Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ధారావిలో తొలి ఒమిక్రాన్ కేసు… అప్ర‌మ‌త్త‌మైన అధికారులు…
      #Top Story

      ధారావిలో తొలి ఒమిక్రాన్ కేసు… అప్ర‌మ‌త్త‌మైన అధికారులు…

      దేశంలో ఒమిక్రాన్ కేసులు చాప‌కింద నీరులా పెరుగుతున్నాయి.  క్ర‌మంగా కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  ఇప్ప‌టికే దేశంలో 32 కేసులు న‌మోదయ్యాయి.  ఇందులో 17 కేసులు మ‌హారాష్ట్ర‌లో న‌మోదయ్యాయి.  దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మ‌హారాష్ట్ర‌లోనే అధికంగా ఉంది.  తాజాగా మ‌హారాష్ట్ర‌లో 7 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వ్వ‌గా ఇందులో మూడు కేసులు ముంబైలోనే న‌మోద‌య్యాయి.   Read: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై అమెరికా సీడీసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు… మాస్క్‌లు ధ‌రించ‌కుంటే… అయితే టాంజానియా నుంచి ముంబైలోని…
    • భ‌విష్య‌త్తులో హైడ్రోజ‌న్‌తో న‌డిచే కార్లు రాబోతున్నాయా?
      #Top Story

      భ‌విష్య‌త్తులో హైడ్రోజ‌న్‌తో న‌డిచే కార్లు రాబోతున్నాయా?

      చ‌మురు ధ‌ర‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  పెట్రోల్‌, డీజిల్ కార‌ణంగా కాలుష్యం పెరిగిపోతున్న‌ది.  దీనికి ప్ర‌త్యామ్నాయంగా ఎల‌క్ట్రిక్‌, గ్యాస్ తో న‌డిచే వాహ‌నాలు అందుబాటులోకి వ‌చ్చాయి.  ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు వాహ‌నాల‌కు వినియోగించే బ్యాట‌రీలను ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి.   అయితే, భ‌విష్య‌త్తులో హైడ్రోజ‌న్‌తో న‌డిచే వాహ‌నాల‌ను, హైడ్రోజ‌న్‌తో ఎల‌క్ట్రిసిటీని, హైడ్రోజ‌న్ వంట గ్యాస్‌ను వినియోగించే రోజులు రాబోతున్నాయి.  నీటినుంచి ఎల‌క్ట్రాలిసిస్ అనే ప్ర‌క్రియ ద్వారా హైడ్రోజ‌న్‌ను వేరుచేస్తారు.  ఈ హైడ్రోజ‌న్ గ్యాస్ రూపంలో జ‌న‌రేట‌ర్ల‌లో స్టోర్ చేసి కార్ల‌కు…
    • భారత్‌లో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు
      #Top Story

      భారత్‌లో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు

      సౌతాఫ్రికాలో వెలుగు చూసినా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్.. ప్రపంచాన్నిచుట్టేసే పనిలోపడిపోయింది.. ఇప్పటికే భారత్‌లో కూడా ఈ కొత్త వేరియంట్‌ కేసులు వెలుగుచూడగా.. తాజా, మరో రెండు కేసులు పాజిటివ్‌గా తేలాయి.. ఈ నెల 4వ తేదీన జింబాబ్వే నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు.. ఇక, అప్రమత్తమైన అధికారులు.. అతడు కలిసినవారిని ట్రేస్ చేశారు.. వారి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా…
    • LIVE : అమర జవాన్లకు మోడీ నివాళి
      #Top Story

      LIVE : అమర జవాన్లకు మోడీ నివాళి

    • విరాట్ కోహ్లీ కోసం నెటిజన్‌ల వార్.. ట్రెండింగ్‌లో #ShameonBCCI
      #Top Story

      విరాట్ కోహ్లీ కోసం నెటిజన్‌ల వార్.. ట్రెండింగ్‌లో #ShameonBCCI

      అంతర్జాతీయ వన్డేలకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను బీసీసీఐ నియమించడంతో కోహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. టీమిండియా విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తప్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్‌గా టీమిండియా మిగతా వాళ్ల సారథ్యంలో కంటే కోహ్లీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిందని పలువురు అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జనరల్ సెక్రటరీ షా ఇద్దరూ కలిసి కుట్ర పన్నారంటూ కోహ్లీ…
    • బాలినో భ‌ళా… మూడేళ్ల కాలంలో…
      #Top Story

      బాలినో భ‌ళా… మూడేళ్ల కాలంలో…

      చిన్న త‌రహా కార్ల‌కు ఇండియాలో భారీ డిమాండ్ ఉంటుంది.  ప‌దిల‌క్ష‌ల లోపు ధ‌ర ఉన్న కార్లు దేశంలో అధికంగా అమ్ముడ‌వుతుంటాయి.  ఇలాంటి వాటిల్లో మారుతీ సుజుకీ బాలినో కూడా ఒక‌టి.  బాలినో కార్ల‌ను 2015లో ఇండియాలో రిలీజ్ చేశారు.  ఇండియ‌న్ రోడ్ల‌కు అనుగుణంగా త‌యారైన ఈ కార్ల‌కు డిమాండ్ ఉన్న‌ది.  2015 అక్టోబ‌ర్ నుంచి అందుబాటులోకి వ‌చ్చిన ఈ కార్లు 2018 వ‌ర‌కు మూడేళ్ల కాలంలో 5 ల‌క్ష‌ల కార్లు అమ్ముడ‌య్యాయి. Read: వింత సంప్ర‌దాయం: అప్ప‌టి…
    • ఆ సెక్షన్స్ నుండి రైతులకు మినహాయింపు…
      #జాతీయం

      ఆ సెక్షన్స్ నుండి రైతులకు మినహాయింపు…

      వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ… పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి,భారత ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు చేసింది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) పై స్వయంగా ప్రధానమంత్రి, తరువాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటారు. రైతు ప్రతినిధుల్లో ఎస్‌కేఎంల ప్రతినిధులను కూడా చేర్చుకుంటామని స్పష్టం చేసింది. అలాగే దేశంలోని రైతులకు ఎంఎస్‌పి ఇవ్వాలన్నది కమిటీ…
    • ఇండియాలో రికార్డు సాధించిన పాట్ కమ్మిన్స్ ట్వీట్…
      #అంతర్జాతీయ క్రీడలు

      ఇండియాలో రికార్డు సాధించిన పాట్ కమ్మిన్స్ ట్వీట్…

      ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ట్వీట్ ఇండియాలో ఓ రికార్డు సాధించింది. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్ లు కరోనా కారణంగా లాక్ డౌన్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ మొదటి భాగం మన ఇండియాలో జరుగుతున్న సమయంలో ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాంతో ఐపీఎల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్ కమ్మిన్స్ ఈ కరోనాను ఎదిరించి పోరాడటానికి $50,000 ప్రధాని కేర్స్ ఫండ్‌…
    • ఒమిక్రాన్‌ వేరియంట్ పై   డ‌బ్ల్యూహెచ్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌
      #అంతర్జాతీయం

      ఒమిక్రాన్‌ వేరియంట్ పై డ‌బ్ల్యూహెచ్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌

      ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని… తీవ్ర లక్షలు కలిగిస్తుందనే ఆధారాలు లేవంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డ‌బ్ల్యూహెచ్ ఓ. అందువల్ల ఒమిక్రాన్‌ వేరియంట్‌ గురించి అర్థం చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వ్యాక్సీన్‌ తీసుకున్న వాళ్లకు సైతం ఒమిక్రాన్‌ సోకుతున్నా… రోగులకు రక్షణ కొనసాగుతుందని తెలిపింది. అన్ని రకాల వేరియంట్లపై వ్యాక్సీన్లు సమర్థవంతంగా పనిచేశాయని ఇప్పటికే రుజువైందని వివరించింది. కాగా.. మ‌న ఇండియా లో కూడా ఈ కొత్త వేరియంట్ వ్యాపించిన…
    • సీడీఎస్‌ రావత్‌తో మంచి అనుబంధం ఉంది: పల్లం రాజు
      #ఆంధ్రప్రదేశ్

      సీడీఎస్‌ రావత్‌తో మంచి అనుబంధం ఉంది: పల్లం రాజు

      సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ మరణం యావత్‌ దేశానికే తీరని లోటని మాజీ కేంద్ర రక్షణ సహాయశాఖ మంత్రి పల్లం రాజు అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ.. బిపిన్ రావత్‌ మరణం పై స్పందించారు. నాకు సీడీఎస్‌ రావత్‌తో మంచి అనుబంధం ఉంది. త్రివిధ దళాల అధిపతిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి ఎన్నో పతకాలు సాధించారన్నారు. చాపర్ ప్రమాదం పై అనేక ప్రచారాలు జరుగుతున్నాయని, కానీ దర్యాప్తులోనే నిజాలు తెలుస్తాయని ఆయన అన్నారు. విజబులిటి సరిగా…
    ←1…524525526527528…619→

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions