అల్లు అర్జున్ పుష్ప క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ , సాంగ్స్ హైప్ ని క్రియేట్ చేశాయి . ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచారు చిత్రబృందం . ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని…
హీరోలంటే ఫ్యాన్స్ కి పిచ్చి… హీరోల కోసం ఫ్యాన్స్ ఎలాంటి పనులైనా చేస్తారు.. హీరోల సినిమాలు రిలీజ్ అయితే వారికి పండగే.. ఇక ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకొంది అంటే పూనకాలే.. థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తారు. వారి అభిమానం అలాంటిది. అయితే ఆ అభిమానం హద్దులు దాటకూడదు. సాధారణంగా డైరెక్టర్లకు మా హీరో సినిమా మంచిగా తీయకపోతే చంపేస్తాం.. ఎలివేషన్స్ సరిగ్గా లేకపోతే డైరెక్టర్లను ట్రోల్ చేయడం లాంటివి చూస్తూనే ఉంటాం.. కానీ…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల ప్యారిస్ లో క్వాలిటీ టైం స్పెండ్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న రష్మిక అక్కడ జరిగిందేంటో కూడా రివీల్ చేసింది. ఆమె ఇన్స్టాగ్రామ్లో ప్యారిస్ ట్రిప్ పిక్స్ షేర్ చేస్తూ “ప్రియమైన డైరీ పారిస్లో నా మొదటి రోజు ఇలా ఉంది. నేను నా ప్యారిస్ ట్రిప్ ను ఫోటో డంప్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఏం జరిగిందో మీకు టెక్స్ట్ ద్వారా చెప్పడం కంటే……
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్నా మూడో చిత్రం ‘పుష్ప ది రైజ్’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17 న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సిజ్లింగ్ అప్డేట్ ని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లో ఇటీవల కాలంలో చాలా మార్పు వచ్చింది. ఇతర హీరోల సినిమాలకు ప్రచారం చేయటమే కాదు తను నటించిన సినిమా యూనిట్ తోనూ ఎల్లప్పుడూ సత్సబంధాలను ఏర్పరచుకుంటున్నాడు. అంతే కాదు తనది మంచి మనసు అని తాజాగా మరోసారి నిరూపించుకున్నాడు. బన్నీ తను నటించిన ‘పుష్ప’ సినిమా టాప్ టెక్నీషియన్స్కి 10 గ్రాముల బంగారం బహుమతిగా అందజేశాడట. ‘పుష్ప’ షూటింగ్ సమయంలో అడవుల్లో వారు పడిన కష్టాన్ని దగ్గరగా గమనించాడు కాబట్టే…
గత ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఈ ఏడాది ‘పుష్ప’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సంవత్సరం ఆఖరులో రాబోతున్న అతి పెద్ద భారీ చిత్రమే కాదు… మోస్ట్ ఎవెయిటింగ్ ఫిల్మ్ ‘పుష్ప’. ఈ నెల 17న విడుదల కాబోతున్న బన్నీ, సుక్కు కాంబో ప్రీ-రిలీజ్ ఈవెంట్ 12 వ తేదీన జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడనే ప్రచారం జరిగింది. అయితే వినవస్తున్న…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సౌత్ ప్రేక్షకుల్లో అశేషమైన అభిమానం, క్రేజ్ ఉంది. అటు నార్త్ లోనూ అల్లు అర్జున్ స్టైల్, డ్యాన్స్ కు హృతిక్ రోషన్, వరుణ్ ధావన్ వంటి స్టార్ హీరోలంతా ఫిదా అవుతారు. అలా అప్పుడప్పుడూ బాలీవుడ్ లోనూ ఎంతో కొంత బన్నీ ప్రసక్తి వస్తుంది. ఇక మలయాళంలో మన హీరోకు ఉన్న క్రేజ్ వేరు. అక్కడ ఆయన ఇప్పటి వరకూ కనీసం ఒక్క సినిమాలోనూ నటించకపోయినప్పటికీ బన్నీకి మాలీవుడ్ లో…
సౌత్ స్టార్ హీరోయిన్ గా ఇప్పటికి వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్న సమంత ఇటీవల దారుణంగా ట్రోలింగ్ కు గురైన విషయం తెలిసిందే. నాగ చైతన్యతో 4 సంవత్సరాల వివాహ బంధం తర్వాత విడిపోతున్నట్లుగా రీసెంట్ గా ప్రకటించింది. సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో కఠినమైన స్టేజ్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తన సినిమా కెరీర్ పై దృష్టి పెట్టింది. ఓ ప్రముఖ మ్యాగజైన్కి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప : ది రైజ్’ సి చిత్రం 2022 డిసెంబర్ 17న బిగ్ స్క్రీన్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ రేపు విడుదల కానుంది. చిత్రబృందము ఈ విషయాన్ని ప్రకటించినప్పటి నుంచీ బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే సినిమా ప్రమోషన్ లను ప్రారంభించారు. అందులో భాగంగా తాజగా “పుష్ప” ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు తన ఖాతాలో మరో అరుదైన రికార్డును సృష్టించింది. వృత్తిపరమైన, వ్యక్తిగత కారణాల వల్ల సమంతా ఈ ఏడాది మొత్తం మీడియాలో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక తెలుగులో సామ్ జామ్తో హోస్ట్గా ఓటిటి అరంగేట్రం చేయడంతో పాటు ఈ సంవత్సరం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి వెబ్ సిరీస్ తో తన పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అల్లు అర్జున్ రాబోయే పాన్ ఇండియన్ మూవీలో…