Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ను ఎంపిక చేశారు. సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులందరూ కలిసి ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఎటాక్ తర్వాత సోమవారం న్యూయార్క్ ప్రీ మార్కెట్ ట్రేడింగ్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ షేర్లు అదరగొట్టాయి. ఏకంగా 70 శాతం పెరిగాయి.
అమెరికాలో ఒక వ్యక్తి తన జీవితంలో 172 సార్లు విషసర్పాల కాటుకు గురయ్యాడు. 20 సార్లు అతని పరిస్థితి విషమించింది.. దాదాపు ప్రాణాలు వదిలేసిన పరిస్థితి వచ్చింది. అయినా అతను 100 సంవత్సరాలు బతికాడు. 2011 సంవత్సరంలో ఆయన మరణించాడు. ఈ వ్యక్తిని అమెరికాలో 'స్నేక్ మ్యాన్' అని పిలిచేవారు. అతని పేరు బిల్ హాస్ట్. పదే పదే పాము కాటుకు గురై వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలనుకున్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి పాములంటే ప్రత్యేక ఆకర్షణ…
అసలు నేను మీ ముందు ఇలా ఉండేవాడినే కాదు.. కాల్పుల ఘటనలో చనిపోయాననే అనుకున్నాను.. ఇదొక చిత్రమైన పరిస్థితి అని ట్రంప్ తెలిపారు. ఆ సమయంలో ఆయన చెవికి బ్యాండేజ్ ఉండటం గమనించొచ్చు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దీన్నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ట్రంప్ కుడి చెవిపై నుంచి తూటా వెళ్లింది.
Donald Trump : పెన్సిల్వేనియాలో శనివారం జరిగిన ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. బిగ్గరగా తుపాకీ కాల్పులు వినిపించిన తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని వేదికపై నుంచి దింపారు.
America : ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దేశాన్ని నడిపించే అర్హతను కలిగి ఉన్నారని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం అన్నారు. బిడెన్ మాట్లాడుతూ.. మొదటి నుండి ఆమె అధ్యక్షురాలిగా అర్హత కలిగి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Hurricane Beryl: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో బెరిల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ కారణంగా బలమైన గాలులు, కుండపోత వర్షం కురుస్తుండటంతో సోమవారం టెక్సాస్లో ముగ్గురు మరణించారు.
US React PM Modi Russia Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా రియాక్ట్ అయింది. ఈ విషయమై యూఎస్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు.. రష్యాతో మైత్రి కొనసాగింపుపైనా తమ ఆందోళనలను ఎప్పటికప్పుడు భారతదేశానికి తెలియజేస్తున్నామన్నారు.