స్మార్ట్ ఫోన్ వచ్చాక హ్యూమన్ లైఫ్ స్టైల్ మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫోన్ లేకుండా నిమిషం ఉండలేని పరిస్థితి. అవతలి వ్యక్తికి ఏదైనా ఇన్ఫర్ మేషన్ ఇవ్వాలన్నా.. పొందాలన్నా.. క్షణాల్లో కాల్ చేస్తుంటాం. అయితే కొన్ని సార్లు సిగ్నల్ ప్రాబ్లం వేధిస్తుంటుంది. మీ మొబైల్ నెట్ వర్క్ సిగ్నల్ సరిగా అందక కాల్ చేయలేకపోతుంటారు. టవర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మారు మూల ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో, కొండ ప్రాంతాల్లో ఈ…
BSNL Offer: భారతదేశ టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ (BSNL) విప్లవాత్మకంగా ముందుకు సాగుతోంది. తక్కువ ధరలలో నాణ్యమైన సేవలను అందించడంలో సంస్థ ముందుండి ప్రవేట్ టెలికం కంపెనీలకు పోటీలో నిలుస్తోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీఎస్ఎన్ఎల్ తాజా రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపోతే, మొబైల్ వినియోగదారులు కొందరు వారి ఇంట్లోనూ, అలాగే పని చేసే స్థలంలో వైఫై ఉండడంతో కేవలం కాల్స్, వ్యాలిడిటీ కొరకే రీఛార్జి ప్లాన్లను వెతుకుతున్నారు. ఈ పరిస్థితి తగ్గట్టుగా బిఎస్ఎన్ఎల్…
BSNL Recharge: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం అనేక వాలిడిటీ ప్లాన్లను అందిస్తోంది. ప్రభుత్వ టెలికాం కంపెనీ 26 రోజుల నుండి 395 రోజుల వరకు చెల్లుబాటుతో రెగ్యులర్ రీఛార్జ్ ప్లాన్ లను ఇందులో కలిగి ఉంది. ఇందులో వినియోగదారులు అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్, డేటా, విలువ జోడించిన సేవల ప్రయోజనాన్ని పొందుతారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చౌక రీఛార్జ్ ప్లాన్ కారణంగా గత…
BSNL National Wi-Fi Roaming: బిఎస్ఎన్ఎల్ నేషనల్ వై-ఫై రోమింగ్ సర్వీస్ ఇప్పుడు FTTH (ఫైబర్-టు-ది-హోమ్) వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ కొత్త సేవ ద్వారా బిఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్షన్ వినియోగదారులు హై-స్పీడ్ FTTH నెట్వర్క్ను ఉపయోగించుకోగలుగుతారు. బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు “ప్రయాణంలో” హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. దేశంలో ఇంకా 4G నెట్వర్క్ను పూర్తిగా అందుబాటులోకి తీసుకురాని ఏకైక సంస్థ బిఎస్ఎన్ఎల్. కాబట్టి, ఈ కొత్త సేవ ద్వారా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు…
BSNL Recharge: ఈ దీపావళికి, జియో, ఎయిర్టెల్, Vi వంటి పెద్ద టెలికాం కంపెనీలు తమ కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త ప్లాన్లను ప్రారంభించాయి. అయితే, ఈసారి ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా అదే ప్లాన్ అమలు చేసింది. జూలైలో జియో, ఎయిర్టెల్, Vi లు తమ రీచార్జ్ ప్లాన్ల ధరలను పెంచినప్పుడు, చాలా మంది బిఎస్ఎన్ఎల్ వైపు వచ్చారు. ఈ నేపథ్యంలో దీపావళి రోజున, బిఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ను ప్రారంభించింది. ఇది దీపావళి తర్వాత కూడా…
సామాన్యుల కోసం బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేటు టెలీకాం సంస్థలు ఇష్టానురీతిగా రీఛార్జ్ ధరలు పెంచేశాయి. కానీ కేంద్రం ఆధ్వర్యంలో నడిచే బీఎస్ఎన్ఎల్ మాత్రం ఆ ప్రయత్నం చేయలేదు.
ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీలో వెనుకబడిన ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్కు ఇప్పుడు మంచిరోజులు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా కంపెనీ సబ్స్క్రైబర్ల సంఖ్య వేగంగా పెరిగింది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. త్వరలో 5జీ సేవలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా కొత్త లోగోను అవిష్కరించింది. దీంతో పాటు మంగళవారం ( అక్టోబర్ 22) బీఎస్ఎన్ఎల్ ఏడు కొత్త ఫీచర్లను ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే దేశంలో ఎంపిక చేసిన సర్కిళ్లలో 4జీ సేవలను అందిస్తోంది.
BSNL 24th Anniversary Offer: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలో మరో ప్లాన్ను పరిచయం చేసింది. ఈనెలలో బీఎస్ఎన్ఎల్ కంపెనీని స్థాపించి 24 సంవత్సరాలు పూర్తయి.. 25వ ఏడాదిలో అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా తన కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా 24 జీబీ డేటాను ఇవ్వనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఎక్స్లో తెలిపింది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ఆఫర్ పొందాలంటే రూ.500 కంటే…
టెలికాంలో ఎన్ని ప్రైవేటు సంస్థలు వచ్చినా బీఎస్ఎన్ఎల్ ప్రతిభ ఎప్పుడూ మసకబారలేదు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ సంస్థ ఎప్పటికప్పుడూ దూకుడుగా వెళ్తూనే ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్వర్క్ను వేగంగా విస్తరించేందుకు పరుగులు పెడుతోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్లను పరిచయం చేస్తోంది.