Hyderabad Crime: గంటల వ్యవధిలో హైదరాబాద్ లో దారుణ హత్యలు జరిగిపోయాయి. 12 గంటల లోపే ఆరుగురు హత్యకు గురయ్యారు. వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాలతో.. వివిధ తీరులో హత్యలు జరిగాయి. జరిగిన హత్యలపైన పోలీసులు విచారణ ప్రారంభించారు. ట్రాన్స్ జెండర్ గా యువకుడిని మార్చే వేసేందుకు ప్రయత్నం చేయగా.. యువకుడు సూసైడ్ చేసుకోవడంతో అతని సోదరులు కలిసి ట్రాన్స్ జెండర్లను హత్య చేశారు. మరొకటి రోడ్డుపై నిద్రిస్తున్న ముగ్గురు వ్యక్తులను బండరాళ్లతో కొట్టి చంపేశారు. ప్రేమించడం…
పశ్చిమ బెంగాల్ పోలీసులు భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ. 5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. బెంగాల్ పోలీసులు బస్టాండ్ సమీపంలో 5 కోట్ల రూపాయలకు పైగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
యువతే టార్గెట్ చేసుకుని పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా నడిపిస్తున్నాడు ఓ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్. అంతేకాకుండా పోలీసుల కళ్లు కప్పి డ్రగ్స్ ను సరఫరా చేయడంలో అతనికి మించిన స్మగ్లర్ లేడు. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ రాందాస్ పోలీసులకు చిక్కాడు. అతనిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆఫ్రికన్లను కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక అరెస్టైన ఆఫ్రికన్ల పాస్ పోర్ట్స్, వీసా తీసుకురావాలని పోలీసులు తెలిపారు. అయితే, వీటిని ఎవరూ తీసుకురాకపోవడంతో అరెస్ట్ అయిన అనేక మందిపై డ్రగ్స్ కేస్ తో పాటు అక్రమ వలస కేసులను కూడా పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ సోదాల్లో వీరి దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పోలీసులు తెలిపారు. కానీ వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అనే దానిమీద పోలీసులు విచారణ…
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రైడెంట్ హోటల్ బిల్డింగ్ నుంచి భారీగా పొగలు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కరీంనగర్ జిల్లాలోని ఓ హోటల్ ఓపెనింగ్ రోజు క్రేజీ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయికే బిర్యానీ అని ప్రచారం చేసింది. అయితే అక్కడ నో పార్కింగ్ లో పార్కింగ్ చేసిన వెహికిల్స్ కు పోలీసులు రూ.100 జరిమానా విధించారు. రూపాయి బిర్యానీ కోసం వెళ్తే వంద రూపాయల ఫైన్ కట్టాల్సి రావడంతో జనాలు హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.