* 29వ రోజుకు చేరిన యూఎస్, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు.. ఇరాన్ అణుకేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు.. టెల్అవీవ్, పరిసర ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులు.. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇరాన్ దాడి.. మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్ * నేటి నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం.. తొలి మ్యాచ్లో తలపడనున్న ఆర్సీబీ-సన్రైజర్స్.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ * తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..…
* ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 6.30కి అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియోకాన్ఫరెన్స్.. పశ్చిమాసియా పరిస్థితులపై సీఎంలతో చర్చించనున్న మోడీ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలపై సీఎంలతో చర్చించనున్న మోడీ.. సమావేశానికి ఎన్నికలు జరిగే రాష్ట్రాల సీఎంలు దూరం.. * నేడు భద్రాచలంలో సీతారామచంద్రస్వామి కల్యాణం.. మిథిలా స్టేడియంలో ఉదయం 10.30 గంటలకు సీతారాములోరి కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. శ్రీరామనవమి సందర్భంగా సర్వాంగసుందరంగా భద్రాచలం పట్టణం * నేడు హైదరాబాద్లో…
* అమరావతి: ఇవాళ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ.. రాజధానిగా అమరావతి ప్రాంతం ఖరారు, చట్టబద్ధతకు సంబంధించి మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం. * హైదరాబాద్: ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. * కాకినాడ: నేటి నుంచి అన్నవరం లో శ్రీ రామ నవమి వేడుకలు.. సత్య దేవుని క్షేత్ర రక్షకులుగా కొలిచే సీతారాముల వారిని పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేసే కార్యక్రమం…
* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం .. ప్రధాని మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు భేటీ.. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల భారత్ పై ప్రభావం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటుపై చర్చ * తిరుమల: 31 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,381 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,451 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.4.46…
* ఢిల్లీ: ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు.. నవమి సందర్భంగా 26న పార్లమెంట్కు సెలవు.. సాయుధ పోలీసు బలగాల సాధారణ పరిపాలన బిల్లు-2026ను ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్షా * నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్రమంత్రి కుమారస్వామి క్షేత్రస్థాయి పర్యటన.. మేనేజ్మెంట్, కార్మిక సంఘాలతో వేర్వేరుగ సమావేశం అయ్యే అవకాశం.. ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత పరిశ్రమ పురోగతి, ఇతర సమస్యలపై చర్చించనున్న మంత్రి..…
ఈ రోజు, ఆదివారం (మార్చి 22, 2026), భారత రాజకీయాల్లో ముఖ్యమైన రోజు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ను అధిగమించి, భారత్ లో అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వ అధినేతగా నిలిచారు. పవన్ కుమార్ చామ్లింగ్ 8,930 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయగా, ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా 8,931 రోజులు ప్రజా పదవిలో పూర్తి చేసుకున్నారు. మోడీ తన పదవీకాలంలో 8,931వ రోజును పూర్తి చేసుకుని, రికార్డు…
* ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. చమురు కొరతను అధిగమించడానికి చర్యలు.. 30 రోజులపాటు ఆంక్షల సడలింపు.. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు అమలు.. రెండు వారాల్లో మూడోసారి ఆంక్షలు సడలించిన అమెరికా * త్వరలో తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని.. హైదరాబాద్ లో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న బీజేపీ.. పరేడ్ గ్రౌండ్ లో సభ ఉండే అవకాశం… * ఇవాళ…
FASTag E-notice: హైవే ప్రయాణికులపై నిబంధనలు మరింత కఠినతరం చేసింది ప్రభుత్వం.. ఇప్పుడు, హైవేలో ఫాస్టాగ్ ఉపయోగించకపోతే రెట్టింపు జరిమానాలు విధించబడతాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి రుసుము నిబంధనలను సవరించి, 2026 మార్చి 17 నుండి కొత్త మార్పులను అమలు చేయనుంది. ఈ మార్పులతో, ఇకపై టోల్ చెల్లించకుండా హైవే నుంచి వెళ్లిపోయిన వాహన యజమానులకు ఇ-నోటీసులు పంపబడతాయి. ఈ కొత్త విధానం టోల్ వసూలు వ్యవస్థలో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం ఉద్దేశిస్తోంది. కొత్త విధానం…
ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి యోజన (Pradhan Mantri Vidyalaxmi Scheme) భారత కేంద్ర ప్రభుత్వం (ఉన్నత విద్యా శాఖ) 2024 నవంబర్ 6న ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక సమస్యల వల్ల ఉన్నత విద్యను కోల్పోకుండా సహాయం చేస్తుంది. పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ ప్రారంభించిన ఏడాది కాలంలోనే , ఈ పోర్టల్ ద్వారా 3.31 లక్షలకు పైగా విద్యా రుణ దరఖాస్తులు ఆమోదం పొందగా, వాటిలో రూ. 7,229.4 కోట్లు పంపిణీ…
Oppo K14x 5G కొత్త వేరియంట్ సేల్ కి అందుబాటులో ఉంది. కంపెనీ ఈ మోడల్ను ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఇప్పుడు, Oppo కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్ను విడుదల చేసింది. Oppo K14x 5G కొత్త వేరియంట్ 4GB RAM, 64GB స్టోరేజ్తో రిలీజ్ అయ్యింది. భారత్ లో ఒప్పో K14x 5G స్మార్ట్ఫోన్ 4GB + 64GB వేరియంట్ రూ.12,999 కు లాంచ్ అయ్యింది. గతంలో, కంపెనీ 4GB + 128GB, 6GB + 128GB…