BSNL Unlimited data just in Rs 999 month: మరోసారి బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం మరొక చౌకైన ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో 5000GB డేటా అందించబడుతుంది. బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్లో, వినియోగదారులు 200Mbps రాకెట్ వేగంతో ఇంటర్నెట్ను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ కష్టాలు సృష్టించింది. మొబైల్తో పాటు ప్రభుత్వ సంస్థ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో కూడా పోటీ పడుతోంది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ వినియోగదారుల కోసం చౌకైన…
BSNL 5G Network Update: ప్రముఖ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియాలు తమ రీఛార్జ్ ప్లాన్లను ఎప్పుడైతే పెంచాయో.. అందరి చూపు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు మళ్లింది. ఇప్పటికే చాలామంది బీఎస్ఎన్ఎల్కు షిఫ్ట్ అయ్యారు. దాంతో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్లను తీసుకొస్తోన్న బీఎస్ఎన్ఎల్.. తాజాగా 5జీ నెట్వర్క్పై కీలక అప్డేట్ ఇచ్చింది. Also Read:…
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్లను ఇటీవల భారీగా పెంచడంతో.. చాలామంది యూజర్లు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు షిఫ్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. తమ వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్లను తీసుకొస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో రూ.997 ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. Also Read: Moto…
BSNL New Plans: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్150 రోజుల వ్యాలిడిటీతో రూ.397 ప్లాన్ను మరోసారి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు రోజుకు 2జీబీ డేటా పొందే అవకాశం కల్పించింది. ఈ ప్లాన్ పాతాది అయినప్పటికి.. ప్రయోజనాలలో కొన్ని మార్పులు జరిగినట్లు సమాచారం. రూ.397లతో రీఛార్జ్ చేస్తే.. ఐదు నెలల వరకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ చౌక ప్లాన్లను అందించేందుకు వెనుకడుగు వేయడం లేదు. ఇతర టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిచ్చే అనేక ప్రత్యేక ప్రణాళికలను బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు అందిస్తోంది. ఈ నెల ప్రారంభంలో జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ప్రతి టెలికాం కంపెనీ రీఛార్జ్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే.. దీంతో.. కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ (BSNL) వైపు మళ్లుతున్నారు. దీంతో.. కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ కొత్త ప్లాన్లను అందిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా వినియోగదారులకు 4జీ సేవలను అందించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ సోమవారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి 4G సేవలను అందిస్తోంది. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న పైలట్ ప్రాజెక్టులో 700 మెగాహెర్ట్జ్ నుంచి 2100 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో 40-45 ఎంబీపీఎస్…
BSNL Installation Charges Waived Off: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఒకప్పుడు భారతదేశంలో బ్రాడ్బ్యాండ్ సేవలకు రారాజు. అయితే భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో రాకతో బీఎస్ఎన్ఎల్ మార్కెట్ పడిపోయింది. దీంతో కస్టమర్లకు ఆకర్షించడం కోసం ఎప్పటికపుడు పలు రకాల ఆఫర్లతో ముందుకొస్తోంది. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31 వరకు కొత్త కనెక్షన్ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్స్టలేషన్ ఛార్జీ వసూలు…
BSNL Cinemaplus plan starts Rs 49 Per Month: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్లకు గుడ్న్యూస్ తెలిపింది. సినిమాప్లస్ ఓటీటీ ప్యాకేజీ ప్రారంభ ధరను బీఎస్ఎన్ఎల్ సగానికి తగ్గించింది. స్టార్టర్ ప్యాక్ ధరను రూ.49కు కుదించింది. ఈ ప్యాక్ కోసం కంపెనీ గతంలో నెలకు రూ.99 వసూలు చేసింది. ఈ ప్యాక్లో లయన్స్గేట్, షెమరూమీ, హంగామా, ఎపిక్ ఆన్ ఓటీటీల్లోని కంటెంట్ను మీరు ఎంజాయ్…