Shrimp Farming : రొయ్యల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులు మత్స్య పరిశ్రమ వైపు కూడా మొగ్గు చూపిస్తున్నారు.. ఎక్కువ మంది రైతులు చేపలు, రొయ్యల పెంపకం ను చేపడుతున్నారు.. అయితే ఇందులో మంచి ఆదాయాన్ని పొందాలంటే పిల్లల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి.. ముఖ్యంగా చలికాలంలో వాతావరణ ఇబ్బందులకు తోడు తొందరగా వ్యాపించే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రొయ్యలు పెంచాలనుకునే రైతులు ఎలాంటి పిల్లలను ఎంపిక చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కొన్నేళ్ల క్రితం అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టిన రొయ్యల పెంపకం ఇప్పుడు నష్టాల్లో నడుస్తుంది.. హేచరీల నుండి సరైన సీడ్ లభ్యంకాక పోవడమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు రొయ్యల సీడ్ ను హేచరీల వద్ద నుండి కొనేటప్పుడు ఖచ్చితంగా ఆ సీడ్ ను ల్యాబ్ లలో టెస్ట్ చేయించు కోవాల్సిఉంటుంది. టెస్టులు చేయించకుండా సీడ్ ను చెరువుల్లోకి వదలడం వల్ల పిల్లలు చనిపోవడం లేదా సరిగ్గా ఎదగక పోవడం తో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు..
Also Read
- Harasses Woman: యువతిని బస్సులో లైంగికంగా వేధించిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో
- Non Poisonous Snakes: ఇవి పేరుకు మాత్రమే పాములు.. కాటు వేసినా ఏమీకాదు! పంట దిగుబడికి హెల్ప్
- Best Buffalo Breed: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. రోజుకు 25 లీటర్లు ఇచ్చే ఈ గేదెలను కొనండి!
- Potato Farming : కొత్త టెక్నాలజీ.. భూమిలో కాకుండా గాల్లో ఆలుగడ్డ పండిస్తున్న వైనం
ఇకపోతే ఎక్కువ శాతం మంది రైతులు హేచరీలను గుడ్డిగా నమ్మి ఎటువంటి టెస్టులు చేయించకుండా సీడ్ ను.. కొనుగోలు చేసి చెరువుల్లో వదులుతున్నారు. దీనివల్ల రైతులు సీడ్ వేసిన కొద్దిరోజుల్లోనే రొయ్యపిల్ల ఆక్సిజన్ అందక చనిపోతుంది. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. చెరువులో సీడ్ వేసేముందు చెరువులోని నీటిని కూడా పరీక్ష చేయించాల్సి ఉంది . సీడ్ ను కొనుగోలు చేసేటప్పుడు హేచరీ యజమానులు చూపించే ల్యాబ్ రిపోర్టులపై నమ్మకం పెట్టుకోకుండా సీడ్ ను టెస్ట్ చేసి నాణ్యమైన సీడ్ ను మాత్రమే ఎంపిక ఖచ్చితంగా ఉండాలి.. అందుకే రొయ్య పిల్లలను ఎంపిక చేసుకోవడం కోసం రైతులు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!