చలికాలంలో కూడా కొంతమందికి వేడి చేస్తూ ఉంటుంది.. శీతాకాలంలో వేసే చలికి గజగజ వణికిపోతూ కొందరుంటే.. మరికొందరు అసలు శీతాకాలమే కాదన్నట్టుగా ఉంటారు.. అందుకు కారణాలు చాలా ఉన్నాయి.. శరీరంలో వేడి బాగా పెరిగడమే.. శీతాకాలంలోనూ కూల్ డ్రింక్స్, ఇతర శీతల పానీయాలు తాగుతూ ఉంటారు. ఫలితంగా శరీర బరువు కూడా పెరుగుతుంద�
ఈ మధ్యకాలంలో అతి చిన్న వయస్సులో కూడా రక్త హీనత సమస్య వస్తుంది.. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.. శరీరంలో ఐరన్ శాతం తక్కువగా ఉంటే రక్త హీనత సమస్య పెరుగుతుంది.. రక్తహీనత కారణంగా శరీరంలో అవయవాలకు ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గుతుంది. రక్తహీనత కారణంగా మనం అలసట, నీరసం, బలహీనత, తలతిరిగినట్ట
చలికాలం మొదలైంది రోజు రోజుకు బాడీలోని వేడి తగ్గిపోతుంది.. అందుకే శరీరం వెచ్చగా ఉండేందుకు ఆహారంలో మార్పు కూడా ఉండాలి.. శరీరం వెచ్చగా ఉండే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.. ఈ సీజన్లో రోగనిరోధక శక్తిని పటిష్టంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఆహారంలో అనేక రకాల పదార్థాలను చేర్చుకోవా�
చింతపండు ఈ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి.. చింతపండును రకరకాల వంటల్లో వాడుతారు.. అయితే కొంతమందికి పులుపు అంటే చాలా ఇష్టం.. అందుకే చింతపండును తింటూనే ఉంటారు.. చింతపండు మాత్రమే కాకుండా చింతకాయలను కూడా ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటారు. మామూలుగా చింత కాయ పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరుత�
మాములుగా ఆడవారికి అందమైన ఆకృతి, అందమైన జుట్టు ఉండాలని కోరుకుంటారు.. అందుకోసం రకరకాల టిప్స్ ఫాలో అవుతారు.. కానీ పెద్దగా ప్రయోజనం ఉండదు. రకరకాల షాంపూలు బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో చాలామంది హెయిర్ ఫాల్ అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.. పొడవా
ఆహారాన్ని తినేటప్పుడు ఎప్పుడూ నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఏదైనా ఆహారం తినేప్పుడు.. నీళ్లు తాగడం సహజం. అయితే, కొన్ని ఆహారపదార్థాలు తినేప్పుడు.. నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. చాలా ఆహార పదార్థాలతో నీరు తీసుకోవడం సురక్షితం కాదని అంటున్నారు, వీటి కారణంగా అజీర్ణం, అసౌకర్యం �
రాత్రి డిన్నర్ కు ఉదయంకు చాలా సమయం ఉంటుంది.. అందుకే పొద్దున్నే అల్పాహారంను మిస్ చెయ్యొద్దని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు.. ఉదయాన్నే మంచి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే కొంత మంది లేవగానే ఏది పడితే అది తినడం.. తాగడం చేస్తూ ఉంటారు. దీని వల్ల ఎన్నో నష్టాలు ఉన
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. పెరిగినంత సులువుగా తగ్గడం చాలా కష్టం.. అయితే మన వంట గదిలో ఉండే కొన్ని వస్తువులతో బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కా
చలికాలంలో చలి తీవ్రత పెరుగుతుంది.. ఉదయం 7 దాటినా బయటకు రావాలంటే జనాలు వణికిపోతున్నారు.. అందుకే చాలా మందికి టీ తో రోజు మొదలు పెడతారు..అలా రోజుకు 6 సార్ల వరకు కూడా తాగుతారు..అయితే టీ ని ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి ఎటువంటి మేలు కలగదు. పైగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. సాధారణ టీ కి బదులుగా
బార్లీ గింజల గురించి ఈరోజుల్లో చాలా మందికి తెలియక పోవచ్చు కానీ ఆరోజుల్లో ఎక్కువగా వీటిని తినేవాళ్లు.. అందుకే వాళ్లు ఇప్పటికి చాలా ఆరోగ్యంగా ఉన్నారు.. బార్లీ గింజలు చూడటానికి గోదుమలను పోలి ఉంటాయి. అయితే గోదుమలు కన్నా బార్లీ గింజలలో ఎన్నో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. వీటితో తయారు చేసిన నీటిని రోజు పొద�