సల్మాన్ ఖాన్ ‘ద-బాంగ్’ టూర్ కోసం కొన్ని రోజుల క్రితం రియాద్కు బయలు దేరాడు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ తారలు ప్రదర్శనలు ఇస్తారు. ఈ పర్యటన ఈరోజు ప్రారంభం కానుంది. ఈ లైవ్ కాన్సర్ట్లో అంతర్జాతీయ వేదికపై సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖ తారలు కనిపిస్తారు. సల్మాన్ సన్నిహితురాలు, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఈ పర్యటనలో చేరనున్నారు. అయితే ఈ నటి మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ మధ్యలో ఉంది. గత…
గత రెండు వారాలుగా బాలీవుడ్ మీడియాతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా మాట్లాడుకుంటున్న విషయం కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి గురించే. మూడుముళ్లు పడ్డాక గానీ అప్పటి వరకూ వారిద్దరి మీద వచ్చిన లవ్ రూమర్స్, అలాగే పెళ్లి వార్తల గురించి క్లారిటీ ఇవ్వలేదు ఈ సెలెబ్రిటీ కపుల్. పెళ్లయ్యేదాకా మౌనంగా ఉండి, ఏడడుగులు నడవగానే ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులంతా కత్రినా పెళ్ళికి హాజరు…
టోక్యో ఒలపింక్స్లో స్వర్ణ పతకం సాధించి యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచిన నీరజ్ చోప్రా మరో ఘనతను అందుకున్నాడు. 2021 ఏడాదికి గాను గూగుల్లో ఎక్కువగా శోధించిన వ్యక్తుల జాబితాలో టోక్యో ఒలంపిక్స్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా మొదటి స్థానంలో నిలిచాడు. అతని తర్వాతి స్థానాల్లో బాలీవుడ్ నటుడు షారుఖ్ఖాన్ తనయుడు ఆర్యన్ఖాన్, పంజాబీనటి షెహనాజ్గిల్, బాలీవుడ్నటి శిల్పాశెట్టి, భర్త రాజ్కుంద్రా, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఉన్నారు. వీరే కాకుండా ప్రముఖ బాలీవుడ్ నటుడు…
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు సమన్లు జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్… మనీలాండరీంగ్ కేసులో ఇవాళ ఢిల్లీలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 200 కోట్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసును విచారిస్తున్న ఈడీ… ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్, అతని భార్య, నటి లీనా మరియా పాల్తో పాటు మరో ఆరుగురి పేర్లను ఛార్జ్షీట్లో చేర్చింది. సుకేశ్ చంద్రశేఖర్… జాక్వెలిన్కు విలువైన బహుమతులు ఇచ్చినట్టు గుర్తించి… ఆమెను ఇప్పటికే పలుమార్లు విచారించారు ఈడీ అధికారులు.…
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీలాండరీంగ్ కేసులో ఈనెల 8న ఢిల్లీలో… తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 200 కోట్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసును విచారిస్తున్న ఈడీ… ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్, అతని భార్య, నటి లీనా మరియా పాల్తో పాటు మరో ఆరుగురి పేర్లను ఛార్జ్షీట్లో చేర్చింది. చంద్రశేఖర్.. జాక్వెలిన్కు విలువైన బహుమతులు ఇచ్చినట్టు గుర్తించి…ఆమెను ఇప్పటికే పలుమార్లు విచారించారు ఈడీ అధికారులు. ఈ…
నాలుగేళ్ళ క్రితం తమిళంలో రూపుదిద్దుకుని, కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ‘విక్రమ వేద’ మూవీ ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీ హిందీ వెర్షన్ లో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. మాతృకను తెరకెక్కించిన పుష్కర్, గాయత్రి ద్వయం హిందీ రీమేక్ నూ డైరెక్ట్ చేస్తోంది. ఇటీవలే ఈ మూవీ తొలి షెడ్యూల్ ను అబు దబీ లో పూర్తిచేశారు. అక్కడ దాదాపు…
సారా అలీ ఖాన్ బాలీవుడ్ హీరోయిన్ అయినా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఆమె ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో నటించలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా చేరిపోయింది. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సారా అద్భుతమైన నటనా నైపుణ్యం, ఆమె వెయిట్ లాస్ జర్నీ, ఎదురులేని అందం వంటి అంశాలు ఆమెకు ఎంతోమంది అభిమానులను చేరువ చేశాయి. ఇదిలా…
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పంజాబ్ లో రైతుల సెగ తగింది. ఆమె కారును పలువురు రైతులు కీరత్పురలో అడ్డుకున్నారు. చండీఘడ్-ఉనా హైవేపై ఉన్న కీరత్పూ ర్ సాహిబ్ వద్ద ఈ ఘటన జరిగింది. పెద్ద సంఖ్యలో రైతులు ఆమె కారును అడ్డుకున్నారు. అయితే, కంగానా రనౌత్ కారుపై దాడి గురించిన సమాచారం ఏదీ తన వద్ద లేదని రైతు నేత రాకేష్ తికాయత్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివారాలు తెలుసుకున్న తర్వాతే స్పందిస్తానని చెప్పారు. కాగా……
అంతర్జాతీయ అవార్డు గ్రహీత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం జరిగిన 43వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (CIFF), కైరో ఒపెరా హౌస్లో ఏఆర్ రెహమాన్ను సత్కరించారు. ఈ సందర్భంగా 54 ఏళ్ల రెహమాన్ ఈ అరుదైన గౌరవం అందుకోవడం సంతోషంగా ఉందని, ఈజిప్ట్ను సందర్శించినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. Read Also : శివ శంకర్ మాస్టర్ మృతిపై రాజమౌళి ట్వీట్, ప్రముఖుల సంతాపం…
సినిమా ప్రపంచంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా థియేటర్లోకి వచ్చిందంటే అభిమానులకు పండగే. ఇక ఇటీవల ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సల్మాన్. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘యాంటీమ్’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పంజాబీ పోలీస్ ఆఫీసర్ గా కన్పించారు. నవంబర్ 26 న విడుదలైన…