Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Mumbai

Mumbai News

    • అక్కడ అక్టోబర్‌ 4 నుంచి స్కూళ్లు ఓపెన్‌
      #జాతీయం

      అక్కడ అక్టోబర్‌ 4 నుంచి స్కూళ్లు ఓపెన్‌

      కరోనా ఫస్ట్‌ వేవ్‌తో పాటు సెకండ్‌ వేవ్‌ భారత్‌లో కల్లోలమే సృష్టించింది.. అయితే, భారత్‌లో ఎక్కువగా ఇబ్బంది పడింది.. ఎక్కువ కేసులు వెలుగు చూసింది మాత్రం మహారాష్ట్రలోనే.. ఇక, ఆ రాష్ట్ర రాజధాని ముంబైలోనే పెద్ద సంఖ్యలో కోవిడ్‌ కేసులు నమోదు అవుతూ వచ్చాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. దీంతో.. మహారాష్ట్రతో పాటు ముంబైలో అక్టోబర్‌ 4 నుంచి స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం.. మొదట.. 8-12 తరగతుల విద్యార్థులకు భౌతిక క్లాసులు ప్రారంభిస్తామని బృహన్…
    • ఐపీఎల్ 2021 : ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్
      #Top Story

      ఐపీఎల్ 2021 : ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్

      ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(21), మన్ దీప్ సింగ్ (15) పరుగులకే వెనుదిరిగ్గారు. ఆ తర్వాత వచ్చిన గేల్(1) కూడా నిరాశపరచగా దీపక్ హుడా(28) తో కలిసి ఐడెన్ మార్క్రమ్(42) ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. కానీ మిగిలిన వారు ఎవరు…
    • ఇవాళ ఐపీఎల్‌లో రెండు కీలక మ్యాచ్‌లు
      #క్రీడలు

      ఇవాళ ఐపీఎల్‌లో రెండు కీలక మ్యాచ్‌లు

      ఐపీఎల్‌లో ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. అబుదాది వేదికగా చెన్నై సూపర్ సింగ్స్‌తో, కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీ కొట్టనుండగా…రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య దుబాయి వేదికగా మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై ఈ మ్యాచ్ గెలిచి ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువ అయ్యేందకు ప్రయత్నిస్తుంది. గత మ్యాచ్‌లో ఓటమి పాలైన కోల్‌కతా ఈ సారి ఎలగైనా గెలవాలనే పట్టదలతో ఉంది. ఇక ముంబై, బెంగుళూరు చెరో…
    • ఐపీఎల్ 2021:  ఓపెన‌ర్లు రాణించినా… ముంబైకు త‌ప్ప‌ని ఓట‌మి…
      #Top Story

      ఐపీఎల్ 2021: ఓపెన‌ర్లు రాణించినా… ముంబైకు త‌ప్ప‌ని ఓట‌మి…

      ముంబై, కోల్‌క‌తా దేశాల మ‌ధ్య జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో కోల్‌క‌తా జ‌ట్టు అద్భుతమైన విజ‌యాన్ని సాధించింది.  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌క‌తా జ‌ట్టు ముంబైని త‌క్కువ స్కోర్‌కే క‌ట్ట‌డి చేయ‌డంలో స‌క్సెస్ సాధించింది.  ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, డీకాక్‌లు రాణించిన‌ప్ప‌టికి మిగ‌తా బ్యాట్స్మెన్‌లు పెద్ద‌గా రాణించ‌లేక‌పోవ‌డంతో 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 155 ప‌రుగులు చేసింది.  ఇది గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరే అయిన‌ప్ప‌టికీ, కోల్‌క‌తా జ‌ట్టు బ్యాటింగ్ లైన‌ప్ బ‌లంగా ఉండ‌టంతో పెద్ద ఇబ్బంది లేకుండానే సునాయాసంగా…
    • ఐపీఎల్ 2021:  కోల్‌క‌తా ల‌క్ష్యం 156
      #Uncategorized

      ఐపీఎల్ 2021: కోల్‌క‌తా ల‌క్ష్యం 156

      ఈరోజు ముంబై, కోల్‌క‌తా జ‌ట్ల మ‌ధ్య అబుదాబి వేదిక‌గా మ్యాచ్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.  టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జ‌ట్టు ఆది నుంచి దూకుడుగా ఆడింది.  ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, డీకాక్‌లు రాణించ‌డంతో భారీ స్కోర్ సాధిస్తుంద‌ని అనుకున్నారు.  అయితే, ఓపెన‌ర్లు ఔట‌య్యాక మిగ‌తా ఆట‌గాళ్లు పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌డంతో 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి కేవ‌లం 155 ప‌రుగులు మాత్ర‌మే చేసి కోల్‌క‌తా ముందు 156 ప‌రుగుల లక్ష్యాన్ని ఉంచింది.  రోహిత్ శ‌ర్మ…
    • ఐపీఎల్ 2021:  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌క‌తా
      #Top Story

      ఐపీఎల్ 2021: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌క‌తా

      ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియ‌న్స్ కు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య అబుదాబి వేదిక‌గా మ్యాచ్ జ‌రుగుతున్న‌ది.  కొద్దిసేప‌టి క్రిత‌మే టాస్ వేయ‌గా, కోల్‌క‌తా జ‌ట్టు టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకున్న‌ది.  ఇప్ప‌టికే ముంబై జ‌ట్టు త‌న మొద‌టి మ్యాచ్‌లో చైన్నైపై ఓట‌మి పాలైంది.  ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో బ‌రిలోకి దిగుతున్న‌ది.  అయితే, కోల్‌క‌తా జ‌ట్టు బెంగ‌ళూరుపై అద్భ‌త‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకొని అదే దూకుడును ఈ మ్యాచ్‌లోనూ ప్ర‌ద‌ర్శించాల‌ని…
    • సోనూసూద్ నివాసంలో రెండోరోజు ఐటీ దాడులు
      #సినిమా న్యూస్

      సోనూసూద్ నివాసంలో రెండోరోజు ఐటీ దాడులు

      నటుడు, లాక్ డౌన్ రియల్ హీరో సోనూసూద్ పై రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న అర్థరాత్రి వరకూ నటుడు సోనూసూద్ కార్యాలయాలపై దాడులు చేసిన ఆదాయపు పన్ను అధికారులు.. ఈ ఉదయం ముంబైలోని అతని ఇంటికి వెళ్లారు. లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీతో సోనూ సూద్ ఆస్తి ఒప్పందంపై దర్యాప్తు చేస్తున్నారు. పన్ను ఎగవేసినట్లు అనుమానాలున్నాయని, అందుకే ఈ సర్వే ఆపరేషన్ నిర్వహించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. నిన్న సోనూ సూద్ తో…
    • ముంబైలో మళ్లీ పెరుగుతున్న కేసులు… జులై 15 త‌రువాత‌…
      #Top Story

      ముంబైలో మళ్లీ పెరుగుతున్న కేసులు… జులై 15 త‌రువాత‌…

      దేశంలో మ‌రోసారి క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.  కేసుల‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య‌కూడా పెరుగుతున్న‌ది.  నిన్న‌టి రోజున 43 వేల‌కు పైగా కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.  43 వేల కేసుల్లో 30 వేల‌కు పైగా కేసులు ఒక్క కేర‌ళ రాష్ట్రంలోనే న‌మోద‌య్యాయి.  180 మంది క‌రోనాతో మృతి చెందారు.  ఇక ఇదిలా ఉంటే, మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైని మ‌ళ్లీ క‌రోనా భ‌య‌పెడుతున్న‌ది.  ముంబై న‌గ‌రంలో నిన్న‌టి రోజున 500 ల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.  జులై 15…
    • ‘అన్ లాక్ సినిమా, సేవ్ జాబ్స్’ అంటున్న మహారాష్ట్ర ఎగ్జిబిటర్స్
      #Top Story

      ‘అన్ లాక్ సినిమా, సేవ్ జాబ్స్’ అంటున్న మహారాష్ట్ర ఎగ్జిబిటర్స్

      దేశంలోనే అతిపెద్ద సినిమా రంగం బాలీవుడ్! దానికి కేంద్రం ముంబై! కరోనా సెకండ్ వేవ్ తర్వాత వివిధ రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు పునః ప్రారంభమైనా మహారాష్ట్రలో మాత్రం ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో తమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని మహారాష్ట్ర మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా సభ్యులు వాపోతున్నారు. నెలకు నాలుగు వందల కోట్ల నష్టం వస్తోందని, గత యేడాది మార్చి నుండి ఇప్పటి వరకూ సుమారు రూ. 4, 200 కోట్ల రూపాయలు లాస్…
    • అక్షయ్ కుమార్ తల్లికి తీవ్ర అస్వస్థత!
      #సినిమా న్యూస్

      అక్షయ్ కుమార్ తల్లికి తీవ్ర అస్వస్థత!

      బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరారు. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను ముంబయిలోని హీరానంది ఆసుపత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి కాస్త విషమంగానే ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే తల్లి అనారోగ్యంపై సమాచారం అందిన వెంటనే అక్షయ్‌ కుమార్ హుటాహుటీన లండన్ నుంచి బయలుదేరి ముంబయి చేరుకున్నారు. రాత్రి ముంబై ఎయిరోపోర్టుకు చేరుకున్న అక్షయ్‌ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల అక్షయ్ షూటింగ్ కోసం…
    ←1…7273747576…78→

తాజావార్తలు

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

  • Off The Record : సీఎం రేవంత్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీటింగ్ పై ఎమ్మెల్యేల మధ్య చర్చ

  • Story Board : అల్టిమేటం ఇచ్చిన అమెరికా.. ఎందుకు వెనక్కి తగ్గింది..? ఏమవుతుంది యుద్ధం ?

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions