రెండు,మూడు రోజుల్లో ఆనందయ్య మందు పంపిణీ జరగనున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ సహకారంతో మందు పంపిణీ చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు ఏర్పాటు చేస్తున్నాడు ఆనందయ్య. మందుకు కావలసిన వనమూలికలు ను సిద్ధం చేస్తున్నారు ఆనందయ్య శిష్యులు. అయితే పాజిటివ్ ఉన్న వారు ఎవరు ముందు కోసం రావద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు ఆనందయ్య. అధికారుల సహకారంతో మందు ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. దేశం మొత్తం మందు పంపిణీ చేస్తానన్నాడు ఆనందయ్య. అయితే కొన్ని రోజులుగా ఆనందయ్య మందు నిలిపివేసిన…
కృష్ణపట్నం ఆనందయ్య మందు తీసుకుని జిజిహెచ్ లో ఇప్పటి వరకు 160 మంది అడ్మిట్ అయ్యారు అని జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ తెలిపారు. ఇక్కడకు వ్వచ్చేసరికి కోటయ్యకు చేసిన ఆర్టీ పిసి ఆర్ లో నెగిటివ్ వచ్చింది. అందరూ ఆ ప్రాంతం నుంచి వచ్చామని చెబుతున్నారు. ప్రస్తుతం జీజిహెచ్ లో160 మంది ఆక్సిజెన్ పైనే చికిత్స పొందుతున్నారు. 8 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. కోటయ్య ను సాధారణ కోవిడ్ పేషేంట్ లాగానే ట్రీట్ చేశాము. అడ్మిట్…
పరిస్థితి సీరియస్గా ఉన్న సమయంలో.. ఆనందయ్య మందు తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే కోలుకున్నట్టు మీడియాకు తెలిపిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య ఇక లేరు.. ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత వెంటనే నయం అయినట్టు అనిపించినా.. ఆరోగ్యం సహకరించకపోవడంతో మళ్లీ ఆయన నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.. ఇదే సమయంలో.. ఆనందయ్య మందు వికటించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే కథనాలు కూడా వచ్చాయి.. ఓ దశలో చనిపోయారనే ప్రచారం కూడా సాగింది.. కానీ, ఇంతకాలం ఆస్పత్రిలో…
ఏపీ హైకోర్టు సూచనల మేరకు ఏపీ ప్రభుత్వ కీలక ఆదేశాలు జారీ చేసింది. అఖిక భారత న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిల్ పై విచారణలో హైకోర్టు కీలక సూచనలు చేసింది. దీనిపై ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. కోవిడ్ నోడల్ ఆఫీసర్ విధులు నిర్ధారించింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. అయితే రోగుల నగదు చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలని హైకోర్టు తెలపగా ఆదేశాల్లో ఇదే స్పష్టం చేసింది ప్రభుత్వం. రోగులకు బిల్లులు ఇచ్చేముందుగా నోడల్…
ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రేపు అనుమానమే అంటున్నారు. ఆనందయ్య మందు ఆయుర్వేద మందు కాదంటు సిసిఆర్ఏఏస్ తేల్చేసినట్లు సమాచారం. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రాష్ట్ర పరిధిలో జారి చేసే అవకాశం వుండగా… కేంద్ర పరిధిలోకి ఎందుకు వచ్చారంటు అనుమానం వ్యక్తం చేసింది సిసిఆర్ఏఏస్. ఆనందయ్య మందు పంపిణీ అంశాని ఆయూష్ కి నివేదించనుంది సిసిఆర్ఏఏస్. చిక్కు ముడులు విడి…. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు వచ్చే అవకాశం ఇప్పట్లో లేనట్లే అంటున్నారు నిపుణులు. అయితే…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1,801 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,75,827 కి చేరింది. ఇందులో 5,37,522 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,042 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 16 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
అక్రమాలకు కేరాఫ్ అడ్రస్సుగా విజయవాడ మహేష్ ఆస్పత్రి మారిపోయింది. కరోనా పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తుంది మహేశ్ ఆస్పత్రి. అయితే ఈ అక్రమాలపై ఎన్టీవీకి సమాచారం అందింది. మహేష్ ఆస్పత్రి యాజమాన్యంపై బహిరంగంగా మాట్లాడేందుకు భయపడుతోన్నారు బాధితులు. రెండు లక్షల కడితేనే తప్ప చేర్చుకునేదే లేదంటూ స్పష్టం చేస్తుంది మహేష్ ఆస్పత్రి. డబ్బులు గుంజుతోన్నా.. ట్రీట్మెంట్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోన్న మహేష్ ఆస్పత్రి యాజమాన్యం నర్సులతోనే ట్రీట్మెంట్ అందిస్తుంది అని బాధితులు తెలిపారు. ఆక్సిజన్ అందక…
రేపు ఆనందయ్య మందుకు ప్రభుత్వ అనుమతులు రావచ్చు అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయుష్ తుది నివేదిక కూడా రేపు ఇస్తారని ఆయుష్ కమిషనర్ రాములు కూడా చెప్పారు. సీఎం జగన్ కూడా ఈ మందు పై దృష్టి పెట్టారు అని తెలిపారు. ప్రభుత్వం నుండి ఖచ్చితంగా ప్రజలకు శుభవార్తే వస్తుంది. అనుమతులు లభించాక ఆనందయ్య మందు పంపిణీ చేస్తాం. ఇక ఆనందయ్యను నిర్బంధించారంటూ టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది అని పేర్కొన్నారు.…
ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 13,400 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,85,142 కు చేరింది. ఇందులో 15,08,515 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,65,795 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 94 మంది మృతి చెందారు.…