కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘అత్రంగి రే‘. ఇటీవల డిస్నీ హాట్ స్టార్ లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమ కు ప్రస్తుతం వివాదాలు అంటుకున్నాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ హిందూ సంఘాలు మండిపడుత
తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పటికే బాలీవుడ్ లో ‘రాంఝనా’, ‘షమితాబ్’ చిత్రాలతో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ధనుష్ తో ‘రాంఝానా’ మూవీ తెరకెక్కించిన ఆనంద్ ఎల్. రాయ్ తీసి తాజా చిత్రం ‘అత్రంగీ రే’. అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ నటించిన ఈ ముక్కోణ ప్రేమకథా చిత్రం ప్రస్తుతం డి
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ఓవర్ ఆల్ గా హిట్ టాక్ ని తెచ్చుకొని ముందుకు సాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల కలెక్షన్లను రాబట్టి సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాపై సెలబ్రెటీలు తమదైన రీతిలో స్పందిస్తూ పుష్ప టీమ్ కి అబినందనలు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా పుష్ప టీం కి శుభాకాం
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ‘అఖండ’ విడుదలై ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు.. బాలయ్య మాస్ యాక్షన్.. థమన్ మాస్ మ్యూజిక్ ఈ సినిమాను అఖండ విజయాన్ని అందించాయి.. ఇక ఈ హిట్ సినిమా బాలీవుడ్ లోకి వెళ్లబోతుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్త
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో క్రేజీ ఫ్యాన్స్ లెక్క వేరే లెవెల్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సెన్సేషనల్ హీరో స్టైల్ కు బాలీవుడ్ కూడా ఫిదా అవుతోంది. ఇప్పటికే తన సినిమా కోసం బిటౌన్ ముద్దుగుమ్మ అనన్య పాండేతో కలిసి నటిస్తున్న ఈ హీరో ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ డాటర్, స్టార్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో టైటిల్ విషయంలో మేకర్స్ చాలా సీరియస్ గా ఉంటారు. చాలాసార్లు టైటిల్ గురించి కొంతమంది దర్శకనిర్మాతలు బహిరంగంగానే గొడవ పడడం మనం చూశాము. మరికొంత మంది మాత్రం సర్దుకుపోతుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ‘ఆత్రంగి రే’ విషయంలో డైరెక్టర్ కు షరతు పెట్టాడట. ఈ విషయాన
సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్, ధనుష్ నటించిన ‘ఆత్రంగి రే’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఆత్రంగి రే’ క్రిస్మస్ సందర్భంగా ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని చాలా ప్రత్యేకంగా చూపిం�
‘సూర్యవంశీ’ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న అక్షయ్ కుమార్ ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న పురాణ చిత్రం ‘పృథ్వీరాజ్’ టీజర్తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ లైఫ్ హిస్టరీగా తెరకెక్కిన ఈ చిత్రం 2022 జనవరిలో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం�
అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన కాప్ యాక్షన్ డ్రామా ‘సూర్యవంశీ’ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేయడం మొదలు పెట్టింది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ళుగా అక్షయ్ అభిమానులను ఊరిస్తూ వచ్చిన ఈ సినిమాకు నవంబర్ 5న మోక్షం లభించింది. దాంతో థియేటర్లలో ఫ్యాన్స్ వేసే విజిల్స్, ముందు రోజు దీప�
అక్షయ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం ‘సూర్యవంశీ’. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా యూనిట్ అంతా కపిల్ శర్మ షో లో పాల్గొని సందడి చేశారు. ఇక ఇందులో కత్రినా, అక్షయ కుమార్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. రె�