మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' మూవీని తెరకెక్కించిన అడివి శేష్ ను మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభినందించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా చక్కని ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
యువ కథానాయకుడు అడివి శేష్ ఇంటి పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. గత యేడాది 'మేజర్, హిట్-2' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న అడివి శేష్ ప్రస్తుతం 'గూఢచారి-2'లో నటిస్తున్నాడు.
ముంబై ఉగ్రదాడులలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడివి శేష్ హీరోగా ‘మేజర్’ చిత్రాన్ని తీసి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు శశికిరణ్ తిక్కా. జూన్ 3న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘మేజర్’ అన్ని చోట్లా సక్సెస్ సాధించటంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా హిందీ, తెలుగు వెర్షన్ లలో తొలి రెండు స్థానాల్లో నిలిచివారం రోజుల పాటు ట్రెండింగ్ లో…
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన చిత్రం 'మేజర్'. ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథగా ఈ సినిమాను తెరక్కించారు.
‘మేజర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు అడివి శేష్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు కలెక్షన్స్ ను రాబట్టింది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమాను మహేష్ బాబు నిర్మించాడు. ఇక ప్రస్తుతం మేజర్ సక్సెస్ జోష్ లో ఉన్న అడివి శేష్ ఇటీవల ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన…