పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12,710మందికి పైగా కాంట్రాక్టు టీచర్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు ఆయన తెలిపారు.
AC Theft From SBI ATM in Punjab: ఇటీవలి కాలంలో దొంగలు ‘ఏటీఎం’ మిషన్లను ఎత్తుకెళ్లడం సర్వసాధారణం అయింది. డబ్బుల కోసం ఏకంగా ఏటీఎం మిషన్లను పగలకొట్టేస్తున్నారు. అది కుదరకపోతే ఏకంగా మిషన్నే ఎత్తుకెళుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికి చాలానే జరిగాయి. అయితే తాజాగా ఓ వింత దొంగతనం జరిగింది. ఏటీఎం మెషిన్, డబ్బు వదిలేసి.. ఏసీని ఎత్తుకెళ్లారు. ఈ ఫన్నీ ఘటన (ATM AC Robbery) పంజాబ్లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్లోని…
Train Cancellations: భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. జూలై 7 - జూలై 15 మధ్య దేశవ్యాప్తంగా 300 మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లు, 406 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి.
పాకిస్థాన్లో ఎడతెరపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నగరాలు నీట మునుగుతున్నాయి. జూన్ 25 నుంచి కురుస్తున్న రుతుపవన వర్షాల కారణంగా దాదాపు 86 మంది మరణించగా.. 151 మంది గాయపడినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) నివేదించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి ఓపీ సోనీని విజిలెన్స్ బ్యూరో అరెస్ట్ చేసింది. 2016 నుంచి 2022 వరకు అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో ఆయనను అధికారులు అరెస్ట్ చేశారు.
పంజాబ్లోని మోగాలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఆప్ పార్టీకి మేయర్ పదవి దక్కింది. మంగళవారం జరిగిన అవిశ్వాస తీర్మానంలో అధికార పార్టీ విజయం సాధించగా, కాంగ్రెస్కు చెందిన నితికా భల్లాను మేయర్ పదవి నుంచి తప్పించారు.
[6:20 pm, 29/06/2023] Swathi: పైసామే పరమాత్మ అంటున్నారు జనాలు.. ఎందుకంటే ఇప్పుడు పుట్టుక నుంచి చావు వరకు అన్నీ కూడా డబ్బులుంటే జరుగుతున్నాయి.. అందుకే డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.. ఆఖరికి అడ్డు వచ్చిన వారిని నిర్దాక్షాన్యంగా పొట్టన పెట్టుకుంటున్నారు.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. ఫ్రెండ్ పై ఉన్న భీమా డబ్బుల కోసం ఫ్రెండ్ నే అతి దారుణంగా ఓ వ్యాపారి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన…