భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశంలోనే అత్యంత చౌకైన టెలికాం ప్లాన్లను అందిస్తుంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ యూజర్లకు షాకిచ్చింది. రూ.107 రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీని తగ్గించింది. ఈ ప్లాన్ గతంలో 35 రోజుల చెల్లుబాటుతో వచ్చింది. తరువాత దీనిని 28 రోజులకు తగ్గించారు. కంపెనీ ఇప్పుడు వ్యాలిడిటీని 22 రోజులకు తగ్గించింది. రూ. 107 రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు 22 రోజుల చెల్లుబాటును మాత్రమే అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ కు సంబంధించిన అన్ని ప్రయోజనాలు…
BSNL: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) విద్యార్థులు, మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ప్లాన్లను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు CMD ఏ. రాబర్ట్ జె. రవి వెల్లడించారు. ఈ ప్రకటనతో పాటు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేక స్టూడెంట్ స్పెషల్ ప్లాన్ను కంపెనీ ఇప్పటికే మార్కెట్లోకి తీసుకువచ్చింది. విద్యార్థులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ BSNL Student Special Plan పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉండనుంది. రోజుకు కేవలం రూ.…
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన సిల్వర్ జూబ్లీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ రంగ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ (TSP) తన సోషల్ మీడియా ఖాతాలో పరిమిత-కాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గురించి వివరాలను పంచుకుంది. ఇది వినియోగదారులకు 2.5GB రోజువారీ మొబైల్ డేటా, అపరిమిత కాల్స్, SMS ప్రయోజనాలను చాలా తక్కువ ధరకు అందిస్తుంది. ఈ ఆఫర్ కంపెనీ ఇప్పటికే ప్రకటించిన సిల్వర్ జూబ్లీ FTTH…
కాల్ డ్రాప్స్ సమస్యను పరిష్కరించడానికి BSNL త్వరలో VoWi-Fi సేవను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ సంస్థ BSNL BSNL VoWi-Fiని పరీక్షించడం ప్రారంభించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ ఇటీవల భారతదేశంలోని అన్ని టెలికాం సర్కిల్లలో తన 4G (LTE) సేవను ప్రారంభించింది. ఇప్పుడు, దేశవ్యాప్తంగా 4G కవరేజ్తో పాటు, కంపెనీ VoWi-Fi లేదా వాయిస్ ఓవర్ Wi-Fi సేవను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. విద్యార్థులు, రైతులు, మహిళల కోసం రాబోయే రోజుల్లో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను…
కరోనా మహమ్మారి కారణంగా లైఫ్ స్టైల్ తో పాటు పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిమోట్ వర్క్, ఆన్లైన్ క్లాస్ లు అనివార్యమైంది. ఇది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లను ఒక ముఖ్యమైన సేవగా మార్చింది. ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని, పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, ఎయిర్టెల్, జియో వంటి ప్రధాన టెలికాం కంపెనీలు వివిధ బడ్జెట్లు, డేటా వినియోగ అలవాట్లు, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా అనేక బ్రాడ్బ్యాండ్ ప్రణాళికలను ప్రారంభించాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్…
CM Chandrababu: ఈ రోజు చరిత్రలో గర్వించదగ్గ రోజు అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడలో నిర్వహించిన బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఎస్ఎన్ఎల్ శక్తిమంతమైన వ్యవస్థగా మారిందన్నారు.. ఇక, ప్రపంచంలోనే భారతీయులు శక్తిమంతంగా మారారన్నారు చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని.. సరైన సమయంలో, సరైన వ్యక్తి, సరైన ప్రాంతంలో మోడీ ఉన్నారని అభినందించారు.. 1995లో నేను సీఎంగా…
BSNL: ఈ మధ్య కాలంలో టెలికాం సంస్థలు వాటి టారిఫ్లను పెంచుతూ పోతున్నాయి. కనీస రీచార్జ్ ప్లాన్లు ధరలను సవరించడమే కాకుండా ఏకంగా కొన్ని ప్లాన్లను రద్దు కూడా చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ బిస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని అత్యంత చవకైన రీచార్జ్ ప్లాన్ మార్కెట్ లోకి తీసుక వచ్చింది. ATOR N1200 Amphibious Vehicles: ఇండియన్ ఆర్మీ సూపర్ వెహికిల్స్.. వరదల్లోనూ…
BSNL Azadi Ka Plan: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఒక సంచలనాత్మక ప్రీపెయిడ్ ఆఫర్ను తీసుకొచ్చింది. దీనికి “ఆజాదీ కా ప్లాన్” (Azadi Ka Plan) అనే పేరును పెట్టారు. ఈ ప్లాన్ కేవలం రూ.1కి అందుబాటులో ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే, ఈ ప్లాన్ను బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇది ప్రమోషనల్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్గా తీసుకవచ్చింది బీఎస్ఎన్ఎల్.…
BSNL: భారత ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం ఆకట్టుకునే డేటా ఆఫర్ ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ సొసైల్ మీడియా వేదికగా తెలిపిన సమాచారం మేరకు జూన్ 28 నుంచి జూలై 1, 2025 వరకు కేవలం నాలుగు రోజులపాటు వినియోగదారుల కోసం ఫ్లాష్ సేల్ ను బీఎస్ఎన్ఎల్ నిర్వహిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ కింద వినియోగదారులకు రూ.400కి ఏకంగా 400GB డేటా లభించనుంది. Read Also:Vivo X200 FE: ధరే కాదు భయ్యా..…