Cow Attacks Old man in Punjab: ప్రస్తుతం మనుషుల ప్రాణాలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. ఒకరిపై ఒకరు దాడి చేసి నడిరోడ్డుపై నరక్కుంటున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ఈ మధ్య అడవిని వదిలి క్రూర జంతువులైనా పులి, సింహాలు కూడా జనావాసాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి. సరే అవి క్రూరజంతువులు దాడి చేయడం వాటి స్వభావం అనుకుంటే ఆఖరి వీధి కుక్కలు కూడా…
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను అక్కడి ప్రభుత్వం ‘తోషాఖానా కేసు’లో అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. ఇదిలా ఉంటే జైలులో ఉన్నా ఇమ్రాన్ ఖాన్ సకల సదుపాయాలను అనుభవిస్తున్నారు. ప్రత్యేకమైన సూట్ లా ఫీల్ అవుతున్నారు.
పంజాబ్లోని పాక్ సరిహద్దు వెంబడి ఇద్దరు పాక్ స్మగ్లర్లను అధికారులు అరెస్ట్ చేశారు. బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు ఫిరోజ్పూర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇద్దరు పాకిస్తానీ స్మగ్లర్లను అరెస్టు చేశారు.
పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ పాముకాటుకు గురయ్యారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని స్వయంగా మంత్రి హర్జోత్ సింగ్.. ట్విటర్ వేదికగా వెల్లడించారు.
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావాలనో లేదా బ్యాంక్ ఎంప్లాయ్ కావాలనో కోరుకుంటారు. మరికొంతమంది ఏదైనా మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తమ పిల్లలు హాయిగా ఏసీలో కూర్చొని ఉద్యోగం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ చాలా తక్కువ మంది తల్లిదండ్రులు మాత్రమే తమ బిడ్డ సైన్యంలో చేరి భరతమాత రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. దేశమాత కోసం ఎంతో మంది వీర పుత్రులను త్యాగం చేసిన గడ్డగా పంజాబ్ కు పేరుంది.…
పంజాబ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం ఇవాళ (శుక్రవారం) జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ చొరబాటుదారుడిని హతమార్చారు. పాక్ సరిహద్దుల్లో చొరబాటుదారుడి కదలికలు పనిగట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు.. వారిపై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.
దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదలతో ప్రజలు నిలువనీడ లేకుండా.. సర్వం కోల్పోతున్న ఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12,710మందికి పైగా కాంట్రాక్టు టీచర్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు ఆయన తెలిపారు.