Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • బూస్టర్‌ డోస్‌..! కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లో ఏది బెటర్..?
      #Top Story

      బూస్టర్‌ డోస్‌..! కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లో ఏది బెటర్..?

      సౌతాఫ్రికాలో వెలుగు చేసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది.. తాజాగా కరోనా పుట్టినిల్లు చైనాను కూడా తాకింది ఈ కొత్త వేరియంట్‌.. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బూస్టర్‌ డోస్‌పై చర్చ మొదలైంది.. భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే 133 కోట్ల మార్క్‌ను కూడా దాటేసింది వ్యాక్సినేషన్‌.. దేశీయంగా తయారైన కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌దే దీనిలో అగ్రభాగం.. మరి, ఇప్పుడు బూస్టర్‌ డోస్‌పై చర్చ సాగుతోన్న తరుణంలో.. కోవాగ్జిన్‌ బెటరా..? కోవిషీల్డ్‌…
    • మ‌హారాష్ట్ర‌లో మ‌రో రెండు ఒమిక్రాన్ కేసులు…
      #Top Story

      మ‌హారాష్ట్ర‌లో మ‌రో రెండు ఒమిక్రాన్ కేసులు…

      దేశంలో ఒమిక్రాన్ కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి.  తాజాగా మ‌హారాష్ట్ర‌లో మ‌రో కొత్త ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 40కి చేరింది.  మ‌హారాష్ట్ర‌లో కొత్త రెండు కేసులు క‌లిపి మొత్తం 20 కేసులు న‌మోద‌య్యాయి.  పూణే, లాతూర్‌లో రెండు కేసులు న‌మోదైన‌ట్టు మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.   Read: ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ మ‌రో హెచ్చ‌రిక‌: క‌ష్టాల ఊబిలోకి 50 కోట్ల‌మంది… మ‌హారాష్ట్ర‌లో మొత్తం 20 కేసులు న‌మోద‌వ్వ‌డంతో…
    • ఏ హైకోర్టులో పూర్తి స్థాయి న్యాయమూర్తులు లేరు: ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం
      #జాతీయం

      ఏ హైకోర్టులో పూర్తి స్థాయి న్యాయమూర్తులు లేరు: ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం

      కొత్తగూడెం జిల్లా పినపాకకు చెందిన మానవహక్కుల కార్యకర్త మణిదీప్‌ ఆర్టీఐ ద్వారా న్యాయమూర్తుల సంఖ్య గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. కేంద్ర న్యాయ శాఖన్యాయశాఖ డైరెక్టర్, మొదటి అప్పీలేట్ అథారిటీ అన్వితా సిన్హా సమాధానమిస్తు గత 30 ఏళ్లలో భారతదేశంలో ఏ హైకోర్టులోను పూర్తి స్థాయి న్యాయ మూర్తులులేరని తెలిపారు. న్యాయ శాఖ ప్రకారం, జనవరి 1, 2021 నాటికి, దేశంలోని 25 హైకోర్టుల్లో 1,079 మంది న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం హైకోర్టుల్లో న్యాయమూర్తుల…
    • వ్యాక్సినేషన్‌లో ఇండియానే టాప్‌..తాజా సర్వేలో కీలక విషయాలు వెల్లడి
      #జాతీయం

      వ్యాక్సినేషన్‌లో ఇండియానే టాప్‌..తాజా సర్వేలో కీలక విషయాలు వెల్లడి

      భారత్‌లో కోవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న సంగతి తెల్సిందే. వ్యాక్సినేషన్‌లో భారత్‌ ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలో సగానికి పైగా మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందజేశారు. IANS-Cvoter కోవిడ్‌ వ్యాక్సిన్‌ ట్రాకర్‌ సర్వే ప్రకారం.. జనాభాలో 98శాతం కంటే ఎక్కువ మంది కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయించుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తేలింది. దేశంలోని 90 కోట్ల మంది వయోజన జనాభాలో 81 కోట్ల మందికి పైగా ప్రజలు కోవిడ్‌ 19…
    • ఇండియా కరోనా : నేడు 7 వేలకు పైగా కేసులు నమోదు
      #జాతీయం

      ఇండియా కరోనా : నేడు 7 వేలకు పైగా కేసులు నమోదు

      ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 7,350 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 202 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,97,860 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,75,636 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 91,456 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది…
    • పార్లమెంట్‌పై దాడి ఘటనకు 20 ఏళ్లు.. అమరులకు నివాళులు
      #Top Story

      పార్లమెంట్‌పై దాడి ఘటనకు 20 ఏళ్లు.. అమరులకు నివాళులు

      భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడికి 20 ఏళ్లు నిండాయి… 2001 డిసెంబర్ 13న జరిగిన సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడికి పూనుకున్నారు.. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారిగా గుర్తించారు.. ఉగ్రదాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు.. దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.. ఇక, ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి.. ఇలా మొత్తం తొమ్మిది…
    • భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం
      #Top Story

      భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం

      మరోసారి మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని దక్కించుకుంది భారత్‌.. మిస్‌ యూనివర్స్‌గా మిస్‌ ఇండియా ఎంపికైంది.. పంజాబ్‌కు చెందిన హర్నాజ్‌ కౌర్‌ సంధూ.. ఈ టైటిల్‌ను గెలుచుకుంది. సుమారుగా 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్‌ మూనివర్స్‌ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్‌కౌర్ మిస్‌ యూనివర్స్‌గా ఎంపికయ్యారు. ఇజ్రాయిల్‌లో 70వ మిస్‌ యూనివర్స్‌ పోటీలు జరిగాయి. దక్షిణాఫ్రికా యువతి నుంచి ఎదురైన పోటీని ఎదుర్కొని విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం…
    • ఒమిక్రాన్ విజృంభ‌ణతో బ్రిటన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం
      #అంతర్జాతీయం

      ఒమిక్రాన్ విజృంభ‌ణతో బ్రిటన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

      ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో బ్రిట‌న్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్ల పైబ‌డిన వారి అందిరికీ బూస్టర్‌ డోస్ ఇవ్వాల‌ని ప్రతిపాదించింది. సోమవారం నుంచి దీని కోసం బుకింగ్స్ కూడా ప్రారంభం అవుతాయ‌ని బ్రిటన్‌ ప్రభుత్వం తెలిపింది. కాగా కరోనా వైర‌స్ వ్యాప్తి వేగంగా ఉన్న నేప‌థ్యంలో ఇప్పటికే 40 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్‌ డోసులు అందించామని తెలిపింది. బూస్టర్‌ డోసులపై నిర్లక్ష్యం వహించకుండా తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు వెల్లడించింది. కాగా ఒమిక్రాన్…
    • దేశంలో ఒమిక్రాన్ టెన్ష‌న్‌… 36 కి చేరిన కేసులు…
      #Top Story

      దేశంలో ఒమిక్రాన్ టెన్ష‌న్‌… 36 కి చేరిన కేసులు…

      దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు అందోళ‌న చెందుతున్నారు.  ఈరోజు దేశంలో మొత్తం మూడు కొత్త కేసులు న‌మోద‌య్యాయి.  ఒక‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, రెండో కేసు ఛండీగ‌డ్‌లోనూ న‌మోదుకాగా, మూడో కేసు క‌ర్ణాట‌క‌లో బ‌య‌ట‌ప‌డింది.  ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో రెండు కేసులు న‌మోద‌య్యాయి.  ఈరోజు న‌మోదైన మ‌రో కేసుతో క‌లిపి మొత్తం మూడు కేసులు న‌మోద‌య్యాయి.   Read: ఆమెకు భారీ టిప్పు ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన క‌స్టమర్……
    • సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. వారిపై నిషేధం..
      #Top Story

      సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. వారిపై నిషేధం..

      ఇస్లామిక్‌ దేశమైన సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. తబ్లిగీ జమాత్‌ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ వారిపై నిషేధం విధిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఇస్లామిక్‌ మతాన్ని కాపాడటమే ధ్యేయమంటూ వ్యాఖ్యలు చేసే ఈ సంస్థపై సౌదీ అరేబియా నిషేధం విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే 1926లో తబ్లిగీ జమాత్‌ సంస్థ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో సుమారు 35 కోట్ల ముస్లింలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ముస్లింలకు చెందిన సంస్థను…
    ←1…522523524525526…619→

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions