BSNL: బీఎస్ఎన్ఎల్ సంచలనం.. భారీగా పెరిగిన సబ్స్క్రైబర్లు
- బీఎస్ఎన్ఎల్కి మంచి రోజులు
- పెరిగిన వినియోగదారుల సంఖ్య
- ఇతర కంపెనీలకు తగ్గిన సబ్స్క్రైబర్లు
- ప్రైవేట్ కంపెనీలు టారిఫ్లను పెంచడమే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీలో వెనుకబడిన ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్కు ఇప్పుడు మంచిరోజులు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా కంపెనీ సబ్స్క్రైబర్ల సంఖ్య వేగంగా పెరిగింది. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఇటీవల టారిఫ్లను పెంచడంతో పెద్ద సంఖ్యలో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్కి మారుతున్నారు. టెలికాం రెగ్యులేటర్ ట్రైయి తాజా డేటా ప్రకారం.. బీఎస్ఎన్ఎల్ యొక్క కస్టమర్ బేస్ గత రెండు నెలల్లో పెరుగుతోంది. తక్కువ టారిఫ్లు, 4జీ సేవల యొక్క ‘సాఫ్ట్ లాంచ్’ కూడా దీనికి దోహదపడ్డాయి.
READ MORE: Minister Nimmala Rama Naidu: నవంబర్ రెండవ వారంలో సీఎం పోలవరం ప్రాజెక్టు సందర్శన
Also Read
- Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో సహా అన్ని ఇతర కంపెనీల వినియోగదారుల సంఖ్య క్షీణించగా, బీఎస్ఎన్ఎల్ జూలైలో దాదాపు 30 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఎయిర్టెల్ 17 లక్షల మంది, వోడా ఐడియా 14 లక్షలు, జియో 8 లక్షల మంది వినియోగదారులను కోల్పోయారు. ఆగస్ట్లో కూడా వినియోగదారుల సంఖ్య పెరిగిన ఏకైక సంస్థ బీఎస్ఎన్ఎల్. ఈ నెలలో 25 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఈ కాలంలో జియో 40 లక్షల మంది, ఎయిర్టెల్ 24 లక్షలు, వోడా ఐడియా 19 లక్షల మంది వినియోగదారులను కోల్పోయాయి.
READ MORE:IND vs NZ: టెస్ట్ సిరీస్ను కోల్పోవడం నిరాశపరిచింది.. ఓటమికి కారణం చెప్పిన రోహిత్
బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా
మొత్తంగా బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా దాని పెద్ద ప్రైవేట్ ప్రత్యర్థులతో పోలిస్తే ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి జియో 40.5% మార్కెట్ వాటాతో ముందంజలో ఉండగా, ఎయిర్టెల్ 33%, వొడాఫోన్ ఐడియా 18% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ వాటా 7.8%గా ఉందని ట్రైయి తెలిపింది.
తాజావార్తలు
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
-
Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!