Loose Motions: మనం తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా విరేచనాలు మొదలవుతాయి. ముఖ్యంగా వేసవిలో సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే రన్నింగ్ చేయడం ముఖ్యం. కాని చేసేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొందరు రన్నింగ్ చేసేటప్పుడు తరచూ కొన్ని తప్పులు చేస్తుంటారు.
చలికాలంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతుంటాయి.. చలి నుండి రక్షించుకోవడానికి మనలో చాలా మంది గదిలో హీటర్లను ఉంచుతూ ఉంటారు. ఇలా గదిలో హీటర్లను ఉంచడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది.. కాస్త చలి తగ్గుతుంది.. ఎక్కువ మంది వీటిని ఈ మధ్య వాడుతున్నారు.. అయితే అతిగాహీటర్లను వాడడం వల్ల మనం అనేక దుష్ప్రభావాలను ఎదు
మగువలకు మల్లెలు అంటే చాలా ఇష్టం.. ఆ వాసనలకు ఎలాంటి వారైనా సరే టెంప్ట్ అవుతారు.. ముత్తైదువు జడలో మల్లెపూలు మెరవాల్సిందే.. మాంచి పర్ఫ్యూమ్ తయారు చేయాలంటే మల్లెపూలు కావాల్సిందే. ఇలా మల్లెపూలు అలంకరణలోనే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ పూలకు మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఉంది.. అందుకే రైతు�
పంటను పండించడం అంటే చాలా కష్టం.. రైతులకు మాత్రమే సాధ్యం.. అందుకే రైతులను దేశానికీ వెన్నెముక అంటారు.. అయితే పంటను ఎంత కష్టపడి పండిస్తామో..సరైన పద్ధతులలో నిల్వచేయకుంటే మాత్రం తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తుంది.. అయితే రైతులు ధాన్యాన్ని నిల్వ చెయ్యడంలో తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా అధిక లాభాలను పొంద�
తులసి మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎన్నో దీర్ఘ కాలిక రోగాలను నయం చేస్తుంది.. అలాగే ఆయుర్వేదంలో కూడా తులసిని ఎక్కువగా వాడుతారు.. ఇంకా సౌందర్య సాధనాలు, టూత్ పేస్టు లలో కూడా వాడుతారు.కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. అందుకే రైతులు ఎక్కువగా తు�
తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటగా పత్తిని పండిస్తున్నారు.. సుమారుగా 20 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు వేసిన పత్తి ప్రస్తుతం కాయ మొదటి తీత దశలో ఉంది.ఇప్పుడు వేసిన పత్తికి కాయలు వచ్చే దశ.అధిక వర్షాల వల్ల కాయకుళ్ళు తెగులు ఉధృతి ఉండే అవకాశం ఉన్నందున రైతులు తెగుళ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసు
రైతులు ఇటీవల కుందేళ్ల పెంపకం కూడా చేస్తున్నారు.. గ్రామాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా వీటిని పెంచవచ్చు.. వీటికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు.. కేవలం తక్కువ ఖర్చుతో వీటిని పెంచవచ్చు.. మాంసం కొరకే కాకుండా ఉన్ని కొసం కుందేళ్లను పెంచుతున్నారు. ఈ పరిశ్రమ లాభసాటి ప్రస్తుతం లాభసాటి ఉంది. కుందేళ్ల వెంట్రుకలతో త
మన దేశం ప్రధాన పంట వరి.. వరిలో కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది..అందుకే వరిలో కలుపు సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది.అయితే ఈ కలుపు నివారణకు ఏం చెయ్యాలో కలుపు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వరినారులో కలుపు నివారణ కాస్త కష్టమైన పనే.. నివారణకు బ్యూటిక్లోర్ 50 ఎం.ఎల్ మ�
జామ కాయాలకు ప్రతి సీజన్ లో డిమాండ్ ఉంటుంది.. ఇక పింక్ జామను ఈ మధ్య రైతులు ఎక్కువగా పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. వీటిని నాటితే 16 ఏళ్ళు లాభాలను పొందే ఏకైక పంట పింక్ జామ..అందుకే ఈ పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ఈపంట సాగును చేపట్టారు. అధిక అదాయం