Nitish Kumar hints at power transfer to Tejashwi Yadav in future: బీజేపీ పొత్తును కాదని.. జేడీయూ అధినేత, బీహాార్ సీఎం నితీష్ కుమార్, మరోసారి లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో జతకట్టారు. బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకుని, ఆర్జేడీతో కలిసి మహాఘటబంధన్ కూటమిని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కు అధికార…
Raised On Streets Of Patna, 8-Year-Old Boy Now Set To Board US Flight: బీహార్ పాట్నా వీధుల్లో పెరిగిన ఓ 8 ఏళ్ల అనాథ బాలుడు.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లబోతున్నాడు. ఈ ఘటన మనుషుల్లో మానవత్వం, మంచితనం ఇంకా మిగిలి ఉందని చెప్పే ఘటన. పాట్నాకు చెందిన అనాథ బాలుడు అర్జిత్ స్టోరీ ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ జంట ఈ అనాథ బాలుడిని దత్తత…
Liquor party in Police Station: బీహార్లో కొన్నేళ్లుగా మద్యపాన నిషేదం అమల్లో ఉంది. దాంతో అక్కడ అక్రమ మద్యం అమ్మకాలు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నాయి.
Bihar: నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో చిన్నారి డైలాగ్ గుర్తుందా మా ఇళ్లు ఎక్కడో తప్పిపోయిందని ఎంత క్యూటుగా డైలాగ్ చెప్తుందో.. అది సినిమా కాబట్టి ఆ చిన్నారి చెప్పే డైలాగును మనం ఎంజాయ్ చేశాం..
Crime News: ప్రపంచంలో క్రైమ్ రేటు పెరిగిపోతోంది. క్రైమ్ జరిగింది అంటే దానికి కారణాలు రెండే రెండు. ఒకటి డబ్బు, రెండు వివాహిత సంబంధం. ఈ మధ్యకాలంలో రెండోది మరీ విపరీతంగా జరుగుతోంది. పెళ్లి అయ్యి కాపురం చేసుకుంటున్న వారు వేరేవారిపై మోజు పడి కుటుంబాలను గాలికి వదిలేస్తున్నారు.
తనను నాశనం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కోట్లు ఖర్చు పెడుతున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సోమవారం మండిపడ్డారు. 'సొంత పార్టీని నాశనం చేస్తున్న వ్యక్తి, నాశనం చేయడం గురించి ఎలా మాట్లాడగలడు' అని బీజేపీ మంత్రి అన్నారు.
Rail Engine Theft: బీహార్లో రైలు ఇంజిన్ను కొంతమంది దొంగలు మాయం చేశారని.. సొరంగంలోకి ఇంజిన్ను తీసుకువెళ్లి ముక్కలుగా మార్చి వివిధ జిల్లాలోని స్క్రాప్ దుకాణాల్లో అమ్మేశారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రైల్వేశాఖ అధికారులు స్పందించారు. ఇది ఒక ఫేక్ న్యూస్ అని వాళ్లు స్పష్టం చేశారు. బెగుసరాయ్ జిల్లా బరౌనీ ప్రాంతంలోని గర్హరా రైల్వేయార్డులో ఒక స్పేర్ రైల్ ఇంజిన్ ఉంచామని.. అందులోకి దొంగలు ప్రవేశించి కొన్ని కేబుళ్లను…
నిందితుడికి గ్రామ పంచాయితీ పెద్దలు విధించిన శిక్ష అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ తీర్పును గమనిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలకు ఏమాత్రం రక్షణ ఉందో మనం ఊహించవచ్చు. వారికి రక్షణ కరువవడానికి కారణం గ్రామ పంచాయితీలు. పంచాయతీలోని గ్రామ పెద్దలే తీర్పు తీరుస్తారు.