ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప : ది రైజ్ 1” డిసెంబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా విడుదలకు మరో నాల్రోజులు మాత్రమే మిగిలి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప : ది రైజ్ 1” ప్రీ-రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 12న హైదరాబాద్లో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మేకర్స్ ఈ విషయం ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆతృతగా ఈ వేడుక కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్లంతా ఎదురు చూసిన సమయం ఈరోజు రానే రావడంతో వారి ఉత్సాహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఈవెంట్ నిర్వాహకులు. ఈరోజు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ‘పుష్ప’…
జనాలకు ఇప్పుడు ‘పుష్ప’ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసినా ‘పుష్ప’ సినిమా గురించి, అందులోని సాంగ్స్ గురించే చర్చ జరుగుతోంది. ఇక తాజాగా విడుదలైన సమంత ఐటెం సాంగ్ అయితే సౌత్ ను ఊపేస్తోంది. ఒకవైపు సాంగ్ పై వివాదం నడుస్తున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సాంగ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కాసేపట్లో “పుష్ప” ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతోంది. దీని కోసం హైద్రాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్…
కరోనా కారణంగా కొన్ని రోజులు ప్రపంచ మొత్తం స్తంభించిన విషయ తెలిసిందే. అయితే ఆ సమయంలో టిక్ టాక్ ద్వారా తెలుగు అభిమానులకు చాలా దగ్గర అయ్యాడు మాజీ సన్ రైజర్స్ కెప్టెన్ దేవి వార్నర్. మొదట్లో మహేష్ బాబు డైలాగులు పాటలతో వచ్చిన వార్నర్ ఆ తర్వాత అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ ద్వారా ఇంకా పాపులర్ అయ్యాడు. కానీ ఆయా తర్వాత ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేయడంతో ఇంస్టాగ్రామ్ ద్వారా ఆప్పుడప్పుడు అభిమానుల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ నుంచి శుక్రవారం నాడు సమంత ఐటం సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పాట యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తోంది. “ఊ.. అంటావా? ఊ..ఊ.. అంటావా?” అంటూ సాగే ఈ పాట 24 గంటల్లో నాలుగు భాషల్లో కలిపి 14 మిలియన్ల వ్యూస్తో సౌత్ ఇండియాలో మోస్ట్ వ్యూడ్ సాంగ్గా నిలిచింది. ఇక ఐటం సాంగ్కు సమంత వల్ల క్రేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. అటు దేవిశ్రీప్రసాద్ క్యాచీ…
జానపద గీతాలతో తెలుగునాట చక్కని గాయనిగా పేరు తెచ్చుకున్న మంగ్లీ, ఆ మధ్య శివరాత్రి సందర్భంగా ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ సమక్షంలో శివుని గీతాలు ఆలపించి, యావత్ భారతవనిలో గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగు సినిమాలలోనూ పాటలు పాడి, తనకంటూ ఓ సుస్థిర స్థానం పొందింది. ఇదిలా ఉంటే మంగ్లీ ఇప్పుడు కోలీవుడ్, శాండిల్ వుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. తమిళ సినిమా ‘గోల్ మాల్’లో మంగ్లీ ఇటీవల…
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ‘పుష్ప’ ఐటెం సాంగ్ గురించే చర్చ. సమంత నర్తించిన ఏ పాటలో మగవారి మనోభావాలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొంతమంది వాటినేమి పట్టించుకోకుండా మ్యూజిక్ ని , సమంత అందచందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సాంగ్ ని వేరే సినిమా నుచి కాపీ కొట్టినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సూర్య నటించిన ‘వీడోక్కడే’ చిత్రంలోని ఐటెం సాంగ్…
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు. ప్రమోషన్లో భాగంగానే ఈ సినిమా నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేశారు. స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో ఒక ఐటెంసాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఊ అంటావా మావా .. ఊఊ అంటావా మావా అంటూ…
మైత్రీ మూవీ మేకర్స్ నుండి అప్ డేట్ అంటే కాస్తంత అటూ ఇటూ అవుతుందనే ప్రచారం ఉంది. కానీ ఇవాళ దాన్ని బ్రేక్ చేస్తూ మోస్ అవైటెడ్ మూవీ ‘పుష్ప’లోని సమంత ఐటమ్ సాంగ్ ను గంట ముందే రిలీజ్ చేసి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మనసుల్ని దోచుకుంది మైత్రీ మూవీ మేకర్స్ బృందం. స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ చేయడమే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే… అది అల్లు అర్జున్ మూవీలో సుకుమార్ డైరెక్షన్…
సమంత గ్లామర్ హద్దులు చెరిపేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ చూస్తుంటే అలాగే అన్పిస్తోంది మరి. సామ్ ఓటిటి ఎంట్రీ మూవీ “ఫ్యామిలీ మ్యాన్-2” చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ ఓటిటి అవార్డును అందుకుంది. ఈ వేడుక గత రాత్రి ముంబైలో జరగగా సామ్ కూడా హాజరైంది. ఈ వేడుకల్లో సామ్ భాగంగా సామ్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం సామ్ సుకుమార్…