పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. ఈ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఈ సినిమా విడుదల కు సమయం దగ్గర పడింది… జులై నెల లోనే ఈ మూవీ విడుదల కాబోతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి వరుసగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్..త్వరలోనే బ్రో సినిమా టీజర్ ను…
Ambati Rambabu: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఒకరిమీద ఒకరు మాటల యుద్దాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా వైసీపీ నేతలు జనసేన మీద .. పవన్ కళ్యాణ్.. వైసీపీ మీద విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇంకోపక్క జనసేనానిపై నీటిపారుదల శాఖమంత్రి అంబటి రాంబాబు నిత్యం విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు.
తన ఒంటిపై చేయి పడితే జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ గూండాలను ఇళ్లలోంచి లాక్కొచ్చి మరీ కొడతామని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. తనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ అక్కర్లేదన్నారు.
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, రచయితగా, నిర్మాతగా, రాజకీయ నేతగా ఎన్నో పాత్రలు పోషించి మెప్పిస్తున్నాడు. ఇక ఎప్పటినుంచో పోసాని వైసీపీలో జగన్ కు సపోర్ట్ గా ఉన్న విషయం తెల్సిందే. సమయం వచ్చినప్పుడల్లా.. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను మెగా కుటుంబాన్ని విమర్శిస్తూ ఉంటాడు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో, ఒకపక్క రాజకీయ ప్రచారాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో బ్రో ఒకటి. సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా కనిపిస్తున్నాడు.