ఐపీఎల్ జరగబోయే వేదికల జాబితా నుంచి బీసీసీఐ ముంబైని తొలగించినట్టు తెలుస్తోంది. అక్కడ మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తుండటంతో… బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర బయటే మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ముంబై లేకుండా తొలిసారి.. ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించినట్టవుతుంది. ఇక, ముంబై ప్లేస్ లో హైదరాబాద్కు ఐపీఎల్ వేదికల జాబితాలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం…