Home
National News
National News News
-
PM Modi: మోడీకి ఓటేయొద్దని విద్యార్థులకు చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి అరెస్ట్..
PM Modi: తరగతి గదిలో ‘‘మోడీకి ఎవరూ ఓటు వేయద్దు’’ అని చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ రాష్ట్రంలో ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోడీకి ఎవరూ ఓటేయద్దని చెప్పడం వివాదాస్పదమైంది. -
Vishwendra Singh: మాజీ మంత్రికి తప్పని భార్య వేధింపులు.. నెలకు రూ. 5 లక్షలు డిమాండ్..
Vishwendra Singh: రాజస్థాన్ మాజీ మంత్రి, భరత్పూర్ రాజకుటుంబ సభ్యుడు విశ్వేంద్ర సింగ్ తన భార్య, కొడుకుపై సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య, కొడుకు నుంచి భరణం కోరాడు. -
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Whats Today, Telangana, Andhra Pradesh, Telugu News, Latest News, National News, International News -
Police Station Fire: మైనర్ భార్య, భర్త పోలీస్ కస్టడీలో మృతి.. పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టిన జనం..
బీహార్లోని అరారియా జిల్లాలోని తారాబరి గ్రామంలో ఒక వ్యక్తి, అతని మైనర్ ‘భార్య’ పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేసి నిప్పంటించారు ప్రజలు. ఆ వ్యక్తి ఏడాది క్రితం తన భార్యను కోల్పోయాడు. అతను రెండు రోజుల క్రితం తన దివంగత భార్య 14 ఏళ్ల సోదరిని వివాహం చేసుకున్నాడు. కాని., వారిని గురువారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Read Also: RCB vs… -
RAJASTHAN: మూడేళ్ల పాపను కారులో మరిచి వెళ్లిన తల్లిదండ్రులు.. చివరకు విషాదం మిగిలింది..
RAJASTHAN: తల్లిదండ్రుల నిర్లక్ష్యం మూడేళ్ల పాప ప్రాణాలను తీసింది. పెళ్లి వేడకకు వెళ్లిన దంపతులు తమ పిల్లలు కార్ దిగారా..? లేదా.? అని చూసుకోకపోవడంతో పాప కారులోనే చిక్కుకుని మరణించింది. -
Rahul Gandhi : చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ పై రాహుల్ వ్యాఖ్యలు
Rahul Gandhi : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శుక్రవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రకటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ సమయంలో అతను తన, తన పార్టీ తప్పును అంగీకరించాడు. -
Narendra Dabholkar : డాక్టర్ నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో నిందితులకు శిక్ష
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు నిందితులకు శిక్ష పడింది. అయితే ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేసింది. -
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Whats Today, Telangana, Andhra Pradesh, Telugu News, Latest News, News Today, National News, Lok Sabha Elections 2024, AP Elections 2024, -
Manipur: మణిపూర్లో కుల సంఘర్షణకు ఏడాది.. రెండుగా విడిపోయిన రాష్ట్రం
Manipur: మణిపూర్లో కుల హింసకు గురై ఏడాది కావస్తున్నా దాని కాటు ఇప్పటికీ ప్రజలను వెంటాడుతూనే ఉంది. తమ సొంత రాష్ట్రం రెండు వర్గాలుగా విడిపోయి, తరతరాలుగా కలిసిమెలిసి ఉన్న కుటుంబాలు, ఇరుగుపొరుగు వారు విడిపోయిన ఈ రోజును మణిపురి ఎలా మర్చిపోగలదు. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Whats Today, Telangana, Andhra Pradesh, Latest News, News Today, National News,
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!