఏప్రిల్ 1 న, ఆర్బిఐ కి సెలవుదినం, ఆ తరువాత ఆదివారం రావడం వల్ల ఈ మేరకు మూడో తేదీన (ఏప్రిల్ 3) పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించాం’’…
మార్చి 31, 2024 ఆదివారం కూడా బ్యాంకులు యథావిధిగా పనిచేయబోతున్నాయి. ఈ మేరకు ఆర్బిఐ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. మార్చి 31, 2024 ఆదివారం నాడు ప్రభుత్వ రంగ PSU బ్యాంకులన్నీ యథావిధిగా బ్యాంకు సేవలందిస్తాయని ఆర్బిఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు ఆదివారం కావడంతో ఆర్బిఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దింతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు యథావిధిగా పనిచేయాలని ఆర్బిఐ ఈ మేరకి సూచించింది. మాములుగా…
Gold Loan Fraud: Paytm, IIFL పై చర్య తర్వాత రిజర్వ్ బ్యాంక్ వైఖరి మరింత కఠినంగా మారింది. బంగారు రుణాల విషయంలో మోసాలపై ఆర్బీఐ తన వైఖరిని కఠినతరం చేసింది.
Paytm : Paytm కష్టాలు ఇప్పట్లో తీరే సూచనలు కనిపించడం లేదు. RBI నిషేధం తర్వాత Paytm పేమెంట్స్ బ్యాంక్ గడువు ఇప్పుడు 2 రోజుల్లో ముగియనుంది. Paytm పేమెంట్స్ బ్యాంక్ సేవలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 15 వరకు గడువు విధించింది.
Paytm : పేటీఎం సంక్షోభం ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. RBI చర్య, EDతదుపరి విచారణ Paytm ను నాశనం చేసింది. ఇప్పుడు బయటకు వచ్చిన రిపోర్ట్ మరింత భయానకంగా ఉంది.
Penalty On Banks: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. ఈసారి మూడు బ్యాంకులపై ఆర్బీఐ వేటు పడింది. వీటిలో దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ ఉన్నాయి.
Nirmala Sitharaman : స్టార్టప్లు, ఫిన్టెక్ కంపెనీలతో ప్రతి నెలా సమావేశాలు నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించారు.