ప్రొడ్యూసర్ నాగ వంశీ… ఎప్పటిలాగే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. తనకి అనిపించింది, తన సినిమా గురించి చాలా ఓపెన్ గా మాట్లాడే నాగ వంశీ… రిలీజ్ కి రెడీగా ఉన్న ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా నాగ వంశీ ‘గుంటూరు కారం’ సినిమా గురించి కూడా మాట్లాడాడు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ అప్డేట్స్ మాత్రం ఆ రేంజ్లో రావడం లేదు. సినిమా రిలీజ్కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి.. ప్రమోషన్స్కు కూడా కాస్త టైం తీసుకొనున్నారు మేకర్స్. కానీ దసరాకు మాత్రం ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కార�
దసరా పండగ అక్టోబర్ 23న జరగనుంది. ఈ పెద్ద పండగకి సంబరాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. సినిమాలు కూడా ఎక్కువగానే రిలీజ్ అయ్యాయి కాబట్టి దసరా రోజున ఫ్యామిలీతో సహా థియేటర్స్ కి వెళ్లి సినిమాలని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ కూడా రెడీ అయ్యారు. ఆడియన్స్ దసరా పండగ సరే… మరి ఘట్టమనేని అభిమానుల పండగ పరిస్థితి ఏంటి
కింగ్ ఆఫ్ రీజనల్ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ గా పేరున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాలతో మిస్ అయిన హిట్ ని ఈసారి సాలిడ్ గా కొట్టడానికి వస్తున్న ఈ ఇద్దరూ ఇండస్ట్రీ హిట్ పై కన్నేశారు. జనవరి 12న మహేష్ బాబు చేయ�
సూపర్ స్టార్ మహేష్ బాబు యావరేజ్ సినిమాలతో కూడా సాలిడ్ హిట్స్ కొట్టడంలో దిట్ట. రెండు మూడు సినిమాల అనుభవం ఉన్న దర్శకులతో కూడా 150-200 కోట్లు ఈజీగా రాబట్టడం మహేష్ కి అలవాటైన పని. అందుకే మహేష్ ని అందరూ రీజనల్ కింగ్ అంటుంటారు. ఈ కింగ్ ఇప్పుడు మాటల మాంత్రికుడితో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. జనవరి 1
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో కొన్ని ఐకానిక్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటివరకూ 27 సినిమాలని రిలీజ్ చేసి 28వ గుంటూరు కారం మూవీని ఆడియన్స్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి మహేష్ రెడీ అవుతున్నాడు. ఈ 27 సినిమాల్లో మహేష్ చేసిన మాస్ సినిమాలు చాలా తక్కువ… చేసింది తక్కువే అయినా మాస్ ని సెటిల్డ్ గా చూపించడంలో మహేష్ ది�
ఫెస్టివల్ సీజన్ అనగానే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్ కి తమ సినిమాలని రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలనిపించడం మాములే. సీజన్ ని టార్గెట్ చేస్తే యావరేజ్ సినిమా కూడా హిట్ అవుతుంది, అందుకే ఎక్కువ సెలవలు ఉన్నప్పుడు ఇండస్ట్రీ వర్గాలు పోటీ పడి తమ సినిమాలని రిలీజ్ చేస్తుంటాయి. ముఖ్యంగా సంక్రాంతి లాంట�
సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలిసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. ‘ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాట్టింగ్ కథని మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తాన”ని రాజమౌళి ఇప్పటికే చెప్పి SSMB 29 ప్రాజెక్ట్ పై ప్రపంచ సినీ అభిమానుల్లో అంచనాలు పెంచాడు. అవతార్, అవెంజర్స్, టెర్మి
2024 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ప్రొడ్యూసర్ నాగ వంశీ “గుంటూరు కారం సినిమా కలెక్షన్స్
2024 సంక్రాంతి నెవర్ బిఫోర్ యుఫోరియాని క్రియేట్ చేసేలా ఉంది. రవితేజ నుంచి తేజ సజ్జా వరకూ చాలా మంది హీరోలు తమ సినిమాలని సంక్రాంతి రేస్ లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సలార్ డిసెంబర్ లో రిలీజ్ అవుతుండడం, కల్కి సంక్రాంతి నుంచి షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుండడంతో… ఇదే మంచి టైం అనుకోని చాలా సినిమా�