టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. మహేష్ నటించిన పోకిరి సినిమా తో మొదలైంది ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతుంది.రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం కొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమాకు మొదటి రోజు భారీ గా కలెక్షన్స్ వచ్చాయి.. భారీ హైప్ తో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా కూడా ఈ సినిమా రికార్డ్స్ ను క్రాస్ చేయలేకపోయింది.ఇక ఈ…
టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లలో పవన్ కళ్యాణ్ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి.. వీరిద్దరి కాంబోలో ఒక చిత్రం రావాలని ఫ్యాన్స్ కూడా ఎంతగానో కోరుకున్నారు.పవన్ కళ్యాణ్ ని అప్పట్లో అభిమానులు పక్కా ఊర మాస్ సినిమా లో చూడాలని అనుకున్నారు..సరిగ్గా ఆ సమయం లోనే ‘గబ్బర్ సింగ్’వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని కూడా ఈ చిత్రం బద్దలు కొట్టి ఆల్ టైం బిగ్గెస్ట్…
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో చేసిన ఎంఓయూలను గ్రౌండ్ చేశాం.. రికార్డు సమయంలో గోద్రెజ్ సంస్థను ఏర్పాటు చేశాం అన్నారు మంత్రి అమర్నాథ్.. ప్రభుత్వం వేగంగా సహకరిస్తోందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారని గుర్తుచేసుకున్న ఆయన.. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వస్తుంది.. ఏపీకి గతంలో ఎన్నడూ రాని పెద్ద పెద్ద కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పుతున్నారని తెలిపారు.
Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మరోసారి హాట్ కామెంట్లు చేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్ అని మండిపడ్డారు.. చంద్రబాబు అండ్ కో రహిత రాజకీయలతోనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆయన.. పవన్ కల్యాణ్, చంద్రబాబుతో స్నేహం చేసిన కారణంగా అతని మతి కూడా పోయింది.. ఇప్పుడు పవన్…
డేవిల్ ఈజ్ బ్యాక్.. జనసైనికుల అంతు తెలుస్తా..! అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. ఒక రోజు సీఎం అవ్వాలని అనుకుంటున్నా అంటాడు.. మరోరోజు ఎమ్మెల్యే అవ్వాలని చెబుతారు.. అసలు ఎమ్మెల్యే కూడా కాలేనోడు ఎందుకు తిరుగుతూన్నాడో అర్థం కాదు అంటూ పవన్ పై సెటైర్లు వేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి వాహనంపై యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జనసేన పార్టీ సభ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు, మీటింగ్ కు వచ్చే వారికి పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లను అమలాపురం డీఎస్పీ సమీక్షించారు.