త్వరలో శ్రీలంక పర్యటనకు బయలుదేరే టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ముంబయిలోని ఓ స్టార్ హోటల్లో క్వారంటైన్లో ఉన్నారు. నేటితో వారికి క్వారంటైన్ గడువు ముగుస్తుంది. ఈ ఆటగాళ్లకు బీసీసీఐ సకల సౌకర్యాలు కల్పించింది. వారికెంతో ఇష్టమైన ‘మాక్డక్’ అనే వెజిటేరియన్ రెసిపీని ప్రత్యేకంగా తయారు చేయించింది. అదెలా చేశారనే విషయాన్ని కూడా ఒక వీడియోలో బీసీసీఐ పంచుకుంది. ఈ వీడియోలో ప్రధాన చెఫ్ రాకేశ్ కాంబ్లే తన సిబ్బందిని పరిచయం చేస్తూ వివరంగా ‘మాక్డక్’ను ఎలా వండుతారో…
మహారాష్ట్ర కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులతో పాటుగా కొన్ని స్వచ్చంద సేవాసంస్థలు, దేవాలయ ట్రస్ట్లు కూడా వ్యాక్సిన్ను అందిస్తున్నాయి. ముంబైలోని జైన దేవాలయంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేని యాచకులు, పేదలు, వీధి వ్యాపారులకు వ్యాక్సిన్ను అందిస్తున్నారు. టీకాలపై అవగాహన కల్పిస్తు, వ్యాక్సిన్ అందిస్తున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఆలయంలో వేస్తున్న టీకాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.
ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ వైద్య (98) ముంబైలో అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈయన మనవడు శక్తి అరోరా టీవీ సీరియల్ నటుడు. చంద్రశేఖర్ కుమారుడు ప్రొఫెసర్ అశోక్ చంద్రశేఖర్ తన తండ్రి అంత్యక్రియలను ముంబైలోని విలే పార్లే లో మధ్యాహ్నం పూర్తి చేసినట్టు తెలిపారు. చంద్రశేఖర్ 1923 జూలై 7న హైదరాబాద్ లో జన్మించారు. కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి, ముంబై చేరారు. వెస్ట్రన్ డాన్స్ లో యూకే నుండి డిప్లోమా పొందారు.…
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి అరెస్ట్ అయ్యింది. బర్త్ డే పార్టీలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి గంజాయి సేవిస్తుండగా ఆ నటిని పట్టుకున్నారు ఎన్సీబీ అధికారులు. జూహూలో ఉన్న ఓ హోటల్ లో బాయ్ ఫ్రెండ్ అషిక్ సాజిద్ తో కలిసి పార్టీ నటి పార్టీ జరుపుకుంటుంది. అయితే గత ఆదివారం తెల్లవారుజామున అధికారులు నటితో పాటి బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకోగా… ఘటన…
ఓ వ్యక్తి ఏడు నెలల క్రితం రూ.20 దొంగతనం చేశాడు. ఈ కేసులో మహారాష్ట్ర కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.20 దొంగతనం కేసులో మూడేళ్ల జైలు శిక్ష ఎంటని షాక్ అవ్వకండి. దొంగతనం చేసే సమయంలో బాధితుడికి గాయాలయ్యాయి. ఏడేళ్లుగా జైలులో నిందితుడు ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ సమయంలో తాను నేరం చేసినట్టుగా ఒప్పుకుంటూ కోర్టుకు లేఖ రాశాడు. నేరం ఒప్పుకోవడంతో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. ఐపీసీ…
ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు పదేళ్ జైలు శిక్ష విధించింది.. ముజామిల్, సాదిక్, అక్రం అనే లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు.. హిందూ నేతలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులను హత మార్చేందుకు వ్యూహ రచన చేశారని.. వీరిని 2012లో అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు.. హైదరాబాద్, నాందేడ్, బెంగుళూర్ ప్రాంతాల్లో హింస ప్రేరేపించేలా కుట్రలు కూడా చేసినట్టు నిర్ధారించారు.. సౌదీలో శిక్షణ తీసుకున్న అక్రం… హైదరాబద్ కు చెందిన…
ఆమె ఛార్మి. ఈమేమో ఛార్మింగ్ బ్యూటీ. ఇద్దరి చేతుల్లో చూడ చక్కని పెట్ డాగ్స్! ఇంతకీ, ఈ సీన్ ఎక్కడా అంటారా? ముంబైలో! ఛార్మి కౌర్, రశ్మిక మందణ్ణ ఎదురు పడ్డారు. సరదాగా మాట్లాడుకున్నారు. అయితే, చుట్టూ ఉన్న వార్ని ఆకర్షించింది, కెమెరాల్ని ఉత్సాహపరిచింది మాత్రం ఈ బ్యూటీస్ ఇద్దరి చేతుల్లోని క్యూటీసే! ఛార్మి చేతుల్లో ఆమె తెల్లటి పెంపుడు కుక్క ఉండగా… రశ్మిక చేతుల్లో తన న్యూ బ్రౌనీ పెట్ కనిపించింది…సినిమా హీరోయిన్స్ కి పెట్…
ప్రస్తుతం కోహ్లీ కెప్టెన్సీలోని ఓ భారత జట్టు ఇంగ్లాండ్ లో ఉండగా శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మరో భారత జట్టు శ్రీలంకకు వెళ్తుంది. అందుకోసం ఆ జట్టు రేపటి నుండి క్వారంటైన్ లోకి వెళ్లనుంది. 14 నుంచి 28వ తేదీ వరకు ఆటగాలందరు ముంబైలోని ఓ హోటల్లో క్వారంటైన్లో ఉంటారు. ఈ 14 రోజుల్లో ఆటగాళ్లకు ఆరుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా… అందులో నెగెటివ్ వచ్చినవారు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో లంకకు వెళ్తారు. అక్కడికి…
కొన్ని విషయాల్లో అల్లు అర్జున్ ను చూస్తే తగ్గేదే లే అనే పదం అని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని పిస్తుంది. స్నేహితుల విషయంలో బన్నీ స్పందన అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది. అందుకే అతనంటే ప్రాణంపెట్టే హితులు అనేకమంది ఉన్నారు. అందులో ఒకరు బన్నీ వాసు. దాదాపు రెండు దశాబ్దాల ఆ చెలిమి రోజు రోజుకూ బలపడుతోంది తప్పితే… పలచన కావడం లేదు. నిన్న శుక్రవారం బన్నీ వాసు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపాడు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్ లో త్రీడీ చిత్రం ఆదిపురుష్ ప్రకటన వచ్చినప్పటి నుండే ఆ ప్రాజెక్ట్ కు సూపర్ క్రేజ్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఈ పాన్ ఇండియా మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మాత భూషణ్ కుమార్ తెరకెక్కించడానికి పథక రచన చేశారు. కరోనా సెకండ్ వేవ్ కు కాస్తంత ముందుగా ముంబైలో షూటింగ్ మొదలైనా, ఆ తర్వాత రకరకాల కారణాలతో షెడ్యూల్ కు మధ్యలో బ్రేక్ పడింది. మహారాష్ట్రలో కరోనా ప్రభావం…