మొఘల్స్ పై ప్రముఖ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు… దారుణంగా ట్రోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొఘలులపై ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వరుస వివాదాలతో సతమతమవుతున్నారు. సినిమాలే కాకుండా నసీరుద్దీన్ షా ఏ సమస్యపై మాట్లాడినా తరచూ వివాదాలకు తావిస్తుంటారు. తాజాగా అలాంటిదే ఒకటి జరగడంతో మరోసారి నసీరుద్దీన్ షాపై నెటిజన్లు గుర్రుగా ఉన్నారు. తన ఇటీవలి ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా మొఘల్స్ ను శరణార్థులుగా వర్ణించాడు. భారతదేశాన్ని తమ మాతృభూమిగా మార్చడానికే మొఘలులు వచ్చారని ప్రముఖ నటుడు పేర్కొనడం వివాదాస్పదంగా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నసీరుద్దీన్ షా మాట్లాడుతూ మొఘలుల గురించి వివిధ వాదనలు చేయడం కన్పిస్తోంది. వీడియోలో నసీరుద్దీన్ షా ‘మొఘలుల దురాగతాలు అంటూ కొన్ని సంఘటనలు బట్టబయలు అవుతున్నాయి. మొఘలులు దేశం కోసం దోహదపడిన వ్యక్తులని మనం మర్చిపోతున్నాము. దేశంలో శాశ్వత స్మారక చిహ్నాలను విడిచి పెట్టిన వ్యక్తులు, నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం సంప్రదాయాన్ని అందించిన వారు. మొఘలులు తమ మాతృభూమిగా చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. కావాలంటే మీరు వారిని శరణార్థులు అని పిలవవచ్చు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వీడియో చూసిన నెటిజన్లు నసీరుద్దీన్ షాపై మండిపడుతున్నారు.
Also Read
- Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ... ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
- Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్'లో ‘పురుష:’ ట్రైలర్!
- Peddi : భోపాల్'లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
- Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
Mughals were the barbaric invaders who destroyed much of Hindu civilisation, religion, demography, culture etc. They are a root cause for creation of Pak, BD & of most other problems India has been facing. And you call them settlers or refugees? Shame on you #naseeruddinshah https://t.co/u08kRmePpL
— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) December 30, 2021
సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు కూడా నసీరుద్దీన్ షాను టార్గెట్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోను ఎం.నాగేశ్వరరావు పంచుకుంటూ “మొఘలులు అనాగరిక ఆక్రమణదారులు… వారు హిందూ నాగరికత, మతం, జనాభా, సంస్కృతి మొదలైనవాటిని నాశనం చేశారు. పాక్, బీడీ, భారతదేశం ఎదుర్కొంటున్న అనేక ఇతర సమస్యల సృష్టికి మూల కారణం వారే. మీరు వారిని సెటిలర్లు లేదా శరణార్థులు అని పిలుస్తారా? ఇది మీకు అవమానకరం” అంటూ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!