UPI New Feature: ‘యూపీఐ’ లో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టబోతున్న ఆర్బిఐ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు పదిమంది సెల్ ఫోన్ ఉపయోగిస్తే అందులో 8 మంది ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. దాంతో ప్రస్తుతం దేశంలో కూడా ఎన్నో సేవలను మొబైల్ ద్వారా క్షణాల్లో చేసుకుంటున్నాము. ఇక డబ్బులు ట్రాన్స్ఫర్ కోసం ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లాంటి ఇంకా ఎన్నో యూపీఐ యాప్స్ వినియోగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. యూపీఐ సేవలను విస్తృతంగా వాడుతున్న నేపథ్యంలో ప్రజల కోసం ఆర్బిఐ మరికొన్ని కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఆర్బిఐ మరో కీలక నిర్ణయాన్ని తీసుకువస్తుంది. ఇందులో భాగంగానే యూపీఐ లో కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు ఆర్బిఐ గవర్నర్ శశికాంత్ దాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొన్ని కష్టాలకు చెక్ పదనునట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: K. Laxman: రూ.2 లక్షలు రుణమాఫీ ఎందుకు చేయలేదు..? రేవంత్ రెడ్డికి లక్ష్మణ్ ప్రశ్న..
Also Read
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కస్టమర్లకు కోసం ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం విధితమే. ఇకపోతే తాజాగా జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్ ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. అసలు కొత్త ఫీచర్ ఏంటన్న విషయానికి వస్తే.. డిపాజిట్ సమయంలో మిషన్ లో క్యాష్ డిపాజిట్ చేసేందుకు నేరుగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కేవలం యూపీఐ ద్వారా క్యాష్ విత్ డ్రాకు మాత్రమే అవకాశం ఉండగా.. త్వరలో డిపాజిట్ కూడా యూపీఐ ద్వారా సేవలను అందుకోవచ్చు. విత్ డ్రాకు సంబంధించి యూపీఐ విధానం వల్ల మంచి స్పందన రావడంతో ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ ని తీసుకురాబోతున్నట్లుగా తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం కేవలం డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే క్యాష్ డిపాజిట్ చేసే అవకాశం ఉండగా ఇక ఈ సేవ వినియోగంలోకి వచ్చాక యూపీఐ ద్వారా కూడా క్యాష్ ను మిషన్లలో డిపాజిట్ చేసుకోవచ్చు.
Also read: Top Headlines @1PM : టాప్ న్యూస్
ఈ కొత్త సేవలకు సంబంధించి అతి త్వరలోనే పూర్తి మార్గదర్శకాలను విడుదల చేస్తామని ఆర్బిఐ గవర్నర్ తెలిపారు. ఈ కొత్త సేవలను తీసుకురావడం ద్వారా కష్టమర్లకు బ్యాంకింగ్ సేవలు పొందడం మరింత సులువుగా అవుతుందని బ్యాంకుల్లో క్యూ లైన్ లలో వేచి ఉండాల్సిన కష్టాలకు చెక్ పాడుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చూడాలి మరి ఈ కొత్త ఆప్షన్ బ్యాంకు కస్టమర్లకు ఎలా ఉపయోగపడుతుంది., ఎలాంటి స్పందన వస్తుంది.
తాజావార్తలు
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
-
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
-
Ricky Ponting-PBKS: ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్.. సెటైర్లు వేసిన ఆర్ అశ్విన్!
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..