Maharastra : మహారాష్ట్రలోని నాగ్పూర్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భర్తతో గొడవ పడి ఓ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురై తన మూడేళ్ల పాపను గొంతుకోసి చంపేసింది.
Amit Shah : తొలి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ఆందోళన చెందానని, అయితే మూడో దశ తర్వాత విపక్షాల ఓటర్లు తక్కువగా ఓట్లు వేసినట్లు తేలిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోడీకి అనుకూలంగా ఫలితం రావడంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరాశకు గురయ్యాయని అన్నారు.
PM Modi: తరగతి గదిలో ‘‘మోడీకి ఎవరూ ఓటు వేయద్దు’’ అని చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ రాష్ట్రంలో ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోడీకి ఎవరూ ఓటేయద్దని చెప్పడం వివాదాస్పదమైంది.
Vishwendra Singh: రాజస్థాన్ మాజీ మంత్రి, భరత్పూర్ రాజకుటుంబ సభ్యుడు విశ్వేంద్ర సింగ్ తన భార్య, కొడుకుపై సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య, కొడుకు నుంచి భరణం కోరాడు.
బీహార్లోని అరారియా జిల్లాలోని తారాబరి గ్రామంలో ఒక వ్యక్తి, అతని మైనర్ ‘భార్య’ పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేసి నిప్పంటించారు ప్రజలు. ఆ వ్యక్తి ఏడాది క్రితం తన భార్యను కోల్పోయాడు. అతను రెండు రోజుల క్రితం తన దివంగత భార్య 14 ఏళ్ల సోదరిని వివాహం చేసుకున్నాడు. కాని., వారిని గురువారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Read Also: RCB vs…
RAJASTHAN: తల్లిదండ్రుల నిర్లక్ష్యం మూడేళ్ల పాప ప్రాణాలను తీసింది. పెళ్లి వేడకకు వెళ్లిన దంపతులు తమ పిల్లలు కార్ దిగారా..? లేదా.? అని చూసుకోకపోవడంతో పాప కారులోనే చిక్కుకుని మరణించింది.
Rahul Gandhi : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శుక్రవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రకటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ సమయంలో అతను తన, తన పార్టీ తప్పును అంగీకరించాడు.