Mahesh Babu: ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమాను ప్రపంచ గుర్తింపును తీసుకొచ్చాడు జక్కన్న. ఫర్ ది ఫస్ట్ టైం.. ఆయన దర్శకత్వంలో సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రం థియేటర్స్లోకి రాకముందే ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. జక్కన్న ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో, హాలీవుడ్ అడ్వెంచరస్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, భారీ…
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాపై పంచ్ వేశారు. ప్రస్తుతం ఈ జోక్ వైరల్ అవుతోంది. ప్రతిస్పందనగా రకరకాలైన కామెడీ రిప్లైలు, మీమ్స్ వస్తున్నాయి. అసలేం జరిగింది.
గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. మహేష్ బాబు ఈ సినిమాలో ‘రుద్ర’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా, విలన్ ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్ ప్రియాంక చోప్రా ‘మందానికి’ అనే పాత్రలో నటిస్తుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, త్వరలోనే అంటార్కిటికా…
రాజమౌళి-మహేష్ బాబుల క్రేజీ కాంబోలో వస్తున్న ‘వారణాసి’ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. సుమారు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహేష్ బాబు ‘రుద్ర’గా కనిపిస్తుండగా, విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి చిన్న వార్త వచ్చిన కూడా నిమిషంలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా తాజాగా అంతర్జాతీయ మీడియాతో…
సుమారు ఆరేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ వెండితెరపై మెరవబోతుంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’లో ప్రియాంక హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ‘మందాకిని’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా ఈ సినిమా టైమ్ ట్రావెల్.. మైథాలజీ నేపథ్యంలో ఉండబోతోందని స్పష్టమైంది. అయితే ప్రియాంక చోప్రా మళ్ళీ బాలీవుడ్ వైపు చూస్తోందనే వార్త…
‘బాహుబలి’, ‘RRR’ వంటి సంచలనాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. సుమారు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం, కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, గ్లోబల్ స్థాయిలో భారతీయ సంస్కృతిని, సైన్స్ ఫిక్షన్ను జోడించి చూపిస్తున్న ఒక విజువల్ వండర్. అయితే సుమారు రూ. 1300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తాజా…
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతుల కూతురు మాల్తీ మేరీ గురించి ఇప్పుడు ఒక షాకింగ్ విషయం బయటకొచ్చింది. మాల్తీ పుట్టిన కొత్తలో దాదాపు మూడున్నర నెలల పాటు హాస్పిటల్లో చావుబతుకుల మధ్య పోరాడిందని నిక్ జోనస్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజులను తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందని నిక్ ఎమోషనల్ అయ్యాడు. Also Read : Surya : నా లైఫ్ మార్చిన ‘బ్రహ్మ’ ఆయనే.. స్టేజీపై ఎమోషనల్…
తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి, సూపర్స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘వారణాసి’. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి చిన్న అప్డేట్ అయిన కూడా సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా మూవీ టీం తాజాగా ఓ హాలివుడ్ మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా జక్కన మూవికి సంబంధించి చాలా విషయాలు పంచుకున్నారు. Also Read : Naga Chaitanya : నాగచైతన్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మళ్ళీ…
సూపర్స్టార్ మహేష్ బాబు తన భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (SSMB29) ప్రమోషన్స్లో భాగంగా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా తోడయ్యారు. ఈ క్రమంలో మహేష్ బాబు డ్యాన్స్ స్టైల్ గురించి ఆసక్తికర చర్చ జరిగింది. మహేష్ బాబు తన డ్యాన్స్ గురించి వివరిస్తుంటే, ప్రియాంక చోప్రా కూడా ఆయన ఎనర్జీని చూసి ఆశ్చర్యపోతూ ప్రశంసలు కురిపించారు. Also Read : Peddi: శిష్యుడి కోసం రంగంలోకి దిగిన సుకుమార్.. ‘పెద్ది’పై స్పెషల్…
సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కెరీర్ బిగినింగ్ లో టక్కరి దొంగ సినిమాలో కదిలే రైల్ కింద ఎలాంటి డూప్ లేకుండా రిస్కీ ఫైట్ చేసాడు. తన సినిమాలలో డూప్ ని వాడేందుకు ఇష్టపడడు మహేశ్. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాత్ర కోసం మహేశ్ చేస్తున్న మేకోవర్, పడుతున్న శ్రమ గురించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను…