టాలీవుడ్ నటుడు సత్యదేవ్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. హీరోగానూ, ప్రత్యేక పాత్రల్లోనూ చేస్తూ తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సత్యదేవ్.. ప్రస్తుతం తెలుగులో ‘తిమ్మరుసు’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’, ‘స్కైలాబ్’ సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. కాగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ�
కామెడి నుంచీ యాక్షన్ దాకా, రొమాన్స్ నుంచీ ఫ్యాంటసీ దాకా అన్ని రకాల జానర్స్ లో సినిమాలు చేస్తుంటాడు అక్షయ్ కుమార్. ఆయనంత స్పీడ్ గా మూవీస్ సైన్ చేసే మరో స్టార్ హీరో ఎవరూ బాలీవుడ్ లో లేరు. ఆయన ఖాతాలో మరో ఇంట్రస్టింగ్ బయోపిక్ పడబోతోందా? అవుననే అంటున్నారు బీ-టౌన్ ఇన్ సైడర్స్! ప్రస్తుతం ‘ఖిలాడీ’ స్టార్ త�
కరోనా మహమ్మరి సినీ నిర్మాతలు, దర్శకులు, అగ్ర హీరోలకి సస్పెన్స్ థ్రిల్లర్ చూపిస్తోంది! రెండేళ్లుగా అమాంతం విజృంభించి లాక్ డౌన్ లు నెత్తిన పడేస్తోంది. థియేటర్స్ లేక దేశంలోని అన్ని సినిమా రంగాలు అల్లాడిపోతున్నాయి. ఇక బాలీవుడ్ సంగతి సరే సరి. హిందీ సినిమాకు గుండెకాయ లాంటి ముంబై అత్యధిక కరోనా కేసులతో
క్షణం ఖాళీగా కూర్చోకుండా యమ బిజీగా ఉండే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. సినిమాలు, యాడ్స్, ప్రమోషన్స్, సోషల్ సర్వీస్ క్యాంపైన్స్… ఇలా చాలా చేస్తుంటాడు. మరో వైపు, వెబ్ సిరీస్ కూడా చేస్తానని ఆ మధ్య ప్రకటించాడు. అయితే, అది ఇంత వరకూ సెట్స్ మీదకైతే వెళ్లలేదు. కానీ, కృతీ సనన్ చెల్లెలు నూపుర్ సనన్ తో గతంలో ఓ వ�
సౌత్ సినిమాలపై బాలీవుడ్ బడా స్టార్స్ మోజు రోజురోజుకు పెరుగుతోందేగానీ… తగ్గటం లేదు! అక్షయ్ కుమార్ అయితే మరింత జోరు మీదున్నాడు. ఆయన గత చిత్రం ‘లక్ష్మీ’. ఆ సినిమా లారెన్స్ తీసిన దక్షిణాది బ్లాక్ బస్టర్ ‘కాంచన’ మూవీయే! అయితే, ఇప్పుడు మరో రెండు కోలీవుడ్ సూపర్ హిట్స్ తో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన
తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాక్షసన్’ తమిళ తంబీలను మాత్రమే కాకుండా టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా థ్రిల్ చేసింది. తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ కీలక పాత్రలు పోషించిన ‘రాక్షసన్’ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత తెలుగులో “రాక్షసుడు” అనే టైటిల్ తో విడుదలై భారీ రెస్పాన్స్ త�
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఓ సినిమాని ముగించుకొని వుంది. కాగా బాలీవుడ్ లో మాత్రం వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టింది. అయితే తాజాగా రకుల్ మరోసా
తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ కీలక పాత్రలు పోషించిన ‘రాక్షసన్’ మూవీ ఘన విజయం సాధించింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా తమిళ భాషలో 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. ఇదే సినిమాను తెలుగులో రమేశ్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుప�
బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ తాజాగా ముగ్గురు బాలీవుడ్ భామలతో కలిసి సినిమాను వీక్షించారు. దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. “బెల్ బాటమ్” థియేట్రికల్ విడుదలకు ముందు సినిమా నిర్మాతలు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను హీరోయిన్లు వాణి కపూర్, హుమా ఖురేషి, లారా దత్తాతో
”నాతో కుస్తీకి రెడీనా” అన్నాడు అతడు. ”నా ఇన్సురెన్స్ చెక్ చేసుకుని చెబుతా” అన్నాడు అక్షయ్ కుమార్! ఇంతకీ, ఖిలాడీ కుమార్ ని ‘కుస్తీకి రమ్మంటూ’ ఛాలెంజ్ విసిరిన ఆ ధీరుడు ఎవరంటారా? మరెవరో అయితే అక్షయ్ యుద్ధానికి సిద్ధం అనేవాడే! కానీ, అవతల ‘కొట్టేసుకుందాం రా’ అంటోంది ‘ద అండర్ టేకర్’! అండర�