'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ హీరోగా నటించిన 'సత్తిగాని రెండెకరాలు' చిత్రం విడుదల వాయిదా పడింది. ఆహా లో ఈ మూవీ ఏప్రిల్ 1న స్ట్రిమింగ్ అవుతుందని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు తెలిపారు.
కృష్ణవంశీ 'రంగమార్తాండ' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఉగాది కానుకగా ఈ నెల 22న జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమాను థియేట్రికల్ రైట్స్ ను ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ పొందడం విశేషం.
మైత్రీ మూవీ మేకర్స్ నుండి రాబోతున్న తొలి ఓటీటీ ఫిల్మ్ 'సత్తి గారి రెండెకరాలు' టీజర్ విడుదలైంది. 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను అభినవ్ దండా తెరకెక్కించాడు.
మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన తొలి ఓటీటీ మూవీ 'సత్తిగాని రెండు ఎకరాలు' ఆహాలో ఈ నెల 17న స్ట్రీమింగ్ కానుంది. 'పుష్ప' సినిమాలో నటించిన జగదీశ్ ప్రతాప్, రాజ్ తిరందాసు ఇందులో కీలక పాత్రలు పోషించడం విశేషం.
ఈ యేడాది ప్రారంభంలోనే 'వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య' చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఫిబ్రవరి 10న వస్తున్న 'అమిగోస్' కూడా హిట్ అయితే... ఈ సంస్థకు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ లభించినట్టే!!
ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలలో ఆ ముగ్గురూ రెండేసి సినిమాలతో సందడి చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు శ్రుతీహాసన్, థమన్ కూడా రెండో సినిమాలతో జనం ముందుకు రావడం విశేషం.