నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేస్తే బాక్సాఫీస్ రికార్డులు చెల్లాచెదురు అవ్వడం మనం చాలా సార్లు చూసాం. అలాంటి హిస్టరీని మరోసారి రిపీట్ చెయ్యడానికి, ఈ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ గా చేసుకోని… నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’గా మారి ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. జనవరి 12న విడుదల కానున్న ఈ
ఏదైనా సాంగ్ ని కానీ వేరే ప్రమోషనల్ కంటెంట్ ని కానీ రిలీజ్ చెయ్యాలి అంటే మేకర్స్ ముందే ఒక డేట్ అండ్ టైం ఫిక్స్ చేసి పలానా రోజు, పలానా సమయంలో మా ప్రమోషనల్ కంటెంట్ వస్తుంది అంటూ అనౌన్స్ చేస్తారు. సినిమాని నిర్మించే ప్రతి ప్రొడక్షన్ హౌజ్ ఫాలో అయ్యే ఈ రూట్ ని బ్రేక్ చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్
నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత ఫ్యాక్షన్ రోల్ లో నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ మంచి జోష్ లో చేస్తున్నారు. ‘అఖండ’ తర్వాత
కరోన కారణంగా సంక్రాంతి వార్ గత రెండేళ్లుగా చప్పగా సాగుతోంది, సరైన సినిమా పడకపోవడంతో ఆడియన్స్ పండగపూట కూడా ఇంట్లోనే ఉన్నారు. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో, మన సినిమాల మార్కెట్స్ మళ్లీ రివైవ్ అయ్యాయి. రెండేళ్లుగా ఆడియన్స్ మిస్ అవుతున్న సంక్రాంతి బాక్సాఫీస్ వార్ ని గ్రాండ్ లెవల్లో మొదలుపెడుతూ మెగాస�
‘పుష్ప ది రైజ్ సినిమా’తో పాన్ ఇండియా హిట్ కొట్టిన అల్లు అర్జున్, ఇప్పుడు రష్యాలో కూడా తన హవా చూపించడానికి బయలుదేరాడు. సినీ అభిమానులంతా ‘పుష్ప ది రూల్’ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటే, ‘పుష్ప పార్ట్ 1’ని రష్యాలో రిలీజ్ చేస్తున్నాం అంటూ మైత్రి మూవీ మేకర్స్ అందరికీ స్వీట్ షాక
సంక్రాంతి, దసరా లాంటి పండగ సీజన్స్ లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పటి నుంచి ‘వారిసు/వారసుడు’ విడుదల వివాదాస్పదం అయ్యింది. డబ్బింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఎలా ఇస్తారు అని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుత�
మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా' ఐటమ్ సాంగ్ లో నర్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం సంక్రాంతి కానుకగా జనం ముందుకు రాబోతోంది.