Home
Bihar
Bihar News
-
Bihar: విద్యార్థి నిరసనకారులపైకి AK-47.. జిల్లా ఎస్పీపై వేటు..
Bihar: జూలై 25న బీహార్లో విద్యార్థి నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆ సమయంలో విద్యార్థులపైకి ఏకే-47తో కాల్పులు జరిపిన సంఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పోలీస్ కానిస్టేబుల్ అల్లర్లను అడ్డుకునే నేపథ్యంలో ఏకే-47తో కాల్పులు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో బీహార్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సివాన్ జిల్లా ఎస్పీ పురన్ కుమార్ ఝాను పదవి నుంచి తొలగించింది. ఈ ఘనటలో ఏకే -47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ అభిషేక్ కుమార్… -
Bihar Temple Stampede: బిహార్ ఆలయంలో విషాదం.. అశోక్ధామ్ ఆలయంలో తొక్కిసలాట, ఏడుగురు భక్తులు మృతి
Bihar Temple Stampede: బిహార్లోని లఖిసరాయ్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అశోక్ధామ్ ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ మధ్య తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడి ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. పవిత్ర శ్రావణ మాసంలోని చివరి సోమవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. విద్యుత్ వైర్ పడటంతో భయాందోళనలు ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆలయ ప్రాంగణంలో… -
Bihar: ఇన్స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
ఇన్స్టాగ్రామ్లో స్నేహం.. ఏడాది ప్రేమ... పెళ్లి జరిగిన కొన్ని గంటలకే 19 ఏళ్ల వధువు మృతి. కొత్త జీవితం ప్రారంభించక ముందే అంతులేని విషాదం. అసలేం జరిగింది? పెళ్లైన కొన్ని గంటలకే నవ వధువు ఎందుకు చనిపోయింది. ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి. -
Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
Saharsa Passenger Train Fire: బీహార్లోని సహర్సా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలు (నంబర్: 63344)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిమ్రీ బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్లో తీవ్ర కలకలం రేగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. దీనితో రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు వెంటనే స్పందించడంతో అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం… -
Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
బీహార్లో జెహానాబాద్లో దారుణ సంఘటన జరిగింది. భోజనం ఆలస్యంగా పెట్టిందనే కోపంతో వదిన గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. హత్య తర్వాత ఆమె తలను నరికి ఇంటికి ముందు ఉన్న చెట్టుకు వేలాడదీశాడు. ఈ ఘటన గ్రామంలో భయాందోళనలు నింపింది. మృతురాలిని ఇమాద్పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల అంశు దేవిగా గుర్తించారు. ఆమె భర్త ధర్మంద్ర కుమార్. ఈ సంఘటన పార్స్ బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడు కునాల్ కుమార్ డ్రగ్స్కు బానిసగా… -
Bihar: దారుణం.. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేయసిని బైక్పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
బీహార్లోని నలందా జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకోమన్న పాపానికి ఓ ప్రియుడి అమానుషంగా ప్రవర్తించాడు. బైక్పై 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
Jhandu Kumar: పోలియోను జయించి, పేదరికాన్ని తొక్కేసి.. భారత్కు తొలి పతకం అందించిన బీహార్ కుర్రాడి కన్నీటి గథ!
Jhandu Kumar: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ బోణీ కొట్టింది. తొలి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తొలి పతకం వెనుక ఉన్నది ఓ సామాన్య యువకుడి అసాధారణమైన పట్టుదల, కన్నీళ్లని తుడిచేసిన కఠోర శ్రమ! బీహార్లో రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు, ఒకప్పటి ఈ-రిక్షా డ్రైవర్ అయిన 29 ఏళ్ల ఝండు కుమార్, గ్లాస్గోలో జరిగిన పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ విభాగంలో చారిత్రాత్మక కాంస్య పతకాన్ని ముద్దాడి భారత్కు మొదటి… -
Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధాప్య పింఛను, దివ్యాంగ పింఛను తీసుకునేందుకు బ్యాంకు కేంద్రానికి వెళ్లిన తండ్రీకొడుకులు తమ ఖాతాల్లో కనిపించిన భారీ మొత్తాన్ని చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వారి రెండు బ్యాంకు ఖాతాల్లో కలిపి సుమారు రూ.1,500 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించడం స్థానికంగా సంచలనంగా మారింది. పింఛను తీసుకునేందుకు వెళ్లగా కనిపించిన భారీ మొత్తం సక్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని థాటియా సిహో గ్రామానికి చెందిన కామేశ్వర్… -
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
Mobile Theft: బిహార్లోని ఖగారియా జిల్లాలో ఓ మొబైల్ దొంగతనం యత్నం అనుకోని పరిణామాలకు దారితీసింది. ప్రయాణికుడి మొబైల్ను కిటికీ బయట నుంచి లాక్కునే ప్రయత్నం చేయగా.. సదరు దొంగను ప్రయాణికులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతడిని వదిలేస్తే వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడే ప్రమాదం ఉండటంతో.. చేతిని గట్టిగా పట్టుకుని 9 కి.మీ. పాటు రైలుకు వేలాడేలా ఉంచి, చివరకు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.… -
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
Bihar: బీహార్ వైశాలి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా హోంగార్డ్, ఆమె సోదరిని అపహరించి అత్యాచారం చేశారనే ఆరోపణలు కలకలం రేపాయి. గోరౌల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. బాధితురాలి కుటుంబీకులు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, ఇది ప్రేమ వ్యహారానికి సంబంధించిన విషయమని పోలీసులు చెబుతున్నారు. కుటుంబీకుల చెబుతున్న దాని ప్రకారం.. మహిళా హోంగార్డ్, ఆమె సోదరి మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో, అదే గ్రామానికి చెందిన సుబోధ్…
తాజావార్తలు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
-
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
-
Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
-
Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!