Varansi: ‘వారణాసి’ కోసం జక్కన్న రెమ్యూనరేషన్ వింటే మైండ్ బ్లాంకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బాహుబలి’, ‘RRR’ వంటి సంచలనాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. సుమారు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం, కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, గ్లోబల్ స్థాయిలో భారతీయ సంస్కృతిని, సైన్స్ ఫిక్షన్ను జోడించి చూపిస్తున్న ఒక విజువల్ వండర్. అయితే
సుమారు రూ. 1300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తాజా సమాచారం ప్రకారం, రాజమౌళి ఈ సినిమా కోసం నేరుగా పారితోషికం తీసుకోకుండా,
Also Read : Anaganaga Oka Raju : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న.. ‘అనగనగా ఒక రాజు’
Also Read
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
సినిమాకు సంబంధించిన మొత్తం ఓవర్సీస్ (విదేశీ) హక్కులను తన రెమ్యూనరేషన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని విలువ సుమారు రూ. 160 కోట్లకు పైమాటే ఉంటుందని అంచనా. ‘RRR’తో అంతర్జాతీయంగా తనకు వచ్చిన గుర్తింపును ఈ విధంగా క్యాష్ చేసుకోవాలని ఆయన ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మహేశ్ బాబు కూడా ఈ సినిమాలో కేవలం నటుడిగానే కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నారట. దాదాపు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఆయనకు రెమ్యూనరేషన్ రూపంలో అందే అవకాశం ఉందని సమాచారం. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, ఆమెకు సుమారు రూ. 30-40 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు టాక్. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్లో టైమ్ ట్రావెల్.. పురాణాల మేళవింపు ఉండబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాజమౌళి బ్రాండ్ మరియు మహేశ్ బాబు క్రేజ్ కలిసి ఈ సినిమాను ఏప్రిల్ 7, 2027న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?