Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bihar

Bihar News

    • క‌రోనా సెకండ్ వేవ్.. ఇప్ప‌టి వ‌ర‌కు 719 మంది వైద్యులు మృతి
      #జాతీయం

      క‌రోనా సెకండ్ వేవ్.. ఇప్ప‌టి వ‌ర‌కు 719 మంది వైద్యులు మృతి

      కంటికి క‌నిపించ‌ని క‌రోనా మ‌హ‌మ్మారితో ముందుంటి పోరాటం చేస్తున్నారు.. వైద్యులు, వైద్య సిబ్బంది.. ఇదే స‌మ‌యంలో.. చాలా మంది కోవిడ్ బారిన‌ప‌డుతూనే ఉన్నారు.. ఇక‌, సెకండ్ వేవ్ వైద్య రంగంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపింది.. సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు కోవిడ్ బారిన‌ప‌డి ఏకంగా 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.. ఈ విష‌యాన్ని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ప్ర‌క‌టించింది.. ఇక‌, మృతిచెందిన వైద్యుల సంఖ్య రాష్ట్రాల‌వారీగా చూస్తే.. అత్యధికంగా బీహార్‌లో 111 మంది వైద్యులు,…
    • ఇండియాలో క‌రోనా మ‌ర‌ణాలు భారీగా పెర‌గ‌డానికి కార‌ణం ఇదేనా?
      #Top Story

      ఇండియాలో క‌రోనా మ‌ర‌ణాలు భారీగా పెర‌గ‌డానికి కార‌ణం ఇదేనా?

      ఇండియాలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి అనేలోగా ఒక్క‌సారిగా క‌రోనా మ‌ర‌ణాలు భారీగా పెర‌గ‌డం ఆంధోళ‌న క‌లిగిస్తోంది.  24 గంట‌ల వ్వ‌వ‌ధిలో 6148 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  రోజువారి మ‌ర‌ణాల సంఖ్య‌కంటే 73 శాతం అధికంగా న‌మోదు కావ‌డంతో ప్ర‌జ‌లు ఆంధోళ‌న చెందుతున్నారు. బీహార్‌లోని పాట్నా హైకోర్టు చొర‌వ తీసుకొని క‌రోనా కేసులను రీ కౌంటింగ్ చేయాల‌ని ఆదేశించింది.  దీంతో అధికారులు రీ కౌంట్ చేసి లెక్క‌లు మార్చారు.  మంగ‌ళ‌వారం నాటికి బీహార్‌లో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య…
    • బీహార్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌…
      #Top Story

      బీహార్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌…

      దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండటంతో ఒక్కో రాష్ట్రంలో ఆంక్ష‌లు, స‌డ‌లింపులు ఇస్తూ వ‌స్తున్నారు.  ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌, ఢిల్లీలో లాక్‌డౌన్ ఎత్తివేసి అన్‌లాక్ ప్ర‌క్రియ‌ను అమ‌లు చేస్తున్నారు.  అన్‌లాక్ ప్ర‌క్రియ అమ‌లు చేస్తున్నా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు.  నిన్న‌టి రోజున ఢిల్లీలో రోడ్లు బోసిపోయి ద‌ర్శ‌నం ఇచ్చాయి.  బీహార్ రాష్ట్రంలో కూడా లాక్‌డౌన్ ను ఎత్తివేస్తు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  అన్‌లాక్ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తున్న‌ట్టు బీహార్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  రాత్రి 7 గంట‌ల…
    • వైట్ ఫంగస్ లో కూడా కరోనా లక్షణాలు…
      #Top Story

      వైట్ ఫంగస్ లో కూడా కరోనా లక్షణాలు…

      ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలవర పెడుతుంది. రోజుకు దాదాపు మూడు లక్షల వరకు కేసులు నాలుగు వేల మరణాలు సంభవిస్తున్నాయి. దానికి తోడు బ్లాక్ ఫంగస్ భయపెడుతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రలతో పాటుగా దేశంలోని మరిన్ని రాష్ట్రాలలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు మరో కొత్త ఫంగస్ భారత్ లో బయపడింది. బీహార్ లో కొత్తగా వైట్ ఫంగస్ సోకిన నలుగురిని గుర్తించారు అధికారులు. ఇక ఈ…
    • గంగా న‌దిలో కోవిడ్ మృత‌దేహాలు.. కేంద్రం ఆదేశాలు
      #జాతీయం

      గంగా న‌దిలో కోవిడ్ మృత‌దేహాలు.. కేంద్రం ఆదేశాలు

      క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోన్న స‌మ‌యంలో.. భార‌తీయులు ప‌విత్రంగా భావించే గంగా న‌దిలో క‌రోనా బాధితుల మృత‌దేహాలు కొట్టుకురావ‌డం.. వంద‌లాది మృత‌దేహాలు గంగా న‌దిలో తేల‌డం తీవ్ర క‌ల‌క‌ల‌మే సృష్టించింది.. ఈ నేప‌థ్యంలో.. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు కీల‌క ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. గంగా నదిలో మృతదేహాలపై వస్తున్న కథనాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇది అవాంఛనీయమని పేర్కొన్న కేంద్రం.. క‌రోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆరోగ్య శాఖతో సంప్రదించి తరచూ…
    • బీహార్ లో సంపూర్ణ లాక్ డౌన్? 
      #జాతీయం

      బీహార్ లో సంపూర్ణ లాక్ డౌన్? 

      దేశంలో మహమ్మారి కేసులు రోజు రోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో కేసులను కంట్రోల్ చేయకుంటే ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉన్నది.  దీంతో రాష్ట్రాల్లోని కోర్టులు కరోనా మహమ్మారి విషయంలో జోక్యం చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి.  తాజాగా, బీహార్ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.  బీహార్ లో రోజువారీ కేసులు పెరుగుతుండటంతో పాటుగా, హైకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ…
    • క‌రోనా ఎఫెక్ట్.. ఆ రాష్ట్ర సీఎస్ మృతి
      #జాతీయం

      క‌రోనా ఎఫెక్ట్.. ఆ రాష్ట్ర సీఎస్ మృతి

      క‌రోనా సెకండ్ వేవ్ విల‌య‌మే సృష్టిస్తోంది.. ఎంతోమంది సామాన్యులే కాదు.. వీవీఐపీలు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, అధికారులు, ఉద్యోగులు.. ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.. ఎవ్వ‌రైతే నాకేంటి అంటూ అంద‌రినీ ట‌చ్ చేస్తోంది వైర‌స్.. ఇత‌ర అనారోగ్య‌ స‌మ‌స్య‌లు ఉన్నా, అధైర్య‌ప‌డినా ప్రాణాలు తీస్తోంది.. ఇక‌, తాజాగా బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అరుణ్‌కుమార్ సింగ్ కూడా క‌రోనా మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. ఇటీవ‌ల క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన ఆయ‌న‌.. పా‌ట్నాలోని ఓ ఆస్ప‌త్రిలో…
    • ఎయిమ్స్‌లో క‌రోనా క‌ల్లోలం.. 384 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్
      #జాతీయం

      ఎయిమ్స్‌లో క‌రోనా క‌ల్లోలం.. 384 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్

      క‌రోనా సెకండ్ వేవ్ దేశ‌వ్యాప్తంగా క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.. ఇక‌, కోవిడ్‌తో ముందుండి పోరాటం చేసే వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద సంఖ్య‌లో మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతూనే ఉన్నారు.. తాజాగా.. బీహార్‌లోని పాట్నా ఎయిమ్స్ లో ఏకంగా 384 మంది వైద్య సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. బాధితుల్లో వైద్యులు, న‌ర్సులు, ఇత‌ర వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. గ‌తంలో పాజిటివ్ కేసులు న‌మోదు అయినా.. ఒకే సారి ఇంత పెద్ద…
    • నితీశ్ కుమార్‌కు మహిళల అండ.. అందుకే ఫలితాల్లో..
      #జాతీయం

      నితీశ్ కుమార్‌కు మహిళల అండ.. అందుకే ఫలితాల్లో..

      జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌కు బీహార్ మహిళలంతా అండగా నిలుస్తున్నారు. జేడీయూను గెలిపించి ఎలాగైనా నితీశ్‌ను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోపెట్టేందుకు నడుం బిగించినట్లు కనిపిస్తున్నారు. ఉదయం నుంచీ రసవత్తరంగా సాగుతున్న బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ కూటమి దూసుకెళుతోంది. నితీశ్ కుమార్ విధానాలను బీహార్‌లోని పురుష ఓటర్లు విభేదిస్తున్నా.. మహిళా ఓటర్లు మాత్రం ఆయనను ఆదరిస్తున్నారు. ఇదే విషయంపైనే ఇప్పుడు స్థానిక గ్రామాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.  ఎన్‌డీఏ కూటమి భాగస్వాములైన బీజేపీ-జేడీయూల్లో బీజేపీయే ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో…
    ←1…707172

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్..

  • Niharika: ‘రాకాస’తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం.. థియేటర్‌కు వచ్చిన వాళ్లని నిరాశపర్చం

  • Mana Shankar Varaprasad Garu: 109 సెంటర్లలో 50 రోజులు.. సరికొత్త రికార్డు

  • Sanju Samson: గురువుకు తగ్గ శిష్యుడు.. గంభీర్ ఆటను గుర్తు చేసిన సంజూ!

  • F-15E Strike Eagle: అగ్రరాజ్యానికి బిగ్‌ షాక్.. కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్..

ట్రెండింగ్‌

  • Sanju Samson Record: సంజు శాంసన్‌ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!

  • PCB Fines Pakistan Players: అబ్బా ఏం ఫీల్ ఉంది.. పాక్ ప్లేయర్లకు PCB షాక్ ట్రీట్మెంట్.. ప్రతి ఆటగాడికి 50 లక్షల జరిమానా!

  • Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions