Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Mumbai

Mumbai News

    • మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
      #బిజినెస్‌

      మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

      పెట్రో ధరలు వరుసగా పెరిగిపోతూనే ఉన్నాయి… పెట్రో భారం ప్రత్యక్ష, పరోక్షంగా ప్రజల నడ్డి విరిస్తూనే ఉంది.. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు పెంచేశాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్‌ ప్రెటోల్‌ ధర రూ.101.84కి చేరగా.. డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.89.87గా ఉంది.. 75 రోజుల్లో 41వ సారి పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఢిల్లీ, ముంబై, చెన్నై,…
    • రూ.879 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
      #జాతీయం

      రూ.879 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

      దేశంలో డ్రగ్స్‌పై కఠినమైన నిబంధనలు వున్నా.. పోలీసులు అక్రమ డ్రగ్స్‌పై కొరఢా ఝులిపించినా.. ఇంకా అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో రూ. 879 కోట్ల విలువైన భారీ హెరాయిన్ ను అధికారులు పట్టుకున్నారు. ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా అవుతుండటంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. రాయ్ గఢ్ సమీపంలో ఈ హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రబ్ జోత్ సింగ్ అనే వ్యక్తి అరెస్ట్ చేశారు. ఇప్పటికే దేశంలో…
    • ప్రభాస్ “ఆదిపురుష్” షూటింగ్ అప్డేట్
      #టాప్ సినిమా న్యూస్

      ప్రభాస్ “ఆదిపురుష్” షూటింగ్ అప్డేట్

      ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో భారీ పౌరాణిక చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా 3డి చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రామాయణం అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన క్యారెక్టర్ రామభక్తుడు హనుమంతుడు. ఈ పాత్రలో మరాఠీ నటుడు దేవదత్ నాగే పేరు వినిపిస్తోంది.…
    • ప్ర‌శ్నించి ముంబైని క‌దిలించిన ఆ ఒక్క‌డు…
      #Top Story

      ప్ర‌శ్నించి ముంబైని క‌దిలించిన ఆ ఒక్క‌డు…

      ఏదైనా స‌రే ఒక్క‌డితోనే మొద‌లౌతుంది.  అతని మార్గాన్ని వేలాది మంది ఫాలో అవుతుంటారు.  క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా కోట్లాది మంది ఉద్యోగ‌, ఉపాది అవ‌కాశాలు కోల్పోయారు. ఉద్యోగాలు చేసిన స‌మ‌యంలో సంపాదించిన మొత్తంతోనే రెండేళ్లుగా ప్ర‌జ‌లు నెట్టుకొస్తున్నారు.  ఇప్పుడిప్పుడే కరోనాకేసులు త‌గ్గ‌తుండ‌టంతో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి.  అయితే, పూర్తిస్థాయిలో ర‌వాణా వ్య‌వ‌స్థ తెరుచుకోలేదు.  కేవలం కొన్ని మాత్ర‌మే న‌డుస్తున్నాయి.  ముఖ్యంగా ముంబై వంటి మ‌హాన‌గ‌రాల్లో సామాన్యులు ప్ర‌యాణం చేసే మెట్రో రైళ్లు తెరుచుకున్నా, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, అత్య‌వ‌స‌రంగా…
    • నేటితో ముంబైలో టీమిండియా క్వారంటైన్‌ పూర్తి…
      #అంతర్జాతీయ క్రీడలు

      నేటితో ముంబైలో టీమిండియా క్వారంటైన్‌ పూర్తి…

      త్వరలో శ్రీలంక పర్యటనకు బయలుదేరే టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ముంబయిలోని ఓ స్టార్‌ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. నేటితో వారికి క్వారంటైన్‌ గడువు ముగుస్తుంది. ఈ ఆటగాళ్లకు బీసీసీఐ సకల సౌకర్యాలు కల్పించింది. వారికెంతో ఇష్టమైన ‘మాక్‌డక్‌’ అనే వెజిటేరియన్‌ రెసిపీని ప్రత్యేకంగా తయారు చేయించింది. అదెలా చేశారనే విషయాన్ని కూడా ఒక వీడియోలో బీసీసీఐ పంచుకుంది. ఈ వీడియోలో ప్రధాన చెఫ్‌ రాకేశ్‌ కాంబ్లే తన సిబ్బందిని పరిచయం చేస్తూ వివరంగా ‘మాక్‌డక్‌’ను ఎలా వండుతారో…
    • ముంబైలోని ఆ ఆల‌యంలో క‌రోనా టీకాలు…
      #Top Story

      ముంబైలోని ఆ ఆల‌యంలో క‌రోనా టీకాలు…

      మ‌హారాష్ట్ర కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతోంది.  క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు ఎక్కువ‌గా మ‌హారాష్ట్ర‌లోనే న‌మోద‌య్యాయి.  మహారాష్ట్ర‌లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం వేగంగా సాగుతున్న‌ది.  ప్ర‌భుత్వ, ప్రైవేట్ ఆసుప‌త్రుల‌తో పాటుగా కొన్ని స్వ‌చ్చంద సేవాసంస్థ‌లు, దేవాల‌య ట్ర‌స్ట్‌లు కూడా వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి.  ముంబైలోని జైన దేవాల‌యంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేని యాచ‌కులు, పేదలు, వీధి వ్యాపారుల‌కు వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.  టీకాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తు, వ్యాక్సిన్ అందిస్తున్న‌ట్టు ఆల‌య అధికారులు చెబుతున్నారు.  ఆల‌యంలో వేస్తున్న టీకాకు మంచి రెస్పాన్స్ వ‌స్తున్న‌ది.  
    • ముంబైలో కన్నుమూసిన హైదరాబాదీ సీనియర్ నటుడు!
      #సినిమా న్యూస్

      ముంబైలో కన్నుమూసిన హైదరాబాదీ సీనియర్ నటుడు!

      ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ వైద్య (98) ముంబైలో అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈయన మనవడు శక్తి అరోరా టీవీ సీరియల్ నటుడు. చంద్రశేఖర్ కుమారుడు ప్రొఫెసర్ అశోక్ చంద్రశేఖర్ తన తండ్రి అంత్యక్రియలను ముంబైలోని విలే పార్లే లో మధ్యాహ్నం పూర్తి చేసినట్టు తెలిపారు. చంద్రశేఖర్ 1923 జూలై 7న హైదరాబాద్ లో జన్మించారు. కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి, ముంబై చేరారు. వెస్ట్రన్ డాన్స్ లో యూకే నుండి డిప్లోమా పొందారు.…
    • డ్రగ్స్ కేసులో పట్టుబడిన‌ టాలీవుడ్ నటి…
      #వార్తలు

      డ్రగ్స్ కేసులో పట్టుబడిన‌ టాలీవుడ్ నటి…

      టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి అరెస్ట్ అయ్యింది. బర్త్ డే పార్టీలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి గంజాయి సేవిస్తుండగా ఆ నటిని పట్టుకున్నారు ఎన్సీబీ అధికారులు. జూహూలో ఉన్న ఓ హోటల్ లో బాయ్ ఫ్రెండ్ అషిక్ సాజిద్ తో కలిసి పార్టీ నటి పార్టీ జరుపుకుంటుంది. అయితే గత ఆదివారం తెల్లవారుజామున అధికారులు నటితో పాటి బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకోగా… ఘటన‌…
    • రూ.20 దొంగ‌త‌నంః మూడేళ్ల జైలు శిక్ష‌…
      #Top Story

      రూ.20 దొంగ‌త‌నంః మూడేళ్ల జైలు శిక్ష‌…

      ఓ వ్య‌క్తి ఏడు నెల‌ల క్రితం రూ.20 దొంగ‌త‌నం చేశాడు.  ఈ కేసులో మ‌హారాష్ట్ర కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.20 దొంగ‌త‌నం కేసులో మూడేళ్ల జైలు శిక్ష ఎంట‌ని షాక్ అవ్వ‌కండి.  దొంగ‌త‌నం చేసే స‌మ‌యంలో బాధితుడికి గాయాల‌య్యాయి.  ఏడేళ్లుగా జైలులో నిందితుడు ట్ర‌య‌ల్ ఖైదీగా శిక్ష అనుభ‌విస్తున్నాడు.  ఈ స‌మ‌యంలో తాను నేరం చేసిన‌ట్టుగా ఒప్పుకుంటూ కోర్టుకు లేఖ రాశాడు.  నేరం ఒప్పుకోవ‌డంతో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష‌ను విధించింది.  ఐపీసీ…
    • ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు 10 ఏళ్ల జైలు శిక్ష‌
      #జాతీయం

      ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు 10 ఏళ్ల జైలు శిక్ష‌

      ముంబైలోని ఎన్ఐఏ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ప‌దేళ్ జైలు శిక్ష విధించింది.. ముజామిల్, సాదిక్, అక్రం అనే ల‌ష్క‌రే తోయిబాకు చెందిన ఉగ్ర‌వాదులు.. హిందూ నేతలు, జ‌ర్న‌లిస్టులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులను హత మార్చేందుకు వ్యూహ ర‌చ‌న చేశార‌ని.. వీరిని 2012లో అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు.. హైదరాబాద్, నాందేడ్, బెంగుళూర్ ప్రాంతాల్లో హింస ప్రేరేపించేలా కుట్ర‌లు కూడా చేసిన‌ట్టు నిర్ధారించారు.. సౌదీలో శిక్షణ తీసుకున్న అక్రం… హైదరాబద్ కు చెందిన…
    ←1…7475767778→

తాజావార్తలు

  • Moinabad Drugs Case: అభిషేక్‌ దొరికితే చిక్కుముడి వీడినట్లేనా? ఫ్రెండ్స్‌తో ఏం చేస్తున్నాడు?

  • Monalisa: శరీరాన్ని అసభ్యంగా తాకేవాడని అమ్మానాన్నకి చెబితే సర్దుకుపోమన్నారు.. మోనాలిసా సంచలన ఆరోపణలు

  • Lightning Strikes: ఆకాశంలో విమానంపై పిడుగు పడితే ఏమవుతుందో తెలుసా? ఆసక్తికర నిజాలు ఇవే!

  • Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!

  • Nara Lokesh : ఇది తెలుగుదేశం పార్టీ 3.O వర్షన్

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions