అలసంద పంటను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు.. వర్షాదారంగా సాగయ్యే పంట. వర్షాలు పడటం ఆలస్యమైనప్పుడు నేలలో ఉన్న మిగులు తేమను ఉపయోగించుకుని చాలా మంది అలసంద పంటను సాగు చేస్తుంటారు.. వేడితో కూడిన వాతావరణంలో అలసంద పంట దిగుబడి బాగా వస్తుంది. చలి వాతావరణాన్ని తట్టుకోలేదు. ఈ పంట వేయటానికి ఖరీఫ్, రబీ, వేసవి కాలాలు అనుకూలంగా ఉంటాయి.. ఈ పంటను వెయ్యడానికి జూలై నెల అనుకూలంగా ఉంటుంది.. ఇకపోతే అలసంద కోత విషయంలో కాస్త…
రైతులు మత్స్య పరిశ్రమ వైపు కూడా మొగ్గు చూపిస్తున్నారు.. ఎక్కువ మంది రైతులు చేపలు, రొయ్యల పెంపకం ను చేపడుతున్నారు.. అయితే ఇందులో మంచి ఆదాయాన్ని పొందాలంటే పిల్లల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి.. ముఖ్యంగా చలికాలంలో వాతావరణ ఇబ్బందులకు తోడు తొందరగా వ్యాపించే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రొయ్యలు పెంచాలనుకునే రైతులు ఎలాంటి పిల్లలను ఎంపిక చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.. కొన్నేళ్ల క్రితం అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టిన రొయ్యల పెంపకం ఇప్పుడు నష్టాల్లో…
కడుపు నిండా తిండి లేకున్నా మనుషులు బ్రతుకుతారేమో గానీ, కంటినిండా నిద్ర లేకుంటే మాత్రం ఎక్కువ రోజులు బ్రతకరని అందరికీ తెలుసు.. సాధారణంగా ఒక రోజు సరిగ్గా నిద్ర లేక పోతేనే తల నొప్పి, కళ్లు తిరగడం, వికారంగా, నీరసంగా ఉంటుంది.. అలా కంటిన్యూగా నిద్ర సరిగ్గా పోకపోతే మాత్రం ఆ మనిషి ఎక్కువగా కాలం బ్రతకడని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని నిలబడాలంటే నిద్ర అవసరం. రోజంతా చేసిన శ్రమ, ఒత్తిడి, శరీరం…
వ్యవసాయం చేసే రైతులు కేవలం పంటలను మాత్రమే కాదు చేపలను కూడా పెంచుతున్నారు.. చేపల పెంపకం ఉపాదికి చక్కటి మార్గం. వీటి పెంపకంలో అధిక దిగుబడి రావాలంటే చేప పిల్లల ఎంపిక, నీటి నాణ్యత, ఎరువులు, మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతులను విధిగా పాటించాలి.. చేపల పిల్లలను ఎంపిక చేసుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. 3 రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి.2-4 అంగుళాల…
చలికాలం వచ్చేసింది.. చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది.. చలి కేవలం మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు కూడా చలి ఉంటుంది.. దాంతో అనారోగ్యానికి కూడా గురవుతాయి.. అంతేకాదు ఎన్నో మార్పులు కూడా వస్తాయి.. దూడలను విపరీతమైన చలి, చలి గాడ్పుల నుంచి కాపాడుకోవడానికి వెచ్చని నివాస వసతిని కల్పించాలి. ముఖ్యంగా రాత్రిపూట దూడలను షెడ్ల లోనే ఉంచాలి. పాకలకు ఇరువైపులా గోనె పట్టాలను వేలాడ దీయాలి. పాకల్లో నేలపై రాత్రిపూట వరిగడ్డిని పరిచినట్లయితే వెచ్చగా ఉంటుంది.. ఇక…
మనదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పండించే ఆహారపు పంటలల్లో వరి కూడా ఒకటి.. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో కోత దశలో ఉంది.. చలికాలం మంచు కారణంగా వరిపైరులో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదముందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.. నీటి వసతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వరిని పండిస్తున్నారు.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో దుబ్బు దశ నుండి కంకిపాలుపోసుకునే దశ వరకు ఉంది.…
మనదేశంలో ఎక్కువగా పండిస్తున్న వాణిజ్య పంటలల్లో మొక్క జొన్న కూడా ఒకటి.. ఈ పంటను చలికాలంలోనే ఎక్కువగా పండిస్తారు.. ఈ కాలంలో మంచు వల్ల పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది.. అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడిని పొందుతారు. ఆ జాగ్రత్తలు ఏంటో వ్యవసాయ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. మొక్కజొన్న కోతలు, నూర్పిడిల తరువాత వచ్చిన గింజలలో తేమ ఉంటుంది. నిలువలలో బూజులు ఆశించకుండా ఉండేందుకు నూర్పిడి చేసిన మొక్కజొన్నలు 4 రోజులు…
రాగి లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. అందుకే రాగులకు ఏడాది పొడవున డిమాండ్ ఉంటుంది.. రాగుల పంటను అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు..నీటి సదుపాయం తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఈ పంట బాగా పండుతుంది. ఎటువంటి వాతావరణంలో అయిన పండుతుంది. రైతులు ఈ పంటను పండించడానికి మొగ్గు చూపిస్తున్నారు.. రాగుల సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఖరిఫ్ లో వర్షాధారంగా ,యాసంగిలో ఆరుతడి పంటగా రాగిని సాగుచేసుకోవచ్చును. నీటి…
ప్రపంచంలో అరటికి మంచి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. అందుకే మన దేశం అరటిని సాగు చేయడంలో మొదటి స్థానంలో ఉంది.. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటిదే తమిళనాడు మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలోను అరటి ముందు స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 5 వ స్థానంలో 150 వేల ఎకరాలలో సాగు చేస్తున్నారు. ఉత్పాదకతలో 21 లక్ష టన్నులతో 16వ స్థానంలో ఉంది. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, తూర్పుగోదావరి, వైజాక్, కృష్ణా, శ్రీకాకుళం,వరంగల్…
సజ్జ పంటను కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.. సజ్జను గింజల కోసం మాత్రమే కాదు.. పశువులకు మేతగా కూడా వేస్తున్నారు..ఈ పంట అన్నీ ఉష్ణోగ్రతలను తట్టుకోనేపంట, అంతేకాదు తక్కువ ఖర్చులో పండించవచ్చు.. సజ్జ పంట వర్షాధార ప్రాంతాలలో, ఉష్ణ ప్రదేశాలలో భూసారం తక్కువగా ఉన్న భూముల్లో, నీటి నిల్వ శక్తిని తక్కువగా కలిగి ఉన్న భూముల్లో కూడా సాగు చేయటానికి అనుకూలంగా ఉంటుంది.. ఆహార దాన్యపు పంటగా ఎక్కువగా పండిస్తున్నారు.. సజ్జ మొక్కకి భూమిలో…