Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • విరాట్ కోహ్లీ కోసం నెటిజన్‌ల వార్.. ట్రెండింగ్‌లో #ShameonBCCI
      #Top Story

      విరాట్ కోహ్లీ కోసం నెటిజన్‌ల వార్.. ట్రెండింగ్‌లో #ShameonBCCI

      అంతర్జాతీయ వన్డేలకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను బీసీసీఐ నియమించడంతో కోహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. టీమిండియా విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తప్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్‌గా టీమిండియా మిగతా వాళ్ల సారథ్యంలో కంటే కోహ్లీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిందని పలువురు అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జనరల్ సెక్రటరీ షా ఇద్దరూ కలిసి కుట్ర పన్నారంటూ కోహ్లీ…
    • బాలినో భ‌ళా… మూడేళ్ల కాలంలో…
      #Top Story

      బాలినో భ‌ళా… మూడేళ్ల కాలంలో…

      చిన్న త‌రహా కార్ల‌కు ఇండియాలో భారీ డిమాండ్ ఉంటుంది.  ప‌దిల‌క్ష‌ల లోపు ధ‌ర ఉన్న కార్లు దేశంలో అధికంగా అమ్ముడ‌వుతుంటాయి.  ఇలాంటి వాటిల్లో మారుతీ సుజుకీ బాలినో కూడా ఒక‌టి.  బాలినో కార్ల‌ను 2015లో ఇండియాలో రిలీజ్ చేశారు.  ఇండియ‌న్ రోడ్ల‌కు అనుగుణంగా త‌యారైన ఈ కార్ల‌కు డిమాండ్ ఉన్న‌ది.  2015 అక్టోబ‌ర్ నుంచి అందుబాటులోకి వ‌చ్చిన ఈ కార్లు 2018 వ‌ర‌కు మూడేళ్ల కాలంలో 5 ల‌క్ష‌ల కార్లు అమ్ముడ‌య్యాయి. Read: వింత సంప్ర‌దాయం: అప్ప‌టి…
    • ఆ సెక్షన్స్ నుండి రైతులకు మినహాయింపు…
      #జాతీయం

      ఆ సెక్షన్స్ నుండి రైతులకు మినహాయింపు…

      వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ… పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి,భారత ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు చేసింది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) పై స్వయంగా ప్రధానమంత్రి, తరువాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటారు. రైతు ప్రతినిధుల్లో ఎస్‌కేఎంల ప్రతినిధులను కూడా చేర్చుకుంటామని స్పష్టం చేసింది. అలాగే దేశంలోని రైతులకు ఎంఎస్‌పి ఇవ్వాలన్నది కమిటీ…
    • ఇండియాలో రికార్డు సాధించిన పాట్ కమ్మిన్స్ ట్వీట్…
      #అంతర్జాతీయ క్రీడలు

      ఇండియాలో రికార్డు సాధించిన పాట్ కమ్మిన్స్ ట్వీట్…

      ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ట్వీట్ ఇండియాలో ఓ రికార్డు సాధించింది. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్ లు కరోనా కారణంగా లాక్ డౌన్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ మొదటి భాగం మన ఇండియాలో జరుగుతున్న సమయంలో ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాంతో ఐపీఎల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్ కమ్మిన్స్ ఈ కరోనాను ఎదిరించి పోరాడటానికి $50,000 ప్రధాని కేర్స్ ఫండ్‌…
    • ఒమిక్రాన్‌ వేరియంట్ పై   డ‌బ్ల్యూహెచ్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌
      #అంతర్జాతీయం

      ఒమిక్రాన్‌ వేరియంట్ పై డ‌బ్ల్యూహెచ్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌

      ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని… తీవ్ర లక్షలు కలిగిస్తుందనే ఆధారాలు లేవంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డ‌బ్ల్యూహెచ్ ఓ. అందువల్ల ఒమిక్రాన్‌ వేరియంట్‌ గురించి అర్థం చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వ్యాక్సీన్‌ తీసుకున్న వాళ్లకు సైతం ఒమిక్రాన్‌ సోకుతున్నా… రోగులకు రక్షణ కొనసాగుతుందని తెలిపింది. అన్ని రకాల వేరియంట్లపై వ్యాక్సీన్లు సమర్థవంతంగా పనిచేశాయని ఇప్పటికే రుజువైందని వివరించింది. కాగా.. మ‌న ఇండియా లో కూడా ఈ కొత్త వేరియంట్ వ్యాపించిన…
    • సీడీఎస్‌ రావత్‌తో మంచి అనుబంధం ఉంది: పల్లం రాజు
      #ఆంధ్రప్రదేశ్

      సీడీఎస్‌ రావత్‌తో మంచి అనుబంధం ఉంది: పల్లం రాజు

      సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ మరణం యావత్‌ దేశానికే తీరని లోటని మాజీ కేంద్ర రక్షణ సహాయశాఖ మంత్రి పల్లం రాజు అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ.. బిపిన్ రావత్‌ మరణం పై స్పందించారు. నాకు సీడీఎస్‌ రావత్‌తో మంచి అనుబంధం ఉంది. త్రివిధ దళాల అధిపతిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి ఎన్నో పతకాలు సాధించారన్నారు. చాపర్ ప్రమాదం పై అనేక ప్రచారాలు జరుగుతున్నాయని, కానీ దర్యాప్తులోనే నిజాలు తెలుస్తాయని ఆయన అన్నారు. విజబులిటి సరిగా…
    • ఇండియాలో కొత్త‌గా 9419 క‌రోనా కేసులు, 159 మ‌ర‌ణాలు
      #Top Story

      ఇండియాలో కొత్త‌గా 9419 క‌రోనా కేసులు, 159 మ‌ర‌ణాలు

      ఇండియాలో క‌రోనా కేసులు సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.… గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్త‌గా 9419 క‌రోనా కేసులు, 159 మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. ఇక ఇప్పటి వ‌ర‌కు దేశంలో 94,742 కేసులు యాక్టీవ్‌ గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 159 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 8,251 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌…
    • 9 కన్నా ఎక్కువ సిమ్‌లు ఉన్నాయా..ధ్రువీకరణ తప్పనిసరి
      #జాతీయం

      9 కన్నా ఎక్కువ సిమ్‌లు ఉన్నాయా..ధ్రువీకరణ తప్పనిసరి

      దేశంలో చాలా మంది మొబైల్‌ ఫోన్లలో ఖచ్చితంగా డ్యూయల్‌ సిమ్‌ను వాడుతారు. అయితే కొందరూ మాత్రం 9,10 ఇంకా ఎక్కువ సిమ్‌లు వాడేవారు ఉన్నారు. కానీ ఇందులో ఎన్ని నెంబర్లు పనిచేస్తాయో లేదో తెలియదు. కొందరు టాక్‌టైమ్‌, టారీఫ్‌ ఆఫర్ల కోసం ఇష్టానుసారంగా సిమ్‌లు కొని వాటితో ఉపయోగం అయిపోగానే పడేస్తారు. మరికొందరు వాటిని అంతే అంటిపెట్టుకుని ఎప్పుడో ఒక్కసారి వాడుతుంటారు. ఇది సర్వసాధరణ విషయం.. అయినప్పటికీ దీనివల్ల సైబర్‌నేరగాళ్లు సైతం రెచ్చిపోతున్నారు. దీంతో ఈ సమస్యలకు…
    • త్వరలో ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు
      #Top Story

      త్వరలో ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు

      ఫీచర్ ఫోన్లలో ఇంటర్నెట్ అవసరం లేకుండానే… డిజిటల్ చెల్లింపులు చేసే సదుపాయం త్వరలో రాబోతోంది. ఈ వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో యూపీఐ ఆధారిత ఉత్పత్తులను ఫీచర్ ఫోన్లలో అందుబాటులోకి తెస్తామన్నారు. చిన్న మొత్తాల లావాదేవీల ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు ఆర్బీఐ గవర్నర్. ఇది ఇలా ఉండ‌గా… కీలక వడ్డీ రేట్లు రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే…
    • కొత్త సీడీఎస్‌గా ఎవరు..?
      #జాతీయం

      కొత్త సీడీఎస్‌గా ఎవరు..?

      సరిహద్దులో చైనా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో మోడీ ప్రభుత్వం సీడీఎస్‌ను నియమించేందుకు సిద్ధం అవుతుంది. మరోవైపు ఇప్పటి వరకు సీడీఎస్‌గా ఉన్న బిపిన్‌ రావత్‌ మృతి చెందడంతో కొత్త సీడీఎస్‌గా ఎవరూ వస్తారనే దానిపై చర్చ ప్రారంభం అయింది. బిపిన్ రావ‌త్ మ‌ర‌ణంతో దేశం విషాద‌క‌ర ప‌రిస్థితులు ఉన్నా.. రక్షణ విష‌యంలో ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని ప్రధాని మోడీ భావించార‌ట‌. నిన్న జ‌రిగిన క్యాబినేట్ స‌మావేశంలో కూడా ఈ విషయం పై చర్చించార‌ని తెలుస్తుంది. త్రివిధ ద‌ళాల‌కు కొత్తగా ఎవ‌రి…
    ←1…523524525526527…617→

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions