Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • విజయగర్వంతో ఇంటికి !
      #విశ్లేషణ

      విజయగర్వంతో ఇంటికి !

      రాత్రికి రాత్రి మొక్క పెరిగి పెద్ద కాదు. అందుకు సమయం పడుతుంది. అలాగే, పంట పండించడానికి సహనం కావాలి. ముందు భూమిని దున్నాలి. తరువాత విత్తనాలు చల్లాలి. అవి మొలకెత్తి పెరుగుతున్నపుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరో విధంగా చెప్పాలంటే, చైతన్యం, ఆశ, భయం, నమ్మకం, అప్రమత్తత వీటన్నిటి కలయికే వ్యవసాయం. ఉద్యమంలో భాగంగా రైతులు చేసింది కూడా ఒక విధమైన వ్యవసాయమే. 2020 నవంబర్‌ 26న పంజాబ్‌ రైతులు ఇళ్లు విడిచి ఢిల్లీ వెళ్లారు. రాజధాని సరిహద్దుల్లో…
    • ఒమిక్రాన్ ఎఫెక్ట్‌.. మ‌హారాష్ట్రలో 144 సెక్ష‌న్ అమ‌లు
      #Top Story

      ఒమిక్రాన్ ఎఫెక్ట్‌.. మ‌హారాష్ట్రలో 144 సెక్ష‌న్ అమ‌లు

      మన దేశంలో కూడా ఒమిక్రాన్‌ వేరియంట్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్‌ ప్రారంభమైపోయిందని నిపుణులు అభిప్రయాపడుతున్నారు. ఒమిక్రాన్‌ భయాల కారణంగా మహారాష్ట్ర సర్కార్‌ పలు ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు దేశంలో 32 మందికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల కరోనా సోకింది. అయితే, ఇందులో సగం మంది బాధితులు మహారాష్ట్రలోనే ఉన్నారు. మ‌హారాష్ట్రలో ఇప్ప‌టి వ‌ర‌కు 17 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న ఒక్క రోజే.. మ‌హా రాష్ట్రలో ఏకంగా.. 7 కొత్త…
    • ఇండియాలో కొత్త‌గా 7,992 క‌రోనా కేసులు
      #Top Story

      ఇండియాలో కొత్త‌గా 7,992 క‌రోనా కేసులు

      ఇండియా కరోనా కేసులు పెరుగుతూ…త‌గ్గుతూ వ‌స్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 7,992 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 393 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 93,277 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 34114331 కు చేరింది. అలాగే మరో వైపు.. దేశవ్యాప్తంగా…
    • 59 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్‌ వేరియంట్
      #Top Story

      59 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్‌ వేరియంట్

      కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సీన్లు వచ్చేశాయి… ఇక మనం భయపడాల్సిన పనిలేదు అనుకున్నారంతా. కానీ… కరోనా వైరస్‌ తన రూపాన్ని మార్చుకుంది. ఒమిక్రాన్‌గా విజృంభిస్తోంది. రెండు డోసుల వ్యాక్సీన్‌ తీసుకున్న వాళ్లను సైతం ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ వదలడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 59 దేశాలకు కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్ విస్తరించింది. ఆయా దేశాల్లో 2 వేల 936 మందికి ఒమిక్రాన్‌ సోకినట్టు ఇప్పటి వరకూ స్పష్టమైంది. అలాగే, కరోనా సోకినట్టు నిర్ధారణైన 78 వేల మందిలో…
    • ధారావిలో తొలి ఒమిక్రాన్ కేసు… అప్ర‌మ‌త్త‌మైన అధికారులు…
      #Top Story

      ధారావిలో తొలి ఒమిక్రాన్ కేసు… అప్ర‌మ‌త్త‌మైన అధికారులు…

      దేశంలో ఒమిక్రాన్ కేసులు చాప‌కింద నీరులా పెరుగుతున్నాయి.  క్ర‌మంగా కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  ఇప్ప‌టికే దేశంలో 32 కేసులు న‌మోదయ్యాయి.  ఇందులో 17 కేసులు మ‌హారాష్ట్ర‌లో న‌మోదయ్యాయి.  దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మ‌హారాష్ట్ర‌లోనే అధికంగా ఉంది.  తాజాగా మ‌హారాష్ట్ర‌లో 7 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వ్వ‌గా ఇందులో మూడు కేసులు ముంబైలోనే న‌మోద‌య్యాయి.   Read: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై అమెరికా సీడీసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు… మాస్క్‌లు ధ‌రించ‌కుంటే… అయితే టాంజానియా నుంచి ముంబైలోని…
    • భ‌విష్య‌త్తులో హైడ్రోజ‌న్‌తో న‌డిచే కార్లు రాబోతున్నాయా?
      #Top Story

      భ‌విష్య‌త్తులో హైడ్రోజ‌న్‌తో న‌డిచే కార్లు రాబోతున్నాయా?

      చ‌మురు ధ‌ర‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  పెట్రోల్‌, డీజిల్ కార‌ణంగా కాలుష్యం పెరిగిపోతున్న‌ది.  దీనికి ప్ర‌త్యామ్నాయంగా ఎల‌క్ట్రిక్‌, గ్యాస్ తో న‌డిచే వాహ‌నాలు అందుబాటులోకి వ‌చ్చాయి.  ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు వాహ‌నాల‌కు వినియోగించే బ్యాట‌రీలను ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి.   అయితే, భ‌విష్య‌త్తులో హైడ్రోజ‌న్‌తో న‌డిచే వాహ‌నాల‌ను, హైడ్రోజ‌న్‌తో ఎల‌క్ట్రిసిటీని, హైడ్రోజ‌న్ వంట గ్యాస్‌ను వినియోగించే రోజులు రాబోతున్నాయి.  నీటినుంచి ఎల‌క్ట్రాలిసిస్ అనే ప్ర‌క్రియ ద్వారా హైడ్రోజ‌న్‌ను వేరుచేస్తారు.  ఈ హైడ్రోజ‌న్ గ్యాస్ రూపంలో జ‌న‌రేట‌ర్ల‌లో స్టోర్ చేసి కార్ల‌కు…
    • భారత్‌లో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు
      #Top Story

      భారత్‌లో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు

      సౌతాఫ్రికాలో వెలుగు చూసినా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్.. ప్రపంచాన్నిచుట్టేసే పనిలోపడిపోయింది.. ఇప్పటికే భారత్‌లో కూడా ఈ కొత్త వేరియంట్‌ కేసులు వెలుగుచూడగా.. తాజా, మరో రెండు కేసులు పాజిటివ్‌గా తేలాయి.. ఈ నెల 4వ తేదీన జింబాబ్వే నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు.. ఇక, అప్రమత్తమైన అధికారులు.. అతడు కలిసినవారిని ట్రేస్ చేశారు.. వారి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా…
    • LIVE : అమర జవాన్లకు మోడీ నివాళి
      #Top Story

      LIVE : అమర జవాన్లకు మోడీ నివాళి

    • విరాట్ కోహ్లీ కోసం నెటిజన్‌ల వార్.. ట్రెండింగ్‌లో #ShameonBCCI
      #Top Story

      విరాట్ కోహ్లీ కోసం నెటిజన్‌ల వార్.. ట్రెండింగ్‌లో #ShameonBCCI

      అంతర్జాతీయ వన్డేలకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను బీసీసీఐ నియమించడంతో కోహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. టీమిండియా విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తప్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్‌గా టీమిండియా మిగతా వాళ్ల సారథ్యంలో కంటే కోహ్లీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిందని పలువురు అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జనరల్ సెక్రటరీ షా ఇద్దరూ కలిసి కుట్ర పన్నారంటూ కోహ్లీ…
    • బాలినో భ‌ళా… మూడేళ్ల కాలంలో…
      #Top Story

      బాలినో భ‌ళా… మూడేళ్ల కాలంలో…

      చిన్న త‌రహా కార్ల‌కు ఇండియాలో భారీ డిమాండ్ ఉంటుంది.  ప‌దిల‌క్ష‌ల లోపు ధ‌ర ఉన్న కార్లు దేశంలో అధికంగా అమ్ముడ‌వుతుంటాయి.  ఇలాంటి వాటిల్లో మారుతీ సుజుకీ బాలినో కూడా ఒక‌టి.  బాలినో కార్ల‌ను 2015లో ఇండియాలో రిలీజ్ చేశారు.  ఇండియ‌న్ రోడ్ల‌కు అనుగుణంగా త‌యారైన ఈ కార్ల‌కు డిమాండ్ ఉన్న‌ది.  2015 అక్టోబ‌ర్ నుంచి అందుబాటులోకి వ‌చ్చిన ఈ కార్లు 2018 వ‌ర‌కు మూడేళ్ల కాలంలో 5 ల‌క్ష‌ల కార్లు అమ్ముడ‌య్యాయి. Read: వింత సంప్ర‌దాయం: అప్ప‌టి…
    ←1…521522523524525…616→

తాజావార్తలు

  • LPG Crisis: గ్యాస్, పెట్రోల్ కొరతపై పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన..

  • Semi Final Clash: ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు.. ఇటలీతో కీలక పోరుకు సై.!

  • House Tax: ఏందయ్యా ఇది.. ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లిన మున్సిపల్ సిబ్బంది..

  • Natural Dye Tips: కొబ్బరి పీచుతో తెల్ల జుట్టుకు గుడ్ బై.. రూపాయి ఖర్చు లేని అద్భుత చిట్కా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

ట్రెండింగ్‌

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions