చొరబాటుదారుల నుంచి విముక్తి అంటే కేవలం ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించడమే కాదని.. భారత నేల నుంచి ప్రతి ఒక్క చొరబాటుదారుడిని తొలగించే కార్యక్రమాన్ని అమలు చేయాలని కేంద్రం నిశ్చయించుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
బీహార్లో దారుణం జరిగింది. ఓ ప్రేమికుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. పచ్చని పెళ్లిమండపంలో రక్తపాతం చిందించాడు. తనకు దక్కలేదన్న కోపంతో దారుణానికి ఒడిగట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Love Marriage: ప్రేమకు వయసుతో పనిలేదని అంటుంటారు.. కానీ ఇక్కడ ఒక అడుగు ముందుకేసి మతం, సమాజం గీసిన గీతలను కూడా చెరిపేస్తూ ఒక జంట ఒక్కటయ్యారు. బీహార్ లోని ఔరాయ్ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల ప్రైవేట్ స్కూల్ యజమాని రాకేష్ షా, అదే పాఠశాలలో పనిచేస్తున్న 28 ఏళ్ల ఉపాధ్యాయురాలు షైస్తా పర్వీన్తో ప్రేమలో పడ్డారు. అంతే.. సమాజం గురించి ఆలోచించకుండా.. వీరిద్దరూ ఊరు విడిచి వెళ్లి నేపాల్లోని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు.…
శివరాత్రి కానుకగా బీహార్ మహిళలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గుడ్న్యూస్ చెప్పారు. మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. దీంతో నారీమణులంతా ఖుషిఖుషిగా ఉన్నారు.
Katihar Fire Accident: బీహార్ రాష్ట్రంలోని కటిహార్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కుర్సెలా లోని షహీద్ చౌక్ స్టేట్ హాట్ మార్కెట్లో జరిగిన ఈ ఘటనలో ఏకంగా 500 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎంతో కష్టపడి నిర్మించుకున్న వ్యాపారాలు క్షణాల్లో కళ్ల ఎదుటే బూడిద కావడంతో వ్యాపారులు కన్నీరుమున్నీరయ్యారు. IND vs PAK-Shivratri: శివరాత్రి జ్ఞాపకాలు.. సచిన్ మాస్టర్ క్లాసిక్, ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్! ఆదివారం సాయంత్రం 7:30…
రోజురోజుకి నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా హంతకుల్లో మార్పు రావడం లేదు. మానవత్వం నశించి క్రూరంగా తయారవుతున్నారు. ఒకప్పుడు మహిళలంటే సున్నిత మనస్కులు అనుకునేవారు.
Shocking Love Story: ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే ఆశ్చర్య పోకుండా ఉండలేకపోతున్నాము. ఇలాంటి ఒక ఘటనే తాజాగా బీహార్లోని గయా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జనవరి 16న ఒకే ప్రభుత్వ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు అకస్మాత్తుగా ఇళ్ల నుంచి కనిపించకుండా పోయారు. దీనితో భయపడిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే డెల్హా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. Will Malajczuk: వైభవ్ సూర్యవంశీ రికార్డును బ్రేక్ చేసిన…
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ఎన్నికయ్యారు. జేపీ నడ్డా వారసుడిగా బీహార్ నేతకు అవకాశం దక్కింది. సోమవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కమల దళపతిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్లో ఖాళీ అయ్యే స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక బీహార్లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తర్వాత లాలూ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్నికలకు ముందు ఆర్జేడీ నుంచి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ను బహిష్కరించారు. ఇక ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి తర్వాత కుటుంబంలో విభేదాలు నానా రచ్చ చేశాయి.