UPI New Feature: ‘యూపీఐ’ లో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టబోతున్న ఆర్బిఐ..!
ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు పదిమంది సెల్ ఫోన్ ఉపయోగిస్తే అందులో 8 మంది ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. దాంతో ప్రస్తుతం దేశంలో కూడా ఎన్నో సేవలను మొబైల్ ద్వారా క్షణాల్లో చేసుకుంటున్నాము. ఇక డబ్బులు ట్రాన్స్ఫర్ కోసం ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లాంటి ఇంకా ఎన్నో యూపీఐ యాప్స్ వినియోగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. యూపీఐ సేవలను విస్తృతంగా వాడుతున్న నేపథ్యంలో ప్రజల కోసం ఆర్బిఐ మరికొన్ని కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఆర్బిఐ మరో కీలక నిర్ణయాన్ని తీసుకువస్తుంది. ఇందులో భాగంగానే యూపీఐ లో కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు ఆర్బిఐ గవర్నర్ శశికాంత్ దాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొన్ని కష్టాలకు చెక్ పదనునట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: K. Laxman: రూ.2 లక్షలు రుణమాఫీ ఎందుకు చేయలేదు..? రేవంత్ రెడ్డికి లక్ష్మణ్ ప్రశ్న..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కస్టమర్లకు కోసం ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం విధితమే. ఇకపోతే తాజాగా జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్ ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. అసలు కొత్త ఫీచర్ ఏంటన్న విషయానికి వస్తే.. డిపాజిట్ సమయంలో మిషన్ లో క్యాష్ డిపాజిట్ చేసేందుకు నేరుగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కేవలం యూపీఐ ద్వారా క్యాష్ విత్ డ్రాకు మాత్రమే అవకాశం ఉండగా.. త్వరలో డిపాజిట్ కూడా యూపీఐ ద్వారా సేవలను అందుకోవచ్చు. విత్ డ్రాకు సంబంధించి యూపీఐ విధానం వల్ల మంచి స్పందన రావడంతో ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ ని తీసుకురాబోతున్నట్లుగా తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం కేవలం డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే క్యాష్ డిపాజిట్ చేసే అవకాశం ఉండగా ఇక ఈ సేవ వినియోగంలోకి వచ్చాక యూపీఐ ద్వారా కూడా క్యాష్ ను మిషన్లలో డిపాజిట్ చేసుకోవచ్చు.
Also read: Top Headlines @1PM : టాప్ న్యూస్
ఈ కొత్త సేవలకు సంబంధించి అతి త్వరలోనే పూర్తి మార్గదర్శకాలను విడుదల చేస్తామని ఆర్బిఐ గవర్నర్ తెలిపారు. ఈ కొత్త సేవలను తీసుకురావడం ద్వారా కష్టమర్లకు బ్యాంకింగ్ సేవలు పొందడం మరింత సులువుగా అవుతుందని బ్యాంకుల్లో క్యూ లైన్ లలో వేచి ఉండాల్సిన కష్టాలకు చెక్ పాడుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చూడాలి మరి ఈ కొత్త ఆప్షన్ బ్యాంకు కస్టమర్లకు ఎలా ఉపయోగపడుతుంది., ఎలాంటి స్పందన వస్తుంది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో