Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • తగ్గుతున్న పాజిటీవ్ కేసులుః ఇంద్ర‌కీలాద్రికి పెరుగుతున్న భ‌క్తులు…
      #Top Story

      తగ్గుతున్న పాజిటీవ్ కేసులుః ఇంద్ర‌కీలాద్రికి పెరుగుతున్న భ‌క్తులు…

      ఏపీలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  కేసులు త‌గ్గుముఖం పడుతుండ‌టంతో వ‌ర‌స‌గా స‌డ‌లింపులు ఇస్తున్నారు.  ప్ర‌స్తుతం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఉన్నాయి.  జూన్ 20వ తేదీనుంచి మ‌రికొన్ని స‌డ‌లింపులు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ది.  మ‌ధ్యాహ్నం వ‌ర‌కు స‌డ‌లింపులు ఉండ‌టం, క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో దేవాల‌యాల‌కు తాకిడి పెరుగుతున్న‌ది.   Read: బీచ్ లో కుర్రాడితో జాన్వీ… ఎవరబ్బా ? విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రికి భ‌క్తుల తాకిడి క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  ర‌ద్ధీని దృష్టిలో పెట్టుకొని అన్న‌దానం…
    • జిందాల్ ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి బొత్స…
      #ఆంధ్రప్రదేశ్

      జిందాల్ ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి బొత్స…

      గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపేటలో వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే జిందాల్ ప్లాంట్ ను పరిశీలించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన మంత్రి బొత్స జిందాల్ ప్లాంట్ ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదజేశాలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… 2016లోప్లాంటు పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వంలో కేవలం 10 శాతం మాత్రమే పనులు పూర్తిచేసింది. మేం అధికారంలోకి వచ్చాక ప్లాంట్ ప్రారంభ దశకు వచ్చింది. గుంటూరు, విజయవాడ…
    • క‌ర్నూలులో భ‌గ్గుమ‌న్న పాత క‌క్ష‌లు…టీడీపీ నేత‌ల దారుణ హత్య…
      #Top Story

      క‌ర్నూలులో భ‌గ్గుమ‌న్న పాత క‌క్ష‌లు…టీడీపీ నేత‌ల దారుణ హత్య…

      ఆంధ్ర‌ప‌దేశ్‌లోని క‌ర్నూలు జిల్లాలో పాత‌క‌క్ష‌లు భ‌గ్గుమ‌న్నాయి.  క‌ర్నూలు జిల్లాలోని గడివేముల మండ‌లంలోని పెస‌ర‌వాయి గ్రామంలో టీడీపీ నేత‌ల‌ను ప్ర‌త్య‌ర్ధులు న‌రికి చంపారు.  అడ్డొచ్చిన అనుచ‌రుల‌పై కూడా దాడులు చేశారు.  పెస‌ర‌వాయి గ్రామానికి చెందిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ప్ర‌తాప్ రెడ్డి, నాగేశ్వ‌ర్ రెడ్డీలు గురువారం ఉద‌యం అనుచ‌రుల‌తో క‌లిసి వెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్ధులు దాడి చేశారు.  ఈ దాడిలో ప్ర‌తాప్ రెడ్డి, నాగేశ్వ‌ర్ రెడ్డీలు అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించ‌గా, ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి.  గాప‌ప‌డిన ముగ్గురిని నంధ్యాల ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం…
    • గ్రూప్ 1 ఇంట‌ర్వ్యూల‌పై ఏపీ హైకోర్టు స్టే..
      #ఆంధ్రప్రదేశ్

      గ్రూప్ 1 ఇంట‌ర్వ్యూల‌పై ఏపీ హైకోర్టు స్టే..

      గ్రూప్‌-1 పరీక్షలపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు.. గ్రూప్‌-1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ 4 వారాల పాటు నిలిపివేయాలని స్టే విధించింది.. రేప‌టి నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలను కూడా నిలిపివేయాలని పేర్కొంది.. కాగా, గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలు జ‌రిగాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. ఇక‌, దీనిపై మంగ‌ళ‌వారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాదోప‌వాద‌లు జ‌ర‌గ‌గా.. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న…
    • జులై 26 నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు..!
      #Top Story

      జులై 26 నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు..!

      కోవిడ్ విజృంభ‌ణ‌తో చాలా రాష్ట్రాలు టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశాయి.. ప‌రీక్ష‌ల ఫీజులు చెల్లించిన అంద‌రు విద్యార్థులు పాస్ అయిన‌ట్టు ప్ర‌క‌టించాయి.. వాళ్ల‌కు ఇర‌త ప‌రీక్ష‌ల్లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు కూడా కేటాయించారు. అయితే, ఏపీ మాత్రం.. ప‌రీక్ష‌లు వాయిదా వేసింది.. విద్యార్థుల భ‌విష్య‌త్ దృష్టిలో ఉంచుకుని ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది.. ఇక‌, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామ‌ని.. జులై 26 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పదవ తరగతి…
    • ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. నిన్నటి కంటే ఇవాళ కాస్త పెరిగాయి కరోనా కేసులు. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులినెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 87,756 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 6617 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి, 57 మంది మృతిచెందారు.. మ‌రోవైపు.. 24 గంట‌ల్లో 10,567 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌‌ 18,23,856…
    • థర్డ్‌వేవ్‌ వస్తుందో లేదో తెలియదు.. వ‌స్తే ఎదుర్కోవ‌డానికి సిద్ధం కావాలి..
      #ఆంధ్రప్రదేశ్

      థర్డ్‌వేవ్‌ వస్తుందో లేదో తెలియదు.. వ‌స్తే ఎదుర్కోవ‌డానికి సిద్ధం కావాలి..

      క‌రోనా సెకండ్ వేవ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టినా.. ఇంకా పూర్తిగా కంట్రోల్ లోకి వ‌చ్చిన ప‌రిస్థితి మాత్రం లేదు.. ఇదే స‌మ‌యంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.. ఈ నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లుచేశారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌.. క‌లెక్ట‌ర్ల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న‌.. వివిధ అంశాల‌పై దిశ‌నిర్దేశం చేస్తూ.. కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌పై కూడా స్పందించారు.. థర్డ్‌వేవ్‌ వస్తుందో, లేదో మనకు తెలియదు.. కానీ, మనం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశం..…
    • ఏపీలో మ‌ళ్లీ క‌ర్ఫ్యూ పొడిగింపు..!
      #Top Story

      ఏపీలో మ‌ళ్లీ క‌ర్ఫ్యూ పొడిగింపు..!

      క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న క‌ర్ఫ్యూ మంచి ఫ‌లితాల‌నే ఇచ్చింది.. ఓ ద‌శ‌లో రికార్డు స్థాయిలో న‌మోదైన కోవిడ్ పాజిటివ్ కేసులు.. ఇప్పుడు క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి.. అయినా.. కేసుల సంఖ్య ఇంకా భారీగానే ఉంద‌ని చెప్పాలి.. దీంతో.. మ‌రోసారి క‌ర్ఫ్యూను పొడ‌గించే ఆలోచ‌న‌లో ఉన్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్‌.. క‌ర్ప్యూ కొన‌సాగింపుపై ఆయ‌న సంకేతాలిచ్చారు.. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప్ర‌కారం ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు ఏపీలో క‌ర్ఫ్యూ అమ‌ల్లో…
    • ఏపీలో పేకాట రాజాలకు బ్యాండ్ బాజాయేనా…?
      #Off The Record

      ఏపీలో పేకాట రాజాలకు బ్యాండ్ బాజాయేనా…?

      ఏపీలో పేకాట రాజకీయం హీటెక్కిందా? పేకాట క్లబ్‌ల వెనక ఎవరున్నారో.. ఆ చిట్టా మొత్తం చేరాల్సిన వారి దగ్గరకు చేరిందా? ఆ జాబితాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు? అధినేత ఎంత చెప్పినా చెవికి ఎక్కించుకోని వారికి బ్యాండ్‌ బాజాయేనా? ఆ కథేంటో స్టోరీలో చూద్దాం. పేకాటపై వచ్చే ఆదాయం వదులుకోవడం ఇష్టం లేని కొందరు నేతలు గతంలో ఏపీలో పేకాట యధేచ్చగా సాగేది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి కార్డ్స్‌ ఆడేవారు. జగన్‌ ముఖ్యమంత్రి…
    • గుడ్‌న్యూస్‌.. త్వరలోనే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు
      #ఆంధ్రప్రదేశ్

      గుడ్‌న్యూస్‌.. త్వరలోనే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు

      డీఎస్సీ 2008 అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. టీడీపీ హయాంలో డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోలేదని.. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.. డీఎస్సీ-2008 సమస్య 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉంద‌న్న ఆయ‌న‌.. అభ్యర్థుల భవితవ్యంపై సీఎం వైఎస్ జ‌గ‌న్ మానవతా దృక్పథంతో వ్యవహరించారని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్ధులను ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని వెల్ల‌డించారు.. త్వరలోనే డీఎస్సీ అభ్యర్ధులకు పోస్టింగ్‌లు ఇస్తామని.. త్వరలోనే దీనికి సంబంధించిన జీవో విడుదల…
    ←1…2,0092,0102,0112,0122,013…2,042→

తాజావార్తలు

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions