ట్రెండ్ మారే కొద్ది ప్రతి ఒక్కరికి అందం మీద ఆసక్తి కూడా పెరిగింది.. దాంతో అందరు అందంగా కనిపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు..అయితే అందంగా కనిపించేందుకు పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి. వీటి వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి. ఇక అలాంటి ఆహారాల విషయానికి వస్తే.. మనకు కొన్ని రకాల జ్యూస్లు అందుకు ఎంతగానో తోడ్పడుతాయి. కింద చెప్పిన జ్యూస్లలో ఏదైనా ఒక్క దాన్ని రోజూ తాగితే చాలు.. నెల రోజుల్లో మార్పును…
మనుషులు అందంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అంతేకాదు వేలకు వేలు ఖర్చు చేస్తారు.. కానీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశ పడతారు.. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విషయాలను పాటించడం వల్ల చర్మ సౌందర్యాన్ని చాలా సులభంగా మెరుగుపరుచుకోవచ్చు. చర్మం అందంగా కాంతివంతంగా తయారవ్వాలంటే మనం రోజుకు 5 లీటర్ల నీటిని తాగాలి. కాలంతో సంబంధం లేకుండా రోజు తప్పకుండా నీటిని తాగాలి.. ఇలా నీళ్లు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. చర్మం పొడి…
Avoid food: వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ సీజన్ తర్వాత మళ్లీ ఈ పండ్లను తినాలంటే వచ్చే ఎండాకాలం వరకు ఆగాల్సిందే. అందుకే చాలా మంది మామిడి పండ్లను ఎక్కువగా తింటారు.
ప్రతి ఒక్కరికి ఆరోగ్యమైన మెరిసే చర్మం కలిగి ఉండాలని కోరుకుంటుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు మెరిసే చర్మం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందం పెంచుకోవడానికి మేకప్ వేసుకుంటారు. చాలా మంది అందంగా కనిపించేందుకు మేకప్ వేసుకుంటారు. మేకప్ వల్ల చర్మం సహజమైన కాంతిని కోల్పోతుంది.
పోషకాహార లోపంతో పాటు కాలుష్యం, దుమ్ము, ధూళి వల్ల కూడా అమ్మాయిల ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటివి ఎక్కువగా నుదిటిపై కనిపిస్తారు. ఇవి చిన్నగా కనిపించినా ముఖంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.